కరీంనగర్ జిల్లా : గంగధర మండలంలో చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యటించారు. ఈ సందర్భంగా నీరులేక ఎండిపోయి బీటలు వారిన వరిపంట రైతులను ఓదార్చారు. నారాయణ పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు వెన్నుదన్నుగా నిలవాల్సిన ప్రభుత్వం రైతు ఆత్మహత్య లను పురిగొల్పేలా చేస్తుందని మండిపడ్డారు. మండలం కురుమ పల్లి గ్రామంలో సకాలంలో నీటిని విడుదల చేయకపోవడంతో పచ్చగా కలకలలాడే వరిపంటకి నీరులేక బీటలువారిందన్నారు. రైతుల పొలాల్లోకి వెళ్లి ఎండిన వరిపంటను చూసి ఆయన చలించిపోయారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడూ నీటి కొరత రాకుండా రైతులకు ఉచిత విద్యుత్ తోపాటు రైతులకు సరిపడా నీళ్ళను అందించామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మళ్ళీ ఎన్నడు చూడబోమని అనుకున్న క్రేన్ లతో బావులు తవ్వే పరిస్థితి ఏర్పడిందని రవిశంకర్ అన్నారు. ఇది కూడా చదవండి: 10 సీట్లు వచ్చినప్పుడే భయపడలే..…
Author: Telanganapress
Bomb Under My Seat | విమానం ఎక్కిన ప్రయాణికుడు తన సీటు కింద బాంబు ఉందని బెదిరించాడు. (Bomb Under My Seat) దీంతో ఆ విమానంలో కలకలం రేగింది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. January 27, 2024 / 08:44 PM IST ముంబై: విమానం ఎక్కిన ప్రయాణికుడు తన సీటు కింద బాంబు ఉందని బెదిరించాడు. (Bomb Under My Seat) దీంతో ఆ విమానంలో కలకలం రేగింది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి వేళ ముంబై నుంచి లక్నో వెళ్లాల్సిన ఇండిగో విమానంలోకి 27 ఏళ్ల వ్యక్తి ఎక్కాడు. సీటులో కూర్చొన్న అతడు తన సీటు…
The organisers had invited 100 innovators from across the nation to exhibit their work. Out of these hundred, only three exhibits were made by school students Updated On – 27 January 2024, 07:50 PM SK Faizan, his science teacher Shoba Rani are displaying the Crop Protector during RVBP Science Fair in Guwahati. (file photo) Sangareddy: A government school student from Sangareddy district SK Faizan, who developed a “Crop Protector” to display at the annual science fair in 2022, got a rare opportunity to display his innovative exhibit at the prestigious Initiative for Research and Innovation in…
ఆర్ఎస్ఎస్ మూలాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రోజు బీఅర్ఎస్ మైనార్టీ విభాగం సమావేశంలో కేటీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోని బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు బుల్డోజర్ పాలసీతో మైనార్టీ ఆస్తులను, హక్కులను హరిస్తుంటే, రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అదే బుల్డోజర్ పద్ధతిలో మైనార్టీల పైన ప్రతీకారం తీర్చుకుంటున్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీలు పెద్ద ఎత్తున భారత రాష్ట్ర సమితికి మద్దతు అందించారని అందుకే కాంగ్రెస్ పార్టీ మైనార్టీల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగి ఉన్న రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మైనార్టీలకు రాష్ట్ర క్యాబినెట్ లో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని కేటీఆర్ అన్నారు. 1953 తర్వాత తొలిసారి రాష్ట్ర క్యాబినెట్లో మైనార్టీలకు ప్రాతినిధ్యం దక్కలేదన్నారు. కేవలం ఎమ్మెల్యేగా మైనార్టీ నేతలెవరు గెలవలేరు అన్న…
Leopard Enters Police Station | ఒక చిరుత పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించింది. (Leopard Enters Police Station) దానిని చూసి పోలీస్ సిబ్బంది దాక్కున్నారు. అయితే అక్కడున్న కుక్కలు భయంతో పరుగులు తీశాయి. ఒక కుక్క వెంటపడిన ఆ చిరుత దానిని నోట కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. January 27, 2024 / 07:44 PM IST ముంబై: ఒక చిరుత పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించింది. (Leopard Enters Police Station) దానిని చూసి పోలీస్ సిబ్బంది దాక్కున్నారు. అయితే అక్కడున్న కుక్కలు భయంతో పరుగులు తీశాయి. ఒక కుక్క వెంటపడిన ఆ చిరుత దానిని నోట కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ పోలీస్ స్టేషన్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి వేళ రాజాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలోకి చిరుత…
Teachers should make students aware of good touch and bad touch in schools, District Collector Rajiv Gandhi Hanumanthu added. Published Date – 27 January 2024, 06:40 PM File photo Nizamabad: Stating that women need to learn self-defense now more than ever, District Collector Rajiv Gandhi Hanumanthu said self-defense training could empower girls and women to defend themselves and feel confident in the world. Taking part in an awareness programme on self-defense organised as part of the National Girls’ Day, under the auspices of the District Legal Service Authority at the police parade ground on Saturday, the…
స్టార్ సెలబ్రిటీ జంట సూర్య జ్యోతికల విడాకుల అంశం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. వీరిద్దరూ విడిపోయే అవకాశం ఉందని చాలా కాలంనుండి ఊహాగానాలు వస్తున్నాయి. చాలా సంవత్సరాల డేటింగ్ తర్వాత సెప్టెంబర్ 11, 2006న సూర్య జ్యోతికలు పెళ్లి చేసుకున్నారు. వీరికి దియా అనే కుమార్తె, దేవ్ అనే కుమారుడు ఉన్నారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో సూర్య తన ఫ్యామిలీతో ముంబైకి మకాం మార్చారు. అప్పటినుండి ఈ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. సూర్యకి ఇష్టంలేకుండా తల్లితండ్రులతో జ్యోతిక విడకొట్టింది అని, వీరిద్దరి మధ్య కూడా తీవ్ర మనస్పర్థాలు ఉన్నాయని తమిళ మీడియా కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఈ రూమర్స్ పై జ్యోతిక స్పందించారు. తనకు, సూర్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. పిల్లల చదువు, తాను బాలీవుడ్ సినిమాలకు కమిట్ కావడం, తన తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేకపోవడం తదితర కారణాల వల్లే ముంబైకి మారామని చెప్పారు.…
Tejashwi Yadav | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అంటే తనకు గతంలో, ఇప్పుడూ ఎప్పుడూ గౌరవమేనని ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ అన్నారు. బీహార్ రాజధాని పట్నాలో ఆర్జేడీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని పరిణామాలకు ఆయనను తప్పుపట్టలేమని, చాలా అంశాలు ఆయన నియంత్రణలో ఉండవని అన్నారు. January 27, 2024 / 06:37 PM IST Tejashwi Yadav: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అంటే తనకు గతంలో, ఇప్పుడూ ఎప్పుడూ గౌరవమేనని ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ అన్నారు. బీహార్ రాజధాని పట్నాలో ఆర్జేడీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని పరిణామాలకు ఆయనను తప్పుపట్టలేమని, చాలా అంశాలు ఆయన నియంత్రణలో ఉండవని అన్నారు. మహాకూటమిలోని ఆర్జేడీ మిత్రపక్షాలన్నీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను ఎప్పుడూ గౌరవిస్తాయని చెప్పారు. వేదికలపైన ఎప్పుడూ ఆయన నా పక్కనే కూర్చునే వారని, ‘2005కు ముందు బీహార్ ఎలా ఉండేది..?’ అని…
This article seeks to clarify the significance of extracurricular activities and provide a comprehensive understanding of their role in shaping a student’s academic journey in the United States Published Date – 27 January 2024, 05:40 PM The role of extracurricular activities in U.S. university admissions is often a topic of confusion for aspiring students. This article seeks to clarify the significance of these activities and provide a comprehensive understanding of their role in shaping a student’s academic journey in the United States. Understanding the Holistic Admissions Process: Contrary to popular belief, the U.S. admissions process is…
సూర్యాపేటలో కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ అడ్డుకుంది. సూర్యాపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ పై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అధికారం అడ్డం పెట్టుకుని ఎదో చేయాలనుకుంటే ఇక్కడ సాగదు. పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించాలి. అందుకోసం కష్టపడాలి. కాంగ్రెస్ హామీలపై ప్రజల పక్షాన నిలబడాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఉద్యమంలో లాగా సింహాల్లా కదలాలి. రైతుబంధు పడట్లేదు. కరెంట్ పోతుంది. రైతుబంధుకు 15 వేలు అని మోసం చేస్తున్నారు. రైతుబంధు డబ్బులు ఎటూ పోయాయి. రెండు లక్షల రుణమాఫీ సోనియా పుట్టినరోజు నుంచి ఇస్తా అన్నారు. మరీ అది ఏ పుట్టినరోజు రోజో చెప్పలేదు. సాగర్ ఆయకట్టుకు కృష్ణా నీళ్లు ఇవ్వలేక పోయారు. ఎస్ఆర్ఎస్పి లో నీళ్లు ఉన్న ఇవ్వడం లేదు. కార్యకర్తలు దైర్యంగా ఉండాలి. వారం పది రోజుల్లోనే కెసిఆర్ బయటకు వస్తారు. తొందరలోనే నల్లగొండ వస్తా అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా…