This collection, Aarohanam is ascension. A Sanskrit word that has a deep spiritual significance marking the journey of a being from the gross to the subtle, from solid to sublime, from darkness to light. Published Date – 27 January 2024, 01:41 PM New Delhi: Designer Gaurav Gupta presented his collection at ongoing Paris Couture Week. The designer has made inroads on the International red carpet with many a pop icons and Hollywood stars choosing to wear his designs for prestigious movie awards and galas. This collection, Aarohanam is ascension. A Sanskrit word that has a deep…
Author: Telanganapress
కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే మచ్చేందర్ రావు భౌతిక కాయానికి నివాళులర్పించారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజిగిరి-ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే బింగి మచ్చేందర్రావు గత కొంతకాలంగా వయోభారంతో అల్వాల్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలు అల్వాల్ లోని తన నివాస గృహానికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ రోజు అల్వాల్ లో లోని స్మశాన వాటికలో అంతక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. The post కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యేకు నివాళులు appeared first on tnewstelugu.com. Source link
Joe Root : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) అరుదైన ఫీట్ సాధించాడు. టెస్టు ఫార్మాట్లో భారత జట్టు(Team India)పై అత్యధిక రన్స్ కొట్టిన బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. తద్వారా ఆస్ట్రేలియా దిగ్గజం… January 27, 2024 / 01:24 PM IST Joe Root : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) అరుదైన ఫీట్ సాధించాడు. టెస్టు ఫార్మాట్లో భారత జట్టు(Team India)పై అత్యధిక రన్స్ కొట్టిన బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. తద్వారా ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్(Ricky Ponting) రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. ఫాబ్ 4 ఒకడైన ఈ ఇంగ్లండ్ స్టార్ రెండో ఇన్నింగ్స్లో 2 పరుగులు చేశాడు. దాంతో, భారత్పై 2,557 పరుగులు సాధించాడు. అతడు 47 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయికి చేరుకోవడం విశేషం. టీమిండియాపై మెరుగైన…
Soren has been asked to confirm his availability for questioning on either January 29 or January 31, they said. Updated On – 27 January 2024, 12:34 PM Ranchi: The Enforcement Directorate has issued a fresh communication to Jharkhand Chief Minister Hemant Soren, asking him to again join the investigation in a money laundering case next week, official sources said on Saturday. Soren has been asked to confirm his availability for questioning on either January 29 or January 31, they said. The central agency had earlier asked the Jharkhand chief minister to join the probe on any…
విజయవంతంగా పార్లమెంటరీ పార్టీ మీటింగ్స్ ముగించిన బీఆర్ఎస్ ఇప్పుడు అసెంబ్లీస్థాయి సమావేశాలకు రంగం సిద్ధం చేసింది. దీనికంటే ముందుగా మైనార్టీ కమిటీ సమావేశం జరుగనుంది. తెలంగాణ భవన్ లో శనివారం ఈ సమావేశం మొదలైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సమావేశంకానున్న ఈ మీటింగ్ కి మాజీ మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీలు హాజరు కానున్నారు. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గస్థాయిలో మైనార్టీల సమావేశాలు నిర్వహించాలని, బీజేపీ, కాంగ్రెస్ మైత్రిని వివరించాలని నిర్ణయించారు.బీజేపీ మతతత్వం, కాంగ్రెస్ తో చీకటి ఒప్పందాన్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. రేవంత్ రెడ్డి, ప్రధాని మోడీని కలిసాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. మోడీ అండతో బీఆర్ఎస్ ని పూర్తిగా లేకుండా చేయాలనీ కాంగ్రెస్ పన్నాగాలు వేస్తున్నట్టు మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. రేవంత్ రెడ్డి సొంత మీడియాలోనే మోడీతో మైత్రిపై కథనాలు వచ్చాయి. ఈ చీకటి ఒప్పందాన్ని బట్టబయలు చేస్తూ..…
Hanuman Movie | టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘హనుమాన్’ (Hanuman). భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్హీరో మూవీగా ఈ చిత్రం రాగా తేజ సజ్జా, అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించారు. January 27, 2024 / 12:33 PM IST Hanuman Movie | టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘హనుమాన్’ (Hanuman). భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్హీరో మూవీగా ఈ చిత్రం రాగా తేజ సజ్జా, అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రం 17 రోజుల్లో వరల్డ్…
The trend for using IKEA’s giant warehouses for games began in Europe a few years ago – and has seen people hiding in fridges, under beds and in the firm’s big blue shopping bags. Updated On – 27 January 2024, 11:39 AM Hyderabad: A story of shut down of a massive hide and seek game with around 3,000 people has gone viral on social media which had happened in 2019. Police were put up at the Swedish furniture giant IKEA in Glasgow after about 3000 people threatened to turn up for hide and seek game. Plans…
వేడి నీళ్లు తాగితే శరీరానికి చాలా మంచిది. వేడినీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనలో చాలా మందికి తెలుసు. రోజూ వేడినీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.అంతేకాదు జీవక్రియను పెంచుతుంది. మొండి శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ను తగ్గించడం ద్వారా బిపిని కంట్రోల్లో ఉంచుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.రోజూ వేడి నీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే డయాబెటిస్ ప్రతిరోజూ వేడినీళ్లు తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుందా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు. తెలుసుకుందాం. వేడినీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా? వేడి నీళ్ళు తాగడం వల్ల డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ తగ్గుతుంది కానీ కేవలం వేడి నీళ్ల వల్ల షుగర్ తగ్గుతుందని కాదు. శరీరంలో నీరు లేకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, వేడిగా ఉన్నా, మామూలుగా ఉన్నా నీటిని తాగుతూనే ఉండాలి. వేడి…
Houthis | ఎర్ర సముద్రం ( Red Sea)లో వాణిజ్య నౌకలపై దాడులు ఆగడం లేదు. యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు నానాటికీ రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మరోసారి దాడికి పాల్పడ్డారు. January 27, 2024 / 11:35 AM IST Houthis | ఎర్ర సముద్రం ( Red Sea)లో వాణిజ్య నౌకలపై దాడులు ఆగడం లేదు. యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు నానాటికీ రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మరోసారి దాడికి పాల్పడ్డారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ (Gulf of Aden)లో ఆయిల్ ట్యాంకులతో వెళ్తున్న బ్రిటన్కు చెందిన ఓ నౌకపై (British oil tanker) క్షిపణితో దాడి చేశారు. దీంతో కార్గో ట్యాంకులో మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సౌత్…
Several NDA leaders including former Bihar CM Jitan Ram Manjhi have indicated an alliance breakdown between JD(U)-RJD. Updated On – 27 January 2024, 10:33 AM New Delhi: Amid reports that Chief Minister Nitish Kumar may rejoin the Bharatiya Janata Party (BJP), BJP National General Secretary Vinod Tawde said that a meeting of the Bihar BJP leaders is scheduled to take place in Patna over the weekend. “There is a meeting of Bihar BJP leaders to discuss the upcoming Lok Sabha elections. The state executive meeting of Bihar BJP has been called on 27th and 28th January…