Hero Scooter Cum Auto | హీరో మోటో కార్ప్ అనుబంధ స్టార్టప్ సర్జ్ 32 అద్భుతమైన ఆవిష్కరణ అందుబాటులోకి తెచ్చింది. కన్వర్టబుల్ ఈ-త్రీ వీలర్ కం స్కూటర్ ని ఆవిష్కరించింది. January 27, 2024 / 05:40 PM IST Hero Scooter Cum Auto | వ్యాపార అవసరాలకు ఆటో రిక్షా.. వ్యక్తిగత అవసరాల కోసం ప్రయాణించాలంటే టూ వీలర్గా పని చేసే టూ ఇన్ వన్ వాహనం రూపుదిద్దుకున్నది. విద్యుత్ వినియోగ స్కూటర్’ను కేవలం మూడు నిమిషాల్లో ఆటో రిక్షాగా మార్చుకునే కొత్త వెహికల్ను హీరో మోటో కార్ప్ ఇటీవల నిర్వహించిన ‘హీరో వరల్డ్ ఈవెంట్’లో ఈ స్కూటర్ ట్రక్కును ప్రదర్శించారు. సర్జ్ 32 పేరుతో ఆవిష్కరించిన స్కూటర్ కం ఆటో రిక్షాను స్వయం ఉపాధితో జీవించే వారి అవసరాల కోసం దీన్ని రూపొందించామని హీరో మోటో కార్ప్ పేర్కొంది. మామూలు ఆటో రిక్షాల మాదిరిగానే ఈ…
Author: Telanganapress
Posting her response to the incident on X, she said the government had failed to act on reports that miscreants turned troublesome for inmates in another hostel for girls at Osmania University recently. Published Date – 27 January 2024, 04:38 PM File photo Hyderabad: Voicing concern over repeated incidents of security breaches at girls hostels in the twin cities, BRS MLC K Kavitha pointed out that the incident at the Secunderabad PG hostel for women had amply proved that protection of women, which was a priority in the previous BRS regime, ceased to be viewed with…
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేరళ రాజ్భవన్కి జెడ్ ప్లస్(Z+) భద్రతను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పొడిగించింది. మరోవైపు కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం పినరయి విజయన్ మధ్య వైరం ముదిరింది. తాజాగా ఆయనను సీపీఎంకి చెందిన స్టూడెంట్స్ అడ్డుకున్నారు. నల్లజెండాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కారు నుంచి దిగిన గవర్నర్.. ఆందోళన చేస్తున్న విద్యార్థుల వైపు వెళ్లడం కలకలం సృష్టించింది. గవర్నర్, ఎస్ఎఫ్ఐ సభ్యుల మధ్య రెండు గంటల పాటు హైడ్రామా చోటు చేసుకుంది. గవర్నర్ రోడ్డుపై బైఠాయించి చర్యలు తీసుకునే వరకు వెళ్లేది లేదని మొండికేశారు. సీఎం విజయన్ ప్రభుత్వం అన్యాయాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. చివరకు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని చూపించడంతో ఆయన అక్కడి నుంచి బయల్దేరి వెళ్లారు. ఇదిలా ఉండగా.. కేరళలో యూనివర్సిటీల పనితీరు మరియు అసెంబ్లీ ఆమోదించిన కొన్ని బిల్లులపై సంతకం చేయడానికి గవర్నర్ నిరాకరించడంతో వివాదం రాజుకుంది.…
KTR | కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. January 27, 2024 / 04:40 PM IST KTR | కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే బీజేపీకి ఓటు వేసినట్లే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీజేపీ…
The tumour, identified as a phyllodes tumour, necessitated a full breast removal and subsequent breast reconstruction surgery. Published Date – 27 January 2024, 03:41 PM Gurugram: Doctors here have successfully executed a complex medical procedure, removing a massive 4.5 kg tumour measuring 23 cm from the breast of a woman. The tumour, identified as a phyllodes tumour, necessitated a full breast removal and subsequent breast reconstruction surgery. The patient initially noticed a small lump in her breast but neglected seeking medical attention for five months, during which time the lump grew from 2 cm to a…
హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి సెట్ కన్వీనర్లను నియమించింది. TS EAPCET కన్వీనర్ గా ప్రొఫెసర్ డీన్ కుమార్ (జేఎన్టీయూహెచ్), I CET- కన్వీనర్ గా ప్రొఫెసర్ నరసింహ చారి (కాకతీయ యూనివర్సిటీ), TSECET కన్వీనర్ గా ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ (ఉస్మానియా యూనివర్సిటీ), TS LAW CET కన్వీనర్ గా ప్రొఫెసర్ విజయలక్ష్మి (ఉస్మానియా యూనివర్సిటీ), TS EDCET కన్వీనర్ గా ప్రొఫెసర్ మృణాళి (మహాత్మ గాంధీ యూనివర్సిటీ), TSPE CET కన్వీనర్ గా ప్రొఫెసర్ రాజేష్ కుమార్ (శాతవాహన యూనివర్సిటీ)లను నియమించారు. Also Read.. శ్రీశైలం జలాశయంలో చేపలు మృతి Source link
Medaram Jatara | ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు రావాలని సీఎం రేవంత్రెడ్డి కి ఆలయ పూజారుల సంఘం ఆహ్వానపత్రికను అందజేసింది. January 27, 2024 / 03:38 PM IST హైదరాబాద్ : ములుగు(Mulugu District) జిల్లా మేడారంలోని సమ్మక్క(Sammakka), సారలమ్మ (Saralamma) మేడారం జాతరకు రావాలని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) కి ఆలయ పూజారుల సంఘం ఆహ్వానపత్రికను అందజేసింది. ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం జాతర ఏర్పాట్లు, జాతరలో చేపట్టవలసిన పనులు, పూజారుల సమస్యలపై పూజారులు, దేవాదాయం శాఖ అధికారులు సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. వీరి వెంటే మంత్రులు సీతక్క(Minister Seetakka), కొండ సురేఖ, పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు. ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన పోస్టర్లను సీఎం ఆవిష్కరించారు. ఫిబ్రవరి 23న మేడారం జాతరకు తాను వస్తానని సీఎం వారికి హామీ ఇచ్చారు. Source link
The two claimed that Qureshi’s daughter would get admission to a reputed medical college in Mumbai under the management quota Published Date – 27 January 2024, 02:32 PM Thane: The police in Maharashtra’s Thane district have booked two persons for allegedly cheating a teacher of Rs 23 lakh promising to secure a seat for his daughter in a Mumbai-based medical college, an official said on Saturday. Prerna Banwarilal Sharma and Kabir Sarkar are accused of collecting Rs 33 lakh from Bhiwandi resident Afroz Anwar Qureshi between August 2021 and November 2022. The two claimed that Qureshi’s…
బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇంటింటి సమగ్ర సర్వే చేశామని.. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డుపైకి తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. ఇవాళ(శనివారం) హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచాం. చాలా నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాం. మోసం చేయడం కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశాం. కాంగ్రెస్కు బంగారు పళ్లెంలో తెలంగాణను పెట్టి ఇచ్చామన్నారు. బీజేపీని ఆపాలంటే ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమని స్పష్టం చేశారు కేటీఆర్. కేసీఆర్ బొండిగ పిసికేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నాడని.. బీఆర్ఎస్ను ఖతం చేయాలని బండి సంజయ్ అంటున్నాడని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకా, హైదరాబాద్ను అభివృద్ధి చేసినందుకా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారని, ఉచిత బస్సు పథకం రచ్చరచ్చ…
Tirumala | తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలువల కారణంగా తిరుమల (Tirumala ) పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. January 27, 2024 / 02:27 PM IST తిరుమల : తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలువల కారణంగా తిరుమల (Tirumala ) పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం మినహ గణతంత్య్ర దినోత్సవంతో(Republic day) పాటు ఆదివారం వరుస సెలవులు రావడంతో వేంకటేశ్వర స్వామిని (Venkateshwar) దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 24 కంపార్టుమెంట్లు (Compartments) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ ఆలయ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 71,664 మంది దర్శించుకోగా 33,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు వచ్చిందని తెలిపారు. Source link