క్రికెటర్గా రాణించాలని ఎన్నో కలలుగన్న ఓ యువ పేసర్ జీవితం విషాదంగా ముగిసింది. మైదానంలోనే గుండె పోటుతో ప్రాణాలు విడిచాడు. జమ్మూ కశ్మీర్కు చెందిన అతడి పేరు సుహైబ్ యాసిన్ క్రికెట్ ఆడుతుండగా మైదానంలోనే 20 ఏండ్ల యాసిన్కు గుండెపోటు వచ్చింది. దాంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. తోటి ఆటగాళ్లు యాసిన్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. శుక్రవారం హంజీవర ప్రాంతంలోని బారాముల్లాలో ఉన్న పట్టాన్లో సుహైబ్ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ పీజీ ఉమెన్స్ హాస్టల్లో కలకలం.. బాత్రూంలో ఇద్దరు అగంతకులు! Source link
Author: Telanganapress
Suhaib Yaseen : క్రికెటర్గా రాణించాలని ఎన్నో కలలుగన్న ఓ యువ పేసర్ జీవితం విషాదంగా ముగిసింది. మైదానంలోనే గుండె పోటు(Heart attack)తో ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూ కశ్మీర్కు చెందిన అతడి పేరు సుహైబ్… January 27, 2024 / 10:02 AM IST Suhaib Yaseen: క్రికెటర్గా రాణించాలని ఎన్నో కలలుగన్న ఓ యువ పేసర్ జీవితం విషాదంగా ముగిసింది. మైదానంలోనే గుండె పోటు(Heart attack)తో ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూ కశ్మీర్కు చెందిన అతడి పేరు సుహైబ్ యాసిన్(Suhaib Yaseen). క్రికెట్ ఆడుతుండగా మైదానంలోనే 20 ఏండ్ల యాసిన్కు గుండెపోటు వచ్చింది. దాంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. తోటి ఆటగాళ్లు యాసిన్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. శుక్రవారం హంజీవర ప్రాంతంలోని బారాముల్లా(Baramulla)లో ఉన్న పట్టాన్(Pattan)లో సుహైబ్ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. In the wake of tragedy, Pattan grieves the…
The central bank’s weekly statistical data revealed a decline of USD 2.653 billion in India’s foreign currency assets (FCA), the largest segment of the forex reserves, bringing the total to USD 545.855 billion by the end of the week. Updated On – 27 January 2024, 09:23 AM New Delhi: India’s foreign exchange reserves declined by USD 2.795 billion to USD 616.143 billion in the week that ended on January 19, 2023, the latest data released by the Reserve Bank of India showed. During the week, India’s foreign currency assets (FCA), the biggest component of the…
అయోధ్యలో రాంలల్లా దర్శనానికి భక్తుల్లో ఉత్సాహం తగ్గడం లేదు.నేడు ఉదయం తేలికపాటి పొగమంచు కురుస్తోంది. అయినా కూడా చలిని సైతం లెక్కచేయకుండా భక్తులు రామజన్మభూమి ఆలయానికి చేరుకుని రాంలల్లాను దర్శనం చేసుకుంటున్నారు. శుక్రవారం రాంలాలా దర్శనానికి వచ్చిన వారి సంఖ్య మూడు లక్షలకు పైగానే ఉన్నట్లు సమాచారం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రత కోసం కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. అయోధ్య జోన్ ఐజీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు పెద్దఎత్తున ఇక్కడికి వస్తున్నారని… నిన్న కూడా 3 లక్షల మందికి పైగా దర్శనం చేసుకున్నారని.. అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. అయోధ్యలోని సరయూ ఘాట్ వద్ద ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గింది. ఇది కూడా చదవండి: టీటీడీ కీలక నిర్ణయం…గోవింద కోటి రాస్తే యువతకు బ్రేక్ దర్శనం..!!…
క్యారెట్, బీట్రూట్… రెండూ దుంపలే. పోషకాల్లో దిట్టలే! మరి ఈ రెండిటి కలయికతో చేసిన జ్యూస్ పుచ్చుకుంటే… ఎంతటి ఎనర్జీ డ్రింక్ అయినా దిగదుడుపే అంటున్నారు పోషకాహార నిపుణులు. అందుకు కారణాలూ చెబుతున్నారు. January 27, 2024 / 09:01 AM IST Health Tips | క్యారెట్, బీట్రూట్… రెండూ దుంపలే. పోషకాల్లో దిట్టలే! మరి ఈ రెండిటి కలయికతో చేసిన జ్యూస్ పుచ్చుకుంటే… ఎంతటి ఎనర్జీ డ్రింక్ అయినా దిగదుడుపే అంటున్నారు పోషకాహార నిపుణులు. అందుకు కారణాలూ చెబుతున్నారు. ఈ జ్యూస్ రక్తపోటును అదుపులో ఉంచుతుందని, బీట్రూట్లోని నైట్రేట్స్ రక్తనాళాలను తెరిచి గుండెకు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణుల భరోసా. రెండిటిలోనూ లభించే యాంటీఆక్సిడెంట్స్ వల్ల కీళ్ల నుంచి ఊపిరితిత్తుల వరకు వాపునకు (ఇన్ఫ్లమేషన్) సంబంధించిన సమస్యలు రావు. బీట్రూట్, క్యారెట్లలో పీచుపదార్థం ఎక్కువ. దాంతో జీర్ణసంబంధమైన సమస్యలు తగ్గుతాయి. ఉదరంలో మంచి బ్యాక్టీరియా బలపడుతుంది. ఇందులోని పోషకాలతో…
“BJP-RSS are spreading hatred, violence and injustice. So, INDIA formation is going to fight ‘Anyay’ together,” Gandhi said. Published Date – 26 January 2024, 10:41 PM New Delhi: In a big dent to the INDIA Alliance, the Aam Aadmi Party (AAP) has announced to go solo in Haryana in the Lok Sabha polls. Earlier, the party announced that it would contest all Lok Sabha seats in Punjab alone. In an exclusive talk with ANI, AAP leader Sushil Gupta said, “We will contest alone in all 90 assembly seats in Haryana. Regarding the Lok Sabha, we have…
రానున్నది వేసవి కాలం. ఈనేపథ్యంలో నగరంలో చేపట్టిన విద్యుత్తు మరమ్మత్తులపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఉపకేంద్రాల నిర్వహణ నుంచి లైన్ల మరమ్మత్తుల వరకు ఏదైనా రెండు గంటల కోత మించకూడదని టీఎస్ ఎస్పీడీఎల్ సీఎండీ ఆదేశించారు. అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. రెండు గంటలు కాదు మూడు నాలుగు గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తుండటంతో నగర వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 2410 ఫీడర్లు ఉన్నాయి. రోజు సగటు వంద ఫీడర్లలో మరమ్మత్తులు జరుగుతున్నాయి. 15నిమిషాల నుంచి 2గంటల లోపే నిర్వహణ పనులు ముగించాలి. సీఎండీతోపాటు జిల్లా ఇన్ చార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించారు. అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ గంటలు విద్యుత్ కోత విధిస్తున్నారు. హయత్ నగర్ బొమ్మలగుడితోపాటు పలు కాలనీల్లో గురువారం మధ్యాహ్నం 2…
అంగారక గ్రహంపై పరిశోధనలకు మూడేండ్ల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ పంపిన బుల్లి హెలికాప్టర్ ‘ఇంజెన్యూటీ’ కథ ముగిసింది. ఇతర గ్రహంపై ఎగిరిన తొలి హెలికాప్టర్గా చరిత్ర సృష్టించిన ‘ఇంజెన్యూటీ’ ప్రస్తుతం ఎగరలేని స్థితిలో ఉన్నట్టు నాసా ప్రకటించింది. January 27, 2024 / 08:31 AM IST Ingenuity Helicopter | కాలిఫోర్నియా: అంగారక గ్రహంపై పరిశోధనలకు మూడేండ్ల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ పంపిన బుల్లి హెలికాప్టర్ ‘ఇంజెన్యూటీ’ కథ ముగిసింది. ఇతర గ్రహంపై ఎగిరిన తొలి హెలికాప్టర్గా చరిత్ర సృష్టించిన ‘ఇంజెన్యూటీ’ ప్రస్తుతం ఎగరలేని స్థితిలో ఉన్నట్టు నాసా ప్రకటించింది. ఈ నెల 18న దీన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తుండగా రోటర్ బ్లేడ్లు దెబ్బతినడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ప్రస్తుతం ‘ఇంజెన్యూటీ’ సాధారణ స్థితిలో నిలబడే ఉన్నప్పటికీ రోటర్ బ్లేడ్లు దెబ్బతినడం వల్ల పైకి ఎగరలేకపోతున్నదని, దీంతో ఆ హెలికాప్టర్ ప్రయాణం ముగిసినట్టేనని వివరించింది.…
The Congress chief was quoted as saying that Ambedkar foresaw the dangers of blind devotion; be it in politics or religion. Published Date – 26 January 2024, 10:45 PM Tiruchirappalli: Congress president Mallikarjun Kharge on Friday underlined Dr BR Ambedkar‘s warning against ‘the cult of personality’ and appealed for a political culture based on ‘reason and dialogue.’ Kharge’s address to the Viduthalai Chiruthaigal Katchi’s ‘Democracy will win’ conference here was read out by Congress Lok Sabha MP Su Thirunavukkarasar after the VCK announced by 9.30 pm that the top leader of the grand old party could not…
The Congress chief was quoted as saying that Ambedkar foresaw the dangers of blind devotion; be it in politics or religion. Published Date – 26 January 2024, 10:45 PM Tiruchirappalli: Congress president Mallikarjun Kharge on Friday underlined Dr BR Ambedkar‘s warning against ‘the cult of personality’ and appealed for a political culture based on ‘reason and dialogue.’ Kharge’s address to the Viduthalai Chiruthaigal Katchi’s ‘Democracy will win’ conference here was read out by Congress Lok Sabha MP Su Thirunavukkarasar after the VCK announced by 9.30 pm that the top leader of the grand old party could not…