Author: Telanganapress

INDvsAFG: బెంగళూరుతో మూడో మ్యాచ్‌ ఆడనున్న భారత జట్టు చిన్నస్వామి స్టేడియంలో కసరత్తులు చేస్తోంది. ఈ సందర్భంగా టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌కు అనుకోని అతిథి వచ్చాడు. భారత క్రికెట్‌ జట్టు యువ వికెట్‌ కీపర్‌… January 16, 2024 / 07:53 PM IST INDvsAFG: స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ లో భాగంగా బుధవారం బెంగళూరుతో మూడో మ్యాచ్‌ ఆడనున్న భారత జట్టు చిన్నస్వామి స్టేడియంలో కసరత్తులు చేస్తోంది. ఈ సందర్భంగా టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌కు అనుకోని అతిథి వచ్చాడు. గాయం కారణంగా సుమారు 13 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న భారత క్రికెట్‌ జట్టు యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌.. ప్రాక్టీస్‌ సెషన్‌కు వచ్చి విరాట్‌ కోహ్లీతో పాటు మిగిలిన భారత క్రికెటర్లతో ముచ్చటించాడు. పంత్‌ను భారత ఆటగాళ్లు కలిసి ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. 2022…

Read More

A picture of the actor has surfaced online and is now going viral on social media platforms. Published Date – 16 January 2024, 06:59 PM Hyderabad: Prasanth Varma’s latest flick, ‘HanuMan,’ is running to packed houses across India. Touted as the first superhero film of the Telugu industry, people are thronging to theatres to witness ‘HanuMan’ on the big screen. The movie has received a positive response from audiences and critics alike. Popular actor Nandamuri Balakrishna also watched the movie in an unknown theatre in Hyderabad on Tuesday. A picture of the actor has surfaced online and…

Read More

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్‌ కమిన్స్‌ 2023 డిసెంబరు నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ ది మంత్ అవార్డు విజేతగా ఎంపికయ్యాడు. కెరీర్‌లో తొలిసారి ఈ అవార్డును అందుకున్నాడు. తైజుల్ ఇస్లాం (బంగ్లాదేశ్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)లను వెనక్కినెట్టి అవార్డును కైవసం చేసుకున్నాడు. అలాగే ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు రేసులోనూ కమిన్స్‌ ఉన్నాడు. Also Read.. శ్రీకృష్ణుడి జ‌న్మ‌స్థ‌లంలో మ‌సీదు. స‌ర్వేకు సుప్రీం నో! కమిన్స్ గతేడాది అతడు కెప్టెన్‌గా, ఆటగాడిగా ఎన్నో ఘనతలను నమోదు చేశాడు. డిసెంబరులో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-0 తో ఆసీస్ క్లీన్‌స్వీప్‌ చేసింది. టెస్టుల్లో 250 వికెట్లు తీసిన ఏడో ఆస్ట్రేలియా బౌలర్‌గా ఘనత సాధించాడు. యాషెస్‌ సిరీస్‌ను డ్రా చేసింది. ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (WTC) సాధించింది. ప్రపంచకప్‌ 2023లో ఆస్ట్రేలియాను విజేతగా నిలపడంలో కమిన్స్ విజయం సాధించాడు. Also Read.. కాంగ్రెస్ ప్రభుత్వం…

Read More

Whole Grains : ప‌లు పోష‌కాలు క‌లిగిన తృణ‌ధాన్యాల‌తో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయి. తృణ‌ధాన్యాల ప్రాధాన్య‌త‌ను, శ‌రీరంపై అవి చూపే ప్ర‌భావం గురించి నిపుణులు ప్ర‌స్తావిస్తుంటారు. 2024లో మెరుగైన ఆహారంగా ఎంపికైన మెడిటేరేనియ‌న్ డైట్‌లో తృణ‌ధాన్యాలు అంత‌ర్భాగంగా ఉన్నాయి. January 16, 2024 / 06:45 PM IST Whole Grains : ప‌లు పోష‌కాలు క‌లిగిన తృణ‌ధాన్యాల‌తో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయి. తృణ‌ధాన్యాల ప్రాధాన్య‌త‌ను, శ‌రీరంపై అవి చూపే ప్ర‌భావం గురించి నిపుణులు ప్ర‌స్తావిస్తుంటారు. 2024లో మెరుగైన ఆహారంగా ఎంపికైన మెడిటేరేనియ‌న్ డైట్‌లో తృణ‌ధాన్యాలు అంత‌ర్భాగంగా ఉన్నాయి. ఫైబ‌ర్‌, నియాసిన్, థైమిన్‌, ఫోలేట్ వంటి బీ విట‌మిన్స్‌, ఐర‌న్‌, మెగ్నీషియం, సెలీనియం వంటి విట‌మిన్స్ స‌హా తృణ‌ధాన్యాలు పోష‌కాల ప‌వ‌ర్‌హౌస్‌గా పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రొటీన్‌, ఫైటిక్ యాసిడ్‌, లిగ్నాన్స్‌, ఫురులిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు సైతం పుష్క‌లంగా ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు డ్రై ఓట్స్ సింగిల్ ఔన్స్‌లో 3…

Read More

Expressing strong disapproval of the damage, BRS working president KT Rama Rao condemned the act and asked Telangana DGP to take decisive action against the perpetrator. Published Date – 16 January 2024, 06:02 PM Hyderabad: In a shocking incident at 124 Division in Allwyn Colony, a miscreant vandalised the statue of Professor Jayashankar with police present at the scene. The miscreant damaged the statue with a huge stone. Expressing strong disapproval of the damage, BRS working president KT Rama Rao condemned the act and asked Telangana DGP to take decisive action against the perpetrator. KTR took…

Read More

ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సమాజం ఎంతగానే గౌరవించే వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను ట్విట్టర్‌ ద్వారా డిమాండ్‌ చేశారు. Demand @TelanganaDGP to take stern action on the perpetrator of this heinous act Strongly condemn the atrocious act of destruction of the statue of Prof. Jayashankar Garu who is widely regarded and respected in Telangana https://t.co/mvkuBHOyxj — KTR (@KTRBRS) January 16, 2024 హైదరాబాద్‌ శివారులోని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్‌ కాలనీలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. పోలీసుల ముందే ఎల్లమ్మబండ మెయిన్‌ రోడ్డులోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు.…

Read More

Bade Miyan Chote Miyan | బాలీవుడ్‌ త్వరలో సందడి చేసేందుకు రెడీ అవుతున్న మల్టీస్టారర్‌ ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’ (Bade Miyan Chote Miyan). తాజాగా ఈ బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ టీజర్‌ అప్‌డేట్ అందించారు మేకర్స్‌. బడే మియాన్‌ చోటే మియాన్‌కు సెన్సార్‌ బోర్డు (సీబీఎఫ్‌సీ) నేడు యూఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. January 16, 2024 / 05:57 PM IST Bade Miyan Chote Miyan | బాలీవుడ్‌ త్వరలో సందడి చేసేందుకు రెడీ అవుతున్న మల్టీస్టారర్‌ ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’ (Bade Miyan Chote Miyan). అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌ (Akshaykumar), టైగర్‌ ష్రాఫ్‌ (Tigershroff) లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్‌లు, గ్లింప్స్‌ అంచనాలు పెంచుతున్నాయి. తాజాగా ఈ బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ టీజర్‌ అప్‌డేట్ అందించారు…

Read More

A formal agreement has been signed by Marut Drones and SkyDrive on Tuesday to explore avenues for business development and exploration of opportunities in the emerging field of eVTOL aircraft. Published Date – 16 January 2024, 04:50 PM Hyderabad: As traffic congestion continues to pose challenges in the metro cities, the concept of flying or air taxis is slowly taking shape in the country. Leading the initiative is the Hyderabad-based Marut Drones, one of leading drone technology manufacturers, which has forged a partnership with the Japanese company SkyDrive, to transform the Indian air commuting with flying…

Read More

హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణారావు పచ్చి అబద్ధాలు, కట్టుకథలు చెబుతున్నాడు. మాజీ సైనికుడు హత్యకు గురైతే స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. పైగా పరామర్శించిన కేటీఆర్ పై అనవసర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మంత్రి జూపల్లి కనీసం హత్యను ఖండించకపోగా… ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సచివాలయంలో పక్కన కూర్చోబెట్టుకుని మీడియా సమావేశం నిర్వహించారని విమర్శించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కాపాడుతున్నారు కాబట్టే బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు. ఉన్నత స్థాయి అధికారిచే సమగ్ర విచారణ జరపాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మంత్రి పక్కన కూర్చోబెట్టుకోవడం విచారణను ప్రభావితం చేయడం కాదా? హత్య వెనుక మీ అనుచరులు ఉన్నారు. కాబట్టే కనీసం పరామర్శించలేదు. కాల్ డేటా బయటపెట్టాలి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. Source link

Read More

Interim Budget 2024 : 2024-25 ఆర్ధిక సంవ‌త్స‌రానికి ఫిబ్ర‌వ‌రి 1న పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌లో ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రంతో పోలిస్తే వ్య‌యంలో ప‌దిశాతం పెరుగుద‌ల ఉంటుంద‌ని భావిస్తున్నారు. January 16, 2024 / 04:58 PM IST Interim Budget 2024 : 2024-25 ఆర్ధిక సంవ‌త్స‌రానికి ఫిబ్ర‌వ‌రి 1న పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌లో ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రంతో పోలిస్తే వ్య‌యంలో ప‌దిశాతం పెరుగుద‌ల ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఆర్ధిక వృద్ధి నిల‌క‌డ‌గా పెరగ‌డంతో పాటు ఆర్ధిక స్ధిరీక‌ర‌ణ చ‌ర్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండేలా కేంద్ర ప్ర‌భుత్వం ఆచితూచి బ‌డ్జెట్ గ‌ణాంకాల‌కు తుదిరూపు ఇచ్చింద‌ని చెబుతున్నారు. 2023-24 ఆర్ధిక సంవ‌త్స‌రంలో 7.3 శాతం వృద్ధి రేటును అంచ‌నా వేస్తున్న క్ర‌మంలో ఆర్ధిక స్ధిరీక‌ర‌ణ‌, నిల‌క‌డ‌తో కూడిన వృద్ధిపై ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు సాగిస్తోంది. గ‌త ఏడాది వ్య‌యం 14.1 శాతం పెరిగి బ‌డ్జెట్ రూ. 45 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింది. ఈ…

Read More