Author: Telanganapress

హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఈ మేరకు ఏఐజీ ఆస్పత్రి డాక్టర్లు హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని అందులో పేర్కొన్నారు. Also Read.. దారుణం. అబ్దుల్లాపూర్‌మెట్‌లో భార్య తల నరికిన భర్త తమ్మినేని వీరభద్రం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని, ప్రస్తుతానికి మందులతోనే చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని, ఆ నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. Also Read.. ఇదేనా కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు ఇదిలా ఉండగా.. తమ్మినేని అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆయన్ను పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. ఆ తర్వాత తమ్మినేని కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. The post విషమంగానే తమ్మినేని ఆరోగ్యం.. పరామర్శించిన హరీశ్‌రావు appeared first on tnewstelugu.com. Source…

Read More

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై నిరాధారమైన ఆరోపణలు చేయడమే కాకుండా.. కేసును ఏసీబీకి అప్పగించడాన్ని యాదవ సంఘాల జేఏసీ చైర్మన్‌ గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌ తీవ్రంగా ఖండించారు. ఏవైనా ఆరోపణలు, అనుమానాలు ఉంటే మొదట శాఖాపరమైన దర్యాప్తు జరపాలని అన్నారు. January 16, 2024 / 09:31 PM IST బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై నిరాధారమైన ఆరోపణలు చేయడమే కాకుండా.. కేసును ఏసీబీకి అప్పగించడాన్ని యాదవ సంఘాల జేఏసీ చైర్మన్‌ గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌ తీవ్రంగా ఖండించారు. ఏవైనా ఆరోపణలు, అనుమానాలు ఉంటే మొదట శాఖాపరమైన దర్యాప్తు జరపాలని అన్నారు. కానీ ఏ ఆధారాలు లేకుండా ఏకంగా ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించడం అంటే రాజకీయంగా కక్ష సాధింపులకు పాల్పడటమే అని ఆయన ఆరోపించారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమర్థవంతమైన మంత్రిగా ప్రజల గౌరవాభిమానాలు పొందారని గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఆయనపై వేధింపులకు దిగడం కాంగ్రెస్‌ ప్రభుత్వ దిగుజారుడుతనానికి నిదర్శనమని…

Read More

The meeting was convened as a follow up to review “present situation” at the Nagarjuna Sagar Dam. Half the dam was occupied by the forces deployed by AP on November 29 Published Date – 16 January 2024, 10:00 PM The meeting was convened as a follow up to review “present situation” at the Nagarjuna Sagar Dam. Half the dam was occupied by the forces deployed by AP on November 29 Hyderabad: The operational protocols of the Nagarjuna Sagar Dam and Srisailam project will be the key issues on the agenda of the high-level meeting convened by…

Read More

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ అటవీశాఖ డివిజన్ లోని దరిగాం అటవీ ప్రాంతంలో రెండు పులులు మృతి చెందిన ఘటనలో విధుల్లో అలసత్వం వహించిన అటవీశాఖ అధికారులపై ఉన్నతాధికారుల సీరియస్ అయ్యారు. నలుగురు అటవీశాఖ అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. కాగజ్ నగర్ అటవీ శాఖ డివిజన్ కు చెందిన ఎఫ్ డిఓ వేణుబాబు, ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్, ఎఫ్ఎస్ఓ పోశెట్టి, ఎఫ్ బిఓ శ్రీకాంత్ లను సస్పెండ్ చేస్తూ అటవీశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. Also Read.. జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి Source link

Read More

Sankranthi Movies | సంక్రాంతికి అనుకున్నది అనుకున్నట్టుగా 4 సినిమాలు విడుదలయ్యాయి. అందులో అన్నింటికంటే ముందుగా జనవరి 11 సాయంత్రం హనుమాన్ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ రూపంలోనే దీనికి అదిరిపోయే టాక్ వచ్చింది. January 16, 2024 / 09:38 PM IST Sankranthi Movies | చూస్తుండగానే సంక్రాంతి పండుగ వచ్చింది… వెళ్లిపోయింది.. అయితే తనతో పాటు మరో నాలుగు సినిమాలను కూడా తీసుకొచ్చింది ఈ పండుగ. ఈసారి సినిమాల గురించి నెల రోజుల ముందు నుంచే చర్చ జరుగుతూ ఉంది. ఎవరు రేసులో ఉంటారు.. ఎవరు వెనక్కి తగ్గుతారు అనే చర్చ నుంచి.. బాక్సాఫీస్ దగ్గర ఎవరు దుమ్ము దులిపేస్తారు అనే దగ్గర వరకు ఎన్నో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హనుమాన్ సినిమా గురించి చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో టాపిక్స్ నడుస్తూనే ఉన్నాయి. అన్నింటికంటే చిన్న సినిమా కాబట్టి దానికి థియేటర్స్ ఇవ్వకుండా…

Read More

He is being treated by a multidisciplinary team consisting of critical care experts Published Date – 16 January 2024, 09:04 PM He is being treated by a multidisciplinary team consisting of critical care experts Hyderabad: The medical condition of Telangana State Secretary, Communist Party of India (Marxist), Veerabhadram Thammineni, who was shifted from Khammam to AIG Hospitals, Gachibowli with ventilator support after he suffered a heart attack, on Tuesday, continues to be critical. A medical bulletin from AIG Hospitals said “He has heart dysfunction and abnormality of heart beating along with kidney dysfunction which caused fluid…

Read More

టోక్యో: జపాన్‌ విమానాశ్రయంలో రన్‌వేపై రెండు విమానాలు ఢీకొన్నాయి. న్యూ చిటోస్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్యాథే పసిఫిక్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం రన్‌వేపై ఆగిఉన్న సమయంలో కొరియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్లేన్‌ దానిని ఢీకొట్టింది. Also Read.. జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి కొరియన్ సంస్థకు చెందిన విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో 289 మంది ప్రయాణికులు, సిబ్బంది సదరు విమానంలో ఉన్నారు. అయితే, ఈ ఘటనలో మంటలు చెలరేగకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మరోవైపు జపాన్‌లో పొగమంచు వల్ల విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. Also Read.. దళిత బంధును కాంగ్రెస్ కొనసాగిస్తుందా? లేదా? చెప్పాలి జనవరి 2న టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొట్టుకున్న ఘటన జరిగింది. హనెడా విమానాశ్రయంలో జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏఎల్‌…

Read More

Dasoju Srravan | వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సమ్మిట్‌లపై ట్వీట్స్‌, సోషల్‌మీడియా, మీడియా కవరేజిపై బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదికపై అసంబద్ధమైన, అసమర్థ వ్యాఖ్యలతో రాష్ట్రానికి అపకీర్తి తీసుకురావద్దని సీఎం రేవంత్‌ రెడ్డికి సూచించారు. January 16, 2024 / 08:52 PM IST Dasoju Srravan | వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సమ్మిట్‌లపై ట్వీట్స్‌, సోషల్‌మీడియా, మీడియా కవరేజిపై బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదికపై అసంబద్ధమైన, అసమర్థ వ్యాఖ్యలతో రాష్ట్రానికి అపకీర్తి తీసుకురావద్దని సీఎం రేవంత్‌ రెడ్డికి సూచించారు. అర్థంపర్థంలేని రాజకీయ వ్యాఖ్యలు రాష్ట్రానికి ఎలాంటి ప్రశంసలు తీసుకురావని అన్నారు. అంతర్జాతీయ ఫోరమ్‌లలోనైనా ఇలా చౌకబారు రాజకీయ వాచాలతను ఆపేస్తే మంచిదని హితవు పలికారు. ప్రపంచ వేదికపై పెట్టుబడుల ఆకర్షణకు, ఆర్థిక విధానాలతో సమర్థత, రాష్ట్రాభివృద్ధిపై ముందుచూపు.. అంతర్జాతీయ వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని…

Read More

With the scoreline of 20/12 in the first round and 15/11 in the second round, Punjab Comrades demonstrated their dominance and expertise in the sport Published Date – 16 January 2024, 08:00 PM Hyderabad: Punjab Comrades emerged champions of the inaugural edition of the International Taekwondo Championship League, which was held at the Gachibowli Stadium in Hyderabad, on Tuesday. Led by Coach Jagjeet Singh Mand, the team consisting Rishi Rai, Deepesh Pandey, Prashant Rana, Afzal Ali, and Anshu Dandotiya showcased great teamwork. With the scoreline of 20/12 in the first round and 15/11 in the second…

Read More

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12వ తేదీన విడుదలైన ‘హనుమాన్’ 100 కోట్ల క్లబ్ లో చేరింది. ప్రశాంత్ వర్మ – తేజ సజ్జా కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. రాబోయే రోజుల్లో మరిన్ని కలెక్షన్లు రాబడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Also Read.. దారుణం. అబ్దుల్లాపూర్‌మెట్‌లో భార్య తల నరికిన భర్త సినిమా విషయానికొస్తే.. కథ నేపథ్యంలో హనుమంతుడిని చూపించిన విధానం ఆకట్టుకుంది. సినిమా దర్శకుడు పిల్లల నుంచి పెద్దలవరకూ వినోదాన్ని పంచడంలో సక్సెస్ అయ్యాడు. గ్రామీణ నేపథ్యంలో నడిచే కథలోని సహజత్వం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ముఖ్యంగా ఫొటోగ్రఫీ, వీఎఫ్ ఎక్స్, నేపథ్య సంగీతం ఈ సినిమాను పెద్ద సినిమాల స్థాయిలో నిలబెట్టాయని సినీ పండితులు చెప్పారు. Source link

Read More