వికారాబాద్ జిల్లా: యాలాల మండల్ బెన్నూర్ గ్రామ సమీపంలో కాగ్న నది పంప్ హౌస్ దగ్గర నిర్వహిస్తున్న కోడిపందాలపై పోలీసులు మెరుపుదాడులు చేశారు. పక్క సమాచారంతో తన బృందంతో దాడులు నిర్వహించినట్లు వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. Also Read.. 18 నుంచి ‘భారత్-ఇంగ్లండ్’ ఉప్పల్ టెస్టు మ్యాచ్ టిక్కెట్లు అమ్మకం కోడి పందాలు నిర్వహిస్తున్న తొమ్మిది మందితోపాటు రెండు కోళ్లు, 20 కోడి కత్తులు, 16320 నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం వారిని యాలాల్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. Source link
Author: Telanganapress
Amit Shah | కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం నెలకొంది. అమిత్ షా పెద్ద అక్క రాజేశ్వరి బెన్ షా(60) కన్నుమూసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు బీజేపీ ఆఫీస్ బేరర్ వెల్లడించారు. January 15, 2024 / 06:57 PM IST Amit Shah | న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం నెలకొంది. అమిత్ షా పెద్ద అక్క రాజేశ్వరి బెన్ షా(60) కన్నుమూసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు బీజేపీ ఆఫీస్ బేరర్ వెల్లడించారు. తన సోదరి మృతి కారణంగా అమిత్ షా అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. గుజరాత్కు చేరుకుని సోదరి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. గుజరాత్లోని థాల్తేజ్…
The BJP had won four of the 17 Lok Sabha seats in Telangana in the 2019 polls and is now looking at a different set of challenges after the Congress recently surged to power in the state, defeating the ruling Bharat Rashtra Samithi. Updated On – 15 January 2024, 07:23 PM New Delhi: The BJP on Monday appointed Chandrashekhar, a key organisation leader in the party’s Rajasthan unit, as the general secretary (organisation) in Telangana, where the saffron party is looking to make gains in the upcoming Lok Sabha elections. The appointment was announced by the…
శబరిమల: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. Also Read.. కన్నుల పండగగా శ్రీగోదాదేవి అమ్మవారి కళ్యాణం తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో సాయంత్రం 6 గంటల సమయంలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. ఆ వెంటనే స్వామియే శరణం అయ్యప్ప.. నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేరళ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. Source link
sabarimala ayyappa swamy | కొరకొర కొరికే చలిలో చన్నీళ్ల స్నానం.. దుప్పట్లు కప్పుకొనే రోజుల్లో భూతల శయనం.. మాట జారకుండా మాటిమాటికీ అయ్యప్పను తలచుకోవడం.. శత్రువులోనూ ‘స్వామి’ని దర్శించే గొప్ప గుణం.. మండల దీక్షతో మనసును పునీతం చేసుకునే క్రతువు .. శరణు ఘోషతో దయాంతరాల్లోని కరుణను వెలికితీసే సాధన.. అయ్యప్ప దీక్ష. భక్తితో ఒక ముడి, శ్రద్ధతో మరోముడి వేసి ఇరుముడితో వడివడిగా శబరిమల చేరుకునే భక్తులు.. నలభై రోజుల దీక్షను నాలుగు కాలాలపాటు కొనసాగించే దక్షతను సాధిస్తారు. January 15, 2024 / 07:00 PM IST sabarimala ayyappa swamy | కొరకొర కొరికే చలిలో చన్నీళ్ల స్నానం.. దుప్పట్లు కప్పుకొనే రోజుల్లో భూతల శయనం.. మాట జారకుండా మాటిమాటికీ అయ్యప్పను తలచుకోవడం.. శత్రువులోనూ ‘స్వామి’ని దర్శించే గొప్ప గుణం.. మండల దీక్షతో మనసును పునీతం చేసుకునే క్రతువు .. శరణు ఘోషతో దయాంతరాల్లోని కరుణను…
The incident took place on Sunday evening in a village in the Farenda police station area. Published Date – 15 January 2024, 07:46 PM Maharajganj: An 8-year-old girl was allegedly raped by her neighbour in a village here, police said on Monday. The incident took place on Sunday evening in a village in the Farenda police station area. The girl was playing outside her house when Phool Chand Paswan (23), who lives nearby, took her to his place and allegedly raped her, police said. The girl’s family lodged a police complaint after she narrated her ordeal…
పవన్ కళ్యాణ్.. కొడుకు, కూతురుతో కలిసి ఉన్న ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఇది రియలా ఫేకా అంటూ నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాని ఏఐ ఫోటోస్ షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోని అలానే సృష్టించారు. Also Read.. ఒక్కడే 400 కొట్టాడు.. యువ బ్యాటర్ సంచలన ఇన్నింగ్స్ వివరాల్లోకి వెళితే.. మెగా సంక్రాంతి సంబరాలకు అకీరా.. చెల్లి ఆద్యతో హాజరయ్యాడు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. కాగా, ఈ వేడుకకు పవన్ రాలేదు. దీంతో తండ్రి- పిల్లలను ఎడిట్ ద్వారా కలిపేశారు ఫ్యాన్స్. పవన్ కుర్చీలో కూర్చున్న ఫోటోకు అకీరా, ఆద్య నిలబడి ఉన్న ఫోటోను కలిపి ఫ్యామిలీ పిక్ గా మార్చేశారు. సూపర్ పిక్ అంటూ అభిమానులు ఈ ఫోటోను వైరల్ గా మారుస్తున్నారు. The post అకీరా, ఆద్యతో పవన్ ఫోటో. రియలా?…
Cricket | ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు విశాఖపట్నం ( Visakapatnam) వైఎస్సార్ ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనున్న ఇండియా(India), ఇంగ్లండ్ (England రెండో టెస్టుకు ఆన్లైన్(Online) లో టికెట్ల విక్రయం సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. January 15, 2024 / 07:22 PM IST అమరావతి : ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు విశాఖపట్నం ( Visakapatnam) వైఎస్సార్ ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనున్న ఇండియా(India), ఇంగ్లండ్ (England రెండో టెస్టుకు ఆన్లైన్(Online) లో టికెట్ల విక్రయం సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. నాలుగేళ్ల తర్వాత విశాఖలో మ్యాచ్ జరగడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్కు ఏర్పాట్లను ప్రారంభించింది. 26 నుంచి ఆఫ్లైన్(Offline)లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. ఆఫ్లైన్లో టికెట్లను ఏసీఏ విడిసిఏ స్టేడియంతో పాటు స్వర్ణభారతి స్టేడియంలో విక్రయించనున్నామని వివరించారు. అంతేకాకుండా ప్రతి రోజు 2వేల…
The deceased was identified as Rakesh, a resident of Sangam Vihar. Published Date – 15 January 2024, 08:10 PM Representational Image. New Delhi: A 39-year-old man, who was dragged out of his house in south Delhi and brutally thrashed last month by his brother-in-law, succumbed to injuries on Monday, police said. The deceased was identified as Rakesh, a resident of Sangam Vihar. The incident took place on December 29 and a video allegedly depicting the incident has emerged on social media platforms. The footage captures several people forcibly pulling Rakesh out of his residence, kicking him,…
న్యూఢిల్లీ: గురుగ్రామ్లోని హోటల్లో హత్యకు గురైన మోడల్ దివ్వ పాహుజా పోస్ట్మార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిందితులు ఆమెను పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చినట్లు గుర్తించారు. ఇటీవల హరియాణాలోని కాలువలో దొరికిన ఆమె మృతదేహానికి హిస్సార్లోని మెడికల్ కళాశాలలో పోస్ట్మార్టం నిర్వహించారు. Also Read.. సంగారెడ్డి జిల్లాలో పండుగ పూట విషాదం గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ నకిలీ ఎన్కౌంటర్ కేసులో మాజీ మోడల్ దివ్య పాహుజా నిందితురాలిగా ఉన్నది. జనవరి 2న గురుగ్రామ్లోని ఓ హోటల్లో ఆమెను కాల్చి చంపారు. అనంతరం దివ్య శవాన్ని పంజాబ్లోని భాఖ్డా కెనాల్లో పడేశారు. ఈ కేసులో హోటల్ యజమాని అభిజీత్ సింగ్తో పాటు ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. Also Read.. కోడి పందాలపై పోలీసుల మెరుపు దాడులు 2016లో ముంబయిలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో సందీప్ మరణించాడు. అయితే అది నకిలీ ఎన్కౌంటర్ అని ఆ తర్వాత తేలింది. హరియాణా…