Train | సాధారణంగా రైలులో ప్రయాణించేటప్పుడు చాలామంది మొబైల్ ఛార్జింగ్ పెడుతుంటారు. కొందరైతే ల్యాప్టాప్లు కూడా ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా చూసే ఉంటాం. అయితే ఓ వ్యక్తి మాత్రం వాతావరణం చల్లగా ఉందని నీళ్లు కాచుకోవడానికి ఎలక్ట్రిక్ కెటిల్ను సాకెట్కు కనెక్ట్ చేశాడు. దీంతో అతన్ని రైల్వే పోలీసులు అరెస్టు కేసి కేసు నమోదు చేశారు. January 15, 2024 / 07:42 PM IST Train | సాధారణంగా రైలులో ప్రయాణించేటప్పుడు చాలామంది మొబైల్ ఛార్జింగ్ పెడుతుంటారు. కొందరైతే ల్యాప్టాప్లు కూడా ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా చూసే ఉంటాం. అయితే ఓ వ్యక్తి మాత్రం వాతావరణం చల్లగా ఉందని నీళ్లు కాచుకోవడానికి ఎలక్ట్రిక్ కెటిల్ను సాకెట్కు కనెక్ట్ చేశాడు. దీంతో అతన్ని రైల్వే పోలీసులు అరెస్టు కేసి కేసు నమోదు చేశారు. గయా నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న మహాబోధి ఎక్స్ప్రెస్లో 36 ఏండ్ల వ్యక్తి ఇటీవల ప్రయాణించాడు. ఆ సమయంలో…
Author: Telanganapress
The accused, identified as Faizan Ansari alias Faiz, had taken an oath of allegiance (Bayath) to the self-styled Khalifa (leader) of the Islamic State of Iraq and Syria (ISIS), a banned global terror outfit that has been making efforts to increase its activities across India. Published Date – 15 January 2024, 09:15 PM File Photo New Delhi: The National Investigation Agency (NIA) on Monday charge-sheeted one of the two members of the ISIS Jharkhand module arrested last year, as part of the agency’s crackdown on the proscribed global terrorist organisation. The accused, identified as Faizan Ansari…
మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా టైటిల్ వచ్చేసింది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ను రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు ‘విశ్వంభర’ టైటిల్ను కన్ఫార్మ్ చేస్తూ మేకర్స్ ఓ వీడియో గ్లింప్స్ను రిలీజ్ చేశారు. Also Read.. అకీరా, ఆద్యతో పవన్ ఫోటో. రియలా? ఫేకా? ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ గ్లింప్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టైటిల్ రివీల్నే ఈ రేంజ్లో ఉందంటే.. ఇక సినిమా ఎలా ఉండబోతుందా అని ఊహల్లో మునిగిపోతున్నారు మెగా ఫ్యాన్స్. Also Read.. నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన కల్యాణ్రామ్ ‘డెవిల్’ చిరంజీవి చాలా కాలం తర్వాత మళ్లీ సోషియోఫాంటసీ మూవీ చేస్తున్నాడు. బింబిసారతో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన వశిష్ఠ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. Source link
Layoffs | 2023 సవాళ్లు కొత్త ఏడాదిలోనూ కొనసాగుతాయి. ఆర్థిక మాంద్యంతోపాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది టెక్ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులకు ుదవాసన January 15, 2024 / 07:49 PM IST Layoffs | కొత్త వసంతంలో ప్రతి ఒక్కరూ మెరుగైన జీవితం సాగించాలని కోరుకుంటారు. కానీ టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న ప్రొఫెషనల్స్, ఎగ్జిక్యూటివ్లకు మాత్రం కాళరాత్రులు మిగులుస్తోంది. ఆర్థిక మాంద్యం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో గత రెండేండ్లుగా టెక్నాలజీ దిగ్గజ సంస్థలు పొదుపు చర్యలు పాటిస్తున్నాయి. ఇప్పటికే కొత్త సంవత్సరంలో 15 రోజులు గడిచిపోయాయి. వేల మంది టెక్, స్టార్టప్ ఉద్యోగులకు ఉద్యోగాలు పోయాయి. 2023లోనే భారీగా ఉద్వాసనలు పలికిన టెక్ సంస్థలు.. ఈ సంవత్సరంలోనూ అదే వరవడి కొనసాగిస్తున్నాయి. ఈ నెల 15 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 48 టెక్ కంపెనీలు 7,528 మంది నిపుణులను ఇంటికి సాగనంపాయని…
Delhi’s Indira Gandhi International Airport in the last two days has experienced significant disruptions with nearly 600 flights delayed, and 76 flights cancelled due to dense fog and poor visibility. Published Date – 15 January 2024, 09:55 PM New Delhi: Amid chaos over flight delays and cancellations due to adverse weather conditions, the Directorate General of Civil Aviation (DGCA) on Monday allowed airlines to cancel flights that are likely to be delayed beyond three hours, an official said, adding the aviation watchdog has also issued new Standard Operating Procedures (SOPs). The SOP states: “Facilities to be…
ముంబై: అజిత్ అగార్కర్ సారథ్యంలోని మెన్స్ సెలక్షన్ కమిటీలో ఒక సెలక్టర్ పదవిని భర్తీ చేయనున్నారు. ఇందు కోసం బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యులుండగా.. అజిత్ అగార్కర్ చీఫ్ సెలక్టర్గా వ్యవహరిస్తున్నారు. Also Read.. ఒక్కడే 400 కొట్టాడు.. యువ బ్యాటర్ సంచలన ఇన్నింగ్స్ ప్రస్తుతం శివ సుందర్ దాస్ (ఈస్ట్ జోన్), సుబ్రతో బెనర్జీ (సెంట్రల్ జోన్), సలిల్ అంకోలా (వెస్ట్ జోన్), శ్రీధరన్ శ్రీరామ్ (సౌత్ జోన్) లు సభ్యులుగా ఉన్నారు. ఒక్క జోన్ నుంచి ఒక్క సెలక్టర్ మాత్రమే ఉండాలన్న నిబంధన నేపథ్యంలో అంకోలా తన పదవి నుంచి వైదొలగనున్నాడు. చీఫ్ సెలక్టర్గా ఉన్న అజిత్ అగార్కర్ సైతం వెస్ట్ జోన్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. Also Read.. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు.. ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా నార్త్ జోన్ నుంచి సెలెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని…
Saipallavi | సాయిపల్లవి చెల్లెలు యమ స్పీడ్లో ఉంది.. తొందరలోనే పూజా కన్నన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది! పండగపూట తన బాయ్ఫ్రెండ్ను పూజా కన్నన్ పరిచయం చేయడంతో ఈ విషయం బయటపడింది. తన బాయ్ఫ్రెండ్తో దిగిన ఫొటోలను ఒక వీడియోను పూజా కన్నన్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. January 15, 2024 / 08:09 PM IST Saipallavi | సాయిపల్లవి చెల్లెలు యమ స్పీడ్లో ఉంది.. తొందరలోనే పూజా కన్నన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది! పండగపూట తన బాయ్ఫ్రెండ్ను పూజా కన్నన్ పరిచయం చేయడంతో ఈ విషయం బయటపడింది. తన బాయ్ఫ్రెండ్తో దిగిన ఫొటోలను ఒక వీడియోను పూజా కన్నన్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. ‘ ఈ అందమైన లిటిల్ బటన్ నిస్వార్థంగా ఎలా ప్రేమించాలో నేర్పించాడు. ప్రేమలో ఓలా ఓపికగా ఉండాలో అతనే నేర్పించాడు. అతనే వినీత్. నిన్నటివరకు నా క్రైమ్ పార్టనర్..…
Lalit Sahu, Assistant Professor in the Electrical Department at NIT Raipur, has developed a ‘Fault Tolerant Inverter’ so that electricity generated through solar panels could be used for residential as well as industrial purposes without interruption. Published Date – 15 January 2024, 10:15 PM Raipur: A professor at the National Institute of Technology (NIT) Raipur and his team have developed a ‘Fault Tolerant Inverter’ to deal with faults during the supply of electricity. Lalit Sahu, Assistant Professor in the Electrical Department at NIT Raipur, has developed a ‘Fault Tolerant Inverter’ so that electricity generated through solar…
దిల్లీ: ఫ్లైట్ ఆలస్యంగా బయల్దేరుతుందని ప్రకటించిన పైలట్ పై ఓ ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఇండిగో విమానంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. Also Read.. అది ఫేక్ వీడియో. మాస్టర్ బ్లాస్టర్ సీరియస్! వివరాల్లోకి వెళితే.. దిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం పొగమంచు కారణంగా ఆలస్యం అయింది. ఇదే విషయాన్ని పైలట్ ప్రకటించాడు. ఇది విన్న ఓ ప్రయాణికుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. పైలట్ వద్దకు దూసుకువచ్చి దాడి చేశాడు. ఇండిగో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని విమానం నుంచి దించేసి.. అదుపులోకి తీసుకున్నారు. ఈ విమానం 13 గంటల ఆలస్యంగా బయలుదేరింది. Also Read.. 18 నుంచి ‘భారత్-ఇంగ్లండ్’ ఉప్పల్ టెస్టు మ్యాచ్ టిక్కెట్లు అమ్మకం ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. దాంతో భారీ సంఖ్యలో విమానాలు ఆలస్యమవుతున్నాయి. సోమవారం కూడా వందకు పైగా…
Telangana | రాష్ట్రానికి చెందిన ఇద్దరు స్టేట్ సర్వీస్ అధికారులు ఐఏఎస్ హోదా పొందారు. నాన్ రెవెన్యూ కోటాలో ఇద్దరు అధికారులకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కె.సీతాలక్ష్మీ, జి.ఫణీందర్రెడ్డిలను ఐఏఎస్లుగా నియమిస్తూ సోమవారం కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. January 15, 2024 / 09:40 PM IST Telangana | రాష్ట్రానికి చెందిన ఇద్దరు స్టేట్ సర్వీస్ అధికారులు ఐఏఎస్ హోదా పొందారు. నాన్ రెవెన్యూ కోటాలో ఇద్దరు అధికారులకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కె.సీతాలక్ష్మీ, జి.ఫణీందర్రెడ్డిలను ఐఏఎస్లుగా నియమిస్తూ సోమవారం కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. Previous article Ram Temple-CAIT | రామ మందిర ప్రారంభంతో రూ.లక్ష కోట్ల బిజినెస్.. తేల్చి చెప్పిన కెయిట్ సెక్రటరీ జనరల్ Next article Source link