ముంబై: ఇటీవల కాలంలో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇండియన్ లెజెండ్ క్రికేటర్ సచిన్ టెండూల్కర్ కూడా ‘డీప్ ఫేక్’ బాధితుల జాబితాలో చేరాడు. ఇటీవల సినీ స్టార్స్ రష్మిక మందన్నా, కత్రినా కైఫ్తో పాటు పలువురు డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డ విషయం తెలిసిందే. Also Read.. అశ్విన్పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు తాజాగా సచిన్ డీప్ ఫేక్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో సచిన్ ఓ గేమింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నట్టుగా దానిని సృష్టించారు. అయితే దీనిపై సచిన్ స్పందించారు. ఇది నకిలీదని, ఇలాంటివి తమ దృష్టికి వస్తే ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సచిన్ అభిమానులను కోరాడు. టెక్నాలజీని ఈ విధంగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తున్నదని తన ట్వీట్ లో పేర్కొన్నారు. The post అది ఫేక్ వీడియో. మాస్టర్ బ్లాస్టర్ సీరియస్!…
Author: Telanganapress
Sikandar Raza: అగ్రశ్రేణి బ్యాటర్లు, హిట్టర్లకు కూడా సాధ్యం కాని విధంగా వరుసగా ఐదు మ్యాచ్లలో అర్థ సెంచరీలతో కొత్త రికార్డును నెలకొల్పాడు జింబాబ్వే సారథి సికందర్ రజా.. జింబాబ్వే – శ్రీలంక మధ్య కొలంబో వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ ఇందుకు వేదికైంది. January 15, 2024 / 06:24 PM IST Sikandar Raza: జింబాబ్వే క్రికెట్ జట్టుకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సారథిగా వ్యవహరిస్తున్న సికందర్ రజా టీ20 క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. అగ్రశ్రేణి బ్యాటర్లు, హిట్టర్లకు కూడా సాధ్యం కాని విధంగా వరుసగా ఐదు మ్యాచ్లలో అర్థ సెంచరీలతో కొత్త రికార్డును నెలకొల్పాడు. జింబాబ్వే – శ్రీలంక మధ్య కొలంబో వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ ఇందుకు వేదికైంది. ఈ మ్యాచ్లో.. 42 బంతుల్లో 62 పరుగులు చేయడంతో రజా.. వరుసగా ఐదు ఇన్నింగ్స్లలో హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్గా ప్రపంచ…
In this case, police arrested Gurpreet Singh for allegedly murdering Swiss woman Nina Berger. Published Date – 15 January 2024, 05:38 PM New Delhi: Delhi’s Tis Hazari Court on Monday took cognizance of the charge sheet filed in the Swiss woman murder case.Delhi police had arrested the accused Gurpreet Singh in October 2023. In this case, police arrested Gurpreet Singh for allegedly murdering Swiss woman Nina Berger. He was arrested on October 21. Metropolitan Magistrate Divanshu Sajlan took cognizance of the charge sheet filed under sections 302, 201, 404, 482, and 411 against accused Gurpreet Singh…
వాషింగ్టన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియేవా అన్నారు. అదేసమయంలో ఉత్పాదకతను గణనీయంగా ఈ టెక్నాలజీ పెంచుతుందని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగనున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ వెళ్లడానికి ముందు ఓ ఇంటర్వ్యూలో క్రిస్టలినా ఈ వ్యాఖ్యలు చేశారు. Also Read.. శంషాబాద్ శివారులో చిరుత పులి. భయాందోళనలో స్థానికులు! ముఖ్యంగా అభివృద్ధి దేశాల్లో దాదాపు 60 శాతం ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఉంటుందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రం 40 శాతానికి పరిమితమవుతుందని పేర్కొన్నారు. నైపుణ్య ఆధారిత ఉద్యోగాల రంగాలపై ఈ టెక్నాలజీ ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఏఐతో వచ్చే అవకాశాలను పొందేలా పేద దేశాలకు మద్దతివ్వాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. Source link
Medak | మెదక్ జిల్లాలో ఘోరం జరిగింది. రామాయంపేట శివారులోని ఈత వనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు 2 వేల ఈత చెట్లు దగ్ధమయ్యాయి. January 15, 2024 / 05:08 PM IST Medak | మెదక్ : మెదక్ జిల్లాలో ఘోరం జరిగింది. రామాయంపేట శివారులోని ఈత వనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు 2 వేల ఈత చెట్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసింది. ఈ ఈత వనం గౌడ సంఘానికి చెందినది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Previous article FASTag-KYC | ఈ నెలాఖరులో ఈ-కేవైసీ కంప్లీట్ చేయండి.. లేదంటే ఫాస్టాగ్ డీయాక్టివేషన్..! Next article Source link
Kharge alleged that the Prime Minister’s recent attention to tribal welfare is in the run-up to the elections and questioned the increased rate of crimes against tribals compared to 2013. Published Date – 15 January 2024, 04:15 PM New Delhi: Congress national president Mallikarjun Kharge launched an attack against Prime Minister Narendra Modi-led central government with regard to tribal welfare in the country. Kharge alleged that the Prime Minister’s recent attention to tribal welfare is in the run-up to the elections and questioned the increased rate of crimes against tribals compared to 2013. He also emphasised…
హైదరాబాద్: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడు కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. 25 లక్షలు ఇస్తేనే బాలుడిని వదిలిపెడతామని బాలుడి తల్లితండ్రులకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. Also Read.. మహిళా కానిస్టేబుల్కు అసభ్యకర మెసేజులు.. ఎస్ఐ సస్పెండ్ పోలీసులను ఆశ్రయించడంతో.. వారు కాలనీలోని సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. బాలుడిని కారులో కిడ్నాప్ చేసినట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. విచారణలో మేనమామనే కిడ్నాప్ సూత్రధారిగా పోలీసులు తేల్చారు. బాలుడు సురక్షితంగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. Source link
Nallagonda | మిర్యాలగూడ మండలం కొత్తసామ్య తండాలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. January 15, 2024 / 04:26 PM IST Nallagonda | నల్లగొండ : మిర్యాలగూడ మండలం కొత్తసామ్య తండాలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ఈ సందర్భంగా బాధితుడు హనుమ నాయక్ మాట్లాడుతూ.. షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగినట్లు పేర్కొన్నాడు. అగ్నికీలలు ఎగిసిపడిన సమయంలో ఇంట్లో రూ. 5 లక్షల నగదు, ఏడు తులాల బంగారం ఉన్నట్లు తెలిపాడు. నగదు పూర్తిగా కాలి బూడిద అయిందని హనుమ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.…
Train services will be disrupted from January 16 to 22 as tracks are being doubled and electrified urgently for the consecration ceremony of the Ram temple. Published Date – 15 January 2024, 03:35 PM Ayodhya: Ahead of the Ram temple consecration ceremony here, the movement of trains will be affected from January 16 to 22 due to doubling of tracks and electrification being done on top priority, a senior Railways official said on Monday. Ten trains, including Vande Bharat, have been cancelled while 35 trains, including Doon Express, will run on alternate routes. The run…
శంషాబాద్: శంషాబాద్ శివారులో చిరుత పులి సంచరిస్తుందంటూ స్థానికుల భయాందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామ శివారులోని సీతారామ చంద్ర స్వామి ఆలయం సమీపంలో చిరుత పులి సంచరిస్తుందంటూ గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. Also Read.. పార్ట్ టైమ్ జాబ్ పేరుతో ఫ్రాడ్.. యువతి ఫిర్యాదుతో గుట్టురట్టు సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పరిశీంచారు. సీసీ కెమెరాల దృశ్యాలను చూసిన రాజేంద్రనగర్ అటవీశాఖ అధికారులు.. అది చిరుత కాదని, అడవి పిల్లి అని తేల్చారు. స్థానికులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని, ఏదైనా క్రూర జంతువులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. Source link