యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంతో పాటు వర్గల్ ఆలయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. తొలిసారిగా తెలంగాణలోని రెండు ఆలయాలకు భోగ్ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సంవత్సరం దేశంలోని 70 దేవాలయాలు సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. Also Read.. అమానవీయం. చెత్తకుప్పలో దొరికిన అప్పుడే పుట్టిన మగ శిశువు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్.ఎస్.స్.ఏ.ఐ) ప్రతి యేట జాతీయ సర్టిఫికెట్ ‘భోగ్’ (బ్లిస్ ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్)ను అందిస్తుంది. కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక ఆడిట్ బృందం ఆలయాలను సందర్శించి.. భోగ్ గుర్తింపునకు రిఫర్ చేసింది.ఎఫ్ఎస్ఎస్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమల వర్ధన్రావు శనివారం ఆలయ అధికారులకు భోగ్ సర్టిఫికెట్ ను అందజేశారు. The post యాదాద్రి, వర్గల్ ఆలయాలకు భోగ్ సర్టిఫికెట్ appeared first on tnewstelugu.com. Source link
Author: Telanganapress
హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఇంకా కొనసాగుతున్న పోరు ఇజ్రాయెల్ సైన్యం దాడులతో పూర్తిగా ధ్వంసమైన గాజా స్ట్రిప్ రెండు వైపులా వేలాది మరణాలు జెరూసలేం, జనవరి 13: హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం చెలరేగి ఆదివారంతో 100 రోజులు అయింది. గాజా భవిష్యత్తులో హమాస్ను లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ ప్రతినబూనగా.. అది భ్రమేనని హమాస్ అంటున్నది. ఇజ్రాయెల్ ఏర్పాటైన 1948 నుంచి ఇంత సుదీర్ఘకాల, విధ్వంసకర యుద్ధం ఇదే. హమాస్ రాకెట్ దాడులపై తీవ్రస్థాయిలో స్పందించిన ఇజ్రాయెల్ సైన్యం అనంతరం పెద్దయెత్తున బాంబు దాడులతో గాజా స్ట్రిప్పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఫలితంగా ఇప్పటి వరకు దాదాపు 23 వేల మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ చెబుతున్నది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ వైపు కూడా దాదాపు 1200 మంది మరణించగా.. దాదాపు 250 మంది హమాస్ బందీలుగా తీసుకెళ్లింది. 80 శాతం మంది గాజా జనాభా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.…
Telangana is staring at the possibility of the crucial Yasangi crop season taking a major hit with the government citing shortage of water to irrigate ayacut areas of several projects. Updated On – 14 January 2024, 12:50 AM Hyderabad: Telangana is staring at the possibility of the crucial Yasangi crop season taking a major hit with the government citing shortage of water to irrigate ayacut areas of several projects. Much of the Krishna basin ayacut was in the grips of acute scarcity conditions and a crop holiday was already declared in part of the ayacut, especially…
తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP)కి చెందిన విలియం లై షింగ్-తే ఘన విజయం సాధించారు. ఆ దేశ కేంద్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం విజయంకు 40.2శాతం ఓట్లు వచ్చాయి. మరోవైపు ఎన్నికల్లో విజయం సాధించిన విలియంకు ప్రత్యర్థి హౌ యు-ఇహ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి హౌ యు ఇహ్కు 33.4 శాతం ఓట్లు పోలయ్యాయి. Also Read.. అయోధ్యకు వెళ్లాలనుకునేవారికి హైదరాబాద్ రైల్వే గుడ్న్యూస్.. కాగా, విలియంకు ఓటేయొద్దని చైనా తైవాన్ పౌరులను హెచ్చరించింది. చైనా ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ విలియంకే ప్రజలు పట్టం కట్టడం గమనార్హం. చైనాతో షరతులతో కూడిన ఒప్పందానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే తైవాన్ సార్వభౌమాధికారం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని విలియం స్పష్టం చేశారు. తైవాన్ పార్లమెంట్లో ఉన్న 113 సీట్లకు ఎన్నికలు నిర్వహించారు. Source link
Weekly Horoscope | అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సమయోచిత నిర్ణయాలతో అన్నిటా విజయం సాధిస్తారు. ఉద్యోగుల బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. January 14, 2024 / 01:52 AM IST Weekly Horoscope | రాశిఫలాలు ( 014.01.2024 నుంచి 20.01.2024 వరకు ) Horoscope |మేషం కొత్త పెట్టుబడులకు ప్రయత్నిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులకు కాలం కలిసివస్తుంది. వ్యాపార విస్తరణకు మంచి సమయం. విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం అవకాశాలు రావొచ్చు. ఆర్థికంగా మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం. వృషభం రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు మంచి కాలం. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.…
It was during Salar Jung’s administration that the British succeeded in pushing through the Railways in Hyderabad, marking the changed phase of Nizam-British relations Published Date – 13 January 2024, 11:59 PM By KSS Seshan For any analysis of the economic critique of British Colonial rule in India, the role of the Railways looms large. There is no exaggeration in the oft-repeated statement that British colonialism did not enter the pores of Indian body politic profoundly until the advent of Railways. What is true of the Indian Railways at the national level was true in the…
హైదరాబాద్: భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా తెలుగు ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని కేటీఆర్ కోరుకున్నారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఈ పండగలను జరుపుకోవాలన్నారు. ఈ పండగ సందర్భంగా పతంగులు ఎగరేసే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కోరారు. The post ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్ appeared first on tnewstelugu.com. Source link
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు తరగతి గదిలో వారు కూర్చునే బెంచీలనే వంట చెరకుగా మార్చేశారు. బీహార్లోని పాట్నా జిల్లా బిహ్టా బ్లాక్లోని అప్గ్రేడెడ్ మిడిల్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో విద్యాశాఖ దర్యాప్తునకు ఆదేశించింది. January 14, 2024 / 12:51 AM IST పాట్నా, జనవరి 13: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు తరగతి గదిలో వారు కూర్చునే బెంచీలనే వంట చెరకుగా మార్చేశారు. బీహార్లోని పాట్నా జిల్లా బిహ్టా బ్లాక్లోని అప్గ్రేడెడ్ మిడిల్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో విద్యాశాఖ దర్యాప్తునకు ఆదేశించింది. మధ్యాహ్న భోజనం వండేందుకు కలప లేకపోవడంతో టీచర్ సవితా కుమారి బెంచీలను ఉపయోగించుకోమని చెప్పిందని, ఆ తర్వాత ఆమే వీడియో తీసి వైరల్ చేశారని వంట మనిషి ఆరోపించారు. ఈ ఆరోపణలను సవిత ఖండించారు. తనను అప్రతిష్ఠపాలు చేసేందుకే…
Coaching institutions would now have to mention candidate’s rank, course and its duration, whether paid or free, in their advertisements and are barred from making the claim of 100 per cent selection, job guaranteed or guaranteed qualifying in any examination Published Date – 13 January 2024, 11:30 PM Coaching institutions would now have to mention candidate’s rank, course and its duration, whether paid or free, in their advertisements and are barred from making the claim of 100 per cent selection, job guaranteed or guaranteed qualifying in any examination Hyderabad: In a crackdown on deceptive tactics of…
హైదరాబాద్: మైసూర్ శాండల్ నకిలీ సబ్బులను తయారుచేస్తున్న ముఠాను హైదరాబాద్ మలక్ పేట పోలీసులు అరెస్టు చేశారు. 10,000కు పైగా నకిలీ సబ్బులు, రూ.2 కోట్ల విలువైన తయారీ సామగ్రిని సీజ్ చేశారు. Also Read.. అమానవీయం. చెత్తకుప్పలో దొరికిన అప్పుడే పుట్టిన మగ శిశువు కర్ణాటక సర్కారుకు చెందిన KSDL అనే సంస్థకు మైసూర్ శాండల్ సబ్బులపై పేటెంట్ హక్కులు ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ సబ్బులు మార్కెట్లోకి వస్తున్నట్లు కర్ణాటక మంత్రి పాటిల్.. తెలంగాణ ప్రభుత్వానికి చెప్పడంతో వారి దందా బయటపడింది. Source link