Author: Telanganapress

Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను నాగర్‌కర్నూలు ఎమ్యెల్యే రాజేష్‌ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్‌ జస్టిస్‌ లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. January 13, 2024 / 10:20 PM IST Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను నాగర్‌కర్నూలు ఎమ్యెల్యే రాజేష్‌ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్‌ జస్టిస్‌ లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. వారు శనివారం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ శ్రీకృష్ణరాయ గోపురం వద్దకు చేరుకున్నారు. వీరికి ఏఈవో మోహన్‌, సూపరింటెండెంట్ రవి కుమార్‌, వేదపండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో తిలక ధారణ చేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్బాలయంలో నాగర్‌కర్నూలు ఎమ్యెల్యే రాజేష్‌ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్‌ జస్టిస్‌ లక్ష్మీనారాయణ అభిషేకం చేయించారు. అటుపై బిల్వార్చన చేసుకుని అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన హారతులు అందుకున్నారు. ఆలయంలోని పరివార దేవతలను దర్శించుకున్న తరువాత ప్రాకార మండపంలో వేదాశీర్వచనాలు…

Read More

The case was booked following a complaint made by Congress senior leader Dr Mallu Ravi alleged that during a meeting, Narayana Swamy and others had made false and objectionable statements against the Congress leaders Published Date – 13 January 2024, 10:45 PM The case was booked following a complaint made by Congress senior leader Dr Mallu Ravi alleged that during a meeting, Narayana Swamy and others had made false and objectionable statements against the Congress leaders Hyderabad: The Begum Bazaar police on Saturday registered a case against Andhra Pradesh Deputy Chief Minister, K Narayana Swamy and…

Read More

చెన్నై: తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఖండించారు. అవి కేవలం వదంతులేనని,  సంచలనం సృష్టించాలనే ఉద్దేశంతో పుట్టించినవని కొట్టి పారేశారు. అదేవిధంగా తన ఆరోగ్యంపైనా కొంతమంది తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read.. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ జనవరి 21న సేలంలో ఉదయనిధి ఆధ్వర్యంలో నిర్వహించనున్న డీఎంకే యువజన విభాగం సమావేశాన్ని వ్యతిరేకిస్తోన్నవారు ఇలాంటి వదంతులు పుట్టిస్తున్నట్లు సీఎం స్టాలిన్‌ అన్నారు.   రాష్ట్ర హక్కులు, సమాఖ్యవాదాన్ని పరిరక్షించడమే ఈ సదస్సు ఉద్దేశమమన్నారు. దీన్ని వ్యతిరేకించే వారు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. Source link

Read More

Chandrababu-Pawan Kalyan | Chandrababu-Pawan Kalyan | 12 అంశాలతో టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుద‌ల చేయాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వన్ క‌ల్యాణ్ మ‌ధ్య చ‌ర్చ‌ల్లో ఏకాభిప్రాయం కుదిరిన‌ట్లు స‌మాచారం. January 13, 2024 / 10:35 PM IST Chandrababu-Pawan Kalyan | 12 అంశాలతో టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుద‌ల చేయాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వన్ క‌ల్యాణ్ మ‌ధ్య చ‌ర్చ‌ల్లో ఏకాభిప్రాయం కుదిరిన‌ట్లు స‌మాచారం. జనసేన షణ్ముఖ వ్యూహం.. టీడీపీ సూపర్ సిక్స్ అనే పేరుతో వారిరువురి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో ఏపీ అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో చంద్ర‌బాబు డిన్న‌ర్ భేటీకి హాజ‌ర‌య్యారు. ఈ భేటీలో జ‌న‌సేన సీనియ‌ర్ నేత నాదేండ్ల మ‌నోహ‌ర్ కూడా పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చ‌ర్చ‌ల్లో త్వ‌ర‌లో అభ్య‌ర్థుల…

Read More

This decision was taken considering the fact that many trees were to be cut for construction of the medical college in Ananthagiri. Published Date – 13 January 2024, 09:55 PM This decision was taken considering the fact that many trees were to be cut for construction of the medical college in Ananthagiri. Hyderabad: The Vikarabad district administration has decided to shift the location of the proposed Government Medical College building from Ananathagiri to Billadakhla in the district. This decision was taken considering the fact that many trees were to be cut for construction of the medical…

Read More

ముంబయి:  దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డోంబివలీ ప్రాంతంలోని లోధా పలావ టౌన్‌షిప్‌లోని ఫేజ్‌-2లో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో 13వ అంతస్తులో చెలరేగిన మంటలు 18వ అంతస్తు వరకు వ్యాపించాయి. Also Read.. నిన్న రైతు బంధు, నేడు దళితబంధు లబ్ధిదారులకు షాక్.. అకౌంట్లు ఫ్రీజ్ సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని పదిహేను అగ్నిమాపక శకటాలతో మంటలు ఆర్పివేశారు. అయితే, ఆ అపార్ట్‌మెంట్‌ ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. తొలి మూడు ఫ్లోర్లలో కొన్ని కుటుంబాలు నివాసం ఉండగా.. వాళ్లంతా సురక్షితంగా బయటకు వచ్చేశారు. Source link

Read More

Ayodhya | అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఈ నెల 22న జరుగనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకపై ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు హిందూ ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 22న రెండు గంటల ప్రత్యేక సెలవును మారిషస్ ప్రభుత్వం ప్రకటించింది. January 13, 2024 / 09:44 PM IST Ayodhya | అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఈ నెల 22న జరుగనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకపై ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు హిందూ ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 22న రెండు గంటల ప్రత్యేక సెలవును మారిషస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో మారిషస్‌లోని హిందూ ప్రభుత్వ ఉద్యోగులు జనవరి 22న జరిగే రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూసే అవకాశం దక్కనున్నది. ఈ ప్రత్యేక సెలవుదినం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 గంటల పాటు ఉండనున్నది. మారిషస్ జనాభాలో 48.5శాతం హిందువులు ఉన్నారు. సెంటిమెంట్లు, సంప్రదాయాలను గౌరవించేందుకు ఇదో చిన్న…

Read More

Besides, over 5,000 artists from across the country and the world will perform in Ayodhya over a period of 70 days from January 14 to March 24. Updated On – 13 January 2024, 08:49 PM Photo: ANI Ayodhya: The Culture Department is making extensive preparations for the Pran Pratishtha ceremony to be held in Ayodhya on January 22. To make the event unique and unforgettable, 2,500 folk artists will perform on 100 stages in Ayodhya on January 22, according to an official statement from the Uttar Pradesh government on Saturday. Besides, over 5,000 artists from across…

Read More

నారాయణపేట : తెలంగాణలో చిరుతల వరుస మృతి తీవ్ర కలకలం రేపుతుంది. ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు పులులు మృత్యువాత పడ్డ ఘటనను మరచిపోకముందే నారాయణపేట జిల్లాలో మరో చిరుత మృతి చెందింది. దామరగిద్ద మండలం కంసన్ పల్లి, వత్తు గుండ్ల గ్రామాల మధ్య పొలాల్లో రెండు చిరుతపులులు సంచరించాయి. వీటిని చూసిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. Also Read.. అమాన‌వీయం. చెత్తకుప్పలో దొరికిన అప్పుడే పుట్టిన మ‌గ శిశువు అనారోగ్యంతో ఉన్న ఒక చిరుత పంట పొలాల్లో పడిపోగా.. మరో చిరుత సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. అధికారులు చిరుత ఉన్న ప్రదేశానికి చేరుకునేలోగానే చిరుత మృతి చెందింది. మృతి చెందిన చిరుతకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు నివేదిక వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో విచారణ చేపడుతామని తెలిపారు. Source link

Read More

Man Rapes Cow | ఒక వ్యక్తి అసహజంగా శృంగారం చేశాడు. ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. (Man Rapes Cow) ఆవు యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. గతంలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా నిందితుడిపై కేసులు ఉన్నట్లు గుర్తించారు. January 13, 2024 / 08:43 PM IST జైపూర్‌: ఒక వ్యక్తి అసహజంగా శృంగారం చేశాడు. ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. (Man Rapes Cow) ఆవు యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. గతంలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా నిందితుడిపై కేసులు ఉన్నట్లు గుర్తించారు. రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బరోడామియో గ్రామానికి చెందిన రాహుల్‌పై ఈశ్వర్ యాదవ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తన ఇంటి బయట ఉన్న ఆవుపై అతడు అత్యాచారం చేసినట్లు…

Read More