Only on need basis the road between Tivoli X-road to Plaza X-road will be closed and traffic will be diverted from 10 am to 10 pm. Published Date – 12 January 2024, 09:42 PM Hyderabad: In view of the 6th International Kite and Sweet Festival-2024 being held at Parade Ground from January 13 to 15, certain traffic restrictions will be in place in the surroundings. Only on need basis the road between Tivoli X-road to Plaza X-road will be closed and traffic will be diverted from 10 am to 10 pm. Traffic congestion points: Alugaddabavi X…
Author: Telanganapress
ఎన్నికల్లో గెలిచి అధికారంలో రావడానికి ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల కోసమే పని చేయడమే అంతిమ లక్ష్యంగా ఉండాలని ఆయన గుర్తు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్ లో సీపీఐ ఆధ్వర్యంలో కూనంనేని సాంబశివరావును, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిని,నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సాంబ శివరావు మాట్లాడుతూ పేద ప్రజలకు మంచి చేయాలన్నది సీపీఐ సిద్ధాంతం అని అన్నారు. అందుకోసమే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని వెల్లడించారు. ప్రజల కోసం సీపీఐ రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. పేదల సమస్యల పరిష్కారము కోసం కమ్యూనిస్టులు అందరూ కలసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. Source link
దళితబంధు పథకాన్ని కొనసాగించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. దళితబంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు భూపతి రాజు మాట్లాడుతూ.. దళితులను రాజు చేయడమే లక్ష్యంగా పాలకులు పనిచేయాలే తప్ప దిగజార్చేలా ఉండకూడదని సూచించారు. January 13, 2024 / 05:33 AM IST వెంటనే నిధులు విడుదల చేయాలి భూపాలపల్లి, హన్వాడలో లబ్ధిదారుల నిరసన జయశంకర్ భూపాలపల్లి, జనవరి 12 (నమస్తే తెలంగాణ)/హన్వాడ: దళితబంధు పథకాన్ని కొనసాగించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. దళితబంధు సాధన సమితి జిల్లా అధ్యక్షుడు భూపతి రాజు మాట్లాడుతూ.. దళితులను రాజు చేయడమే లక్ష్యంగా పాలకులు పనిచేయాలే తప్ప దిగజార్చేలా ఉండకూడదని సూచించారు. దళితబంధును కొనసాగించి అర్హులైన లబ్ధిదారులందరికీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.…
The victim, Anjum Begum (30) was found dead in her home under suspicious circumstances on Monday. Published Date – 12 January 2024, 09:49 PM Medak: A man allegedly employed his nephew to kill his wife by offering him a flight ticket to Dubai. The incident happened in Narayankhed town on January 8. The victim, Anjum Begum (30) was found dead in her home under suspicious circumstances on Monday. Narayankhed Inspector Srinivas Reddy said investigation pointed to the involvement of her husband Yunus Khan. Anjum Begum was the second wife of Khan. While Khan was living in…
హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులైన అభ్యర్థులు www.telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్లోడ్ చేసుకోవాలని కోరింది. Also Read.. ప్రభుత్వానికి ఆరోపణలు చేయడం తప్ప.. ఆలోచన లేదు పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు [email protected] మెయిల్కు పంపాలని పేర్కొంది. ఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలు వెబ్సైట్ లో పొందుపరిచినట్లు తెలిపింది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాకు గవర్నర్ తమిళసై ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. Source link
కోరిన కోర్కెలు తీర్చే నర్సన్న(లక్ష్మీనర్సింహస్వామి) ఉత్సవాలు సంక్రాంతిని పురస్కరించుకొని ఈనెల 13 నుంచి అప్పాజిపల్లిలో ప్రారంభం కానున్నాయి. ఐదు గ్రామాల ప్రజల ఇలవేల్పు అయిన స్వామి వారి బ్రహ్మో త్సవాలు మూడు రోజులుపాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. January 13, 2024 / 04:33 AM IST అప్పాజిపల్లికి బ్రహ్మోత్సవ శోభ నేటినుంచి ఉత్సవాలు ప్రారంభం మూడ్రోజులపాటు వైభవంగా.. పెద్ద ఎత్తున తరలిరానున్న భక్తులు ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ తిమ్మాజిపేట, జనవరి 12 : కోరిన కోర్కెలు తీర్చే నర్సన్న(లక్ష్మీనర్సింహస్వామి) ఉత్సవాలు సంక్రాంతిని పురస్కరించుకొని ఈనెల 13 నుంచి అప్పాజిపల్లిలో ప్రారంభం కానున్నాయి. ఐదు గ్రామాల ప్రజల ఇలవేల్పు అయిన స్వామి వారి బ్రహ్మో త్సవాలు మూడు రోజులుపాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారి అనుగ్రహం లేనిదే తమకు ఏదీ కలిసిరాదన్నది ఇక్కడి ప్రజల విశ్యాసం. ఏ కార్యం తలపెట్టిన ముందుగా స్వామిని దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. అందులో…
Earlier, ED had provisionally attached assets worth Rs 61.38 crore on 08-11-2021. The provisional attachment order was subsequently confirmed by the adjudicating authority on July 24, 2022. Published Date – 12 January 2024, 10:31 PM New Delhi: The Rouse Avenue Court has sent five persons arrested by the Enforcement Directorate in connection with an alleged Rs 56,000 crore bank loan fraud under a money laundering case against Bhushan Steel Ltd (BSL) to custodial remand. Special Judge Rajesh Kumar Goel sent the accused, namely Ajay S Mittal and Archana Ajay Mittal, to ED custody until January 14,…
ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తనకు ఇప్పటి వరకు ఆహ్వానం అందలేదని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వ్యక్తిగతంగా లేదా కొరియర్ ద్వారా.. ఏ రూపంలోనూ ఆహ్వానం రాలేదన్నారు. ఒకవేళ తనకు పోస్ట్ ద్వారా పంపినట్లు ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం సమాజ్వాది పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తనను ఆహ్వానించకుండా వారు అవమానించారని మండిపడ్డారు. తనకు ఇప్పటి వరకు ఆహ్వానం రాలేదన్నారు. పోస్టల్ ద్వారా పంపించి ఉంటారని ఓ మీడియా ప్రతినిధి చెప్పగా… అలా పంపిస్తే ఆధారాలు చూపించాలన్నారు. ఒకవేళ తన చిరునామాకే పంపించారా? అన్నది చూడాలన్నారు. The post రామమందిర ప్రాణప్రతిష్ఠకు నాకు ఆహ్వానం అందలేదు appeared first on tnewstelugu.com. Source link
షారుక్ ఖాన్ వరుస విజయాలతో జోరుమీదున్నారు. నిరుడు మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. January 13, 2024 / 03:30 AM IST షారుక్ ఖాన్ వరుస విజయాలతో జోరుమీదున్నారు. నిరుడు మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. 2023లో గూగుల్లో సెర్చ్ చేసిన టాప్ 10 సినిమాల జాబితాలో షారుక్ నటించిన ‘జవాన్’, ‘పఠాన్’ ఉండటం విశేషం. తాజాగా ఆయన ఓ అవార్డు ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నేను చాలా వరకు ఆశాజనకమైన, సంతోషకరమైన కథలే ఎంపిక చేసుకుంటాను. నా సినిమాల్లో హీరో పాత్ర మంచి పనులు చేస్తూ ఆదర్శంగా ఉంటుంది. నేను నెగెటివ్ పాత్ర పోషిస్తే హీరో చేతిలో చావుదెబ్బలు తప్పవు. చెడుపై ఎప్పటికైనా మంచే గెలుస్తుంది కదా’ అని చెప్పారు. 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న షారుక్ తొలినాళ్లలో కొన్ని నెగెటివ్ రోల్స్ చేశారు. తర్వాత రొమాంటిక్…
Generative AI (GenAI) exploded into public consciousness in 2023, promising to transform the way business functions. Despite the potential, however, leaders are struggling to convert hype into reality. Published Date – 12 January 2024, 10:39 PM New Delhi: Most companies around the globe are planning to raise their investment towards technology, more so towards Artificial Intelligence (AI), according to a report released on Friday. According to the report titled ‘BCG AI Radar: From Potential to Profit with GenAI’, 71 per cent of executives surveyed said they plan to increase tech investments in 2024 — an 11-point jump…