Author: Telanganapress

మెదక్ జిల్లా చేగుంట 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఇద్దరు వ్యక్తుల రోడ్డు దాటుతుండగా ఓ కారు అతివేగంగా వచ్చిన వారిని ఢీకొట్టింది. Also Read.. మొయినాబాద్ యువతి మృతి కేసులో కొత్త మలుపు! ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతులు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. Source link

Read More

ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 20న ములుగు మండలం జాకారంలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో అంకిత్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. January 13, 2024 / 02:30 AM IST ఏటూరునాగారం, జనవరి 12 : ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 20న ములుగు మండలం జాకారంలోని యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో అంకిత్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెగా జాబ్‌ మేళాలో 20 బహుళ జాతి కంపెనీలకు చెందిన వారు పాల్గొంటారని పీవో వెల్లడించారు. ప్రతి నెలా రూ. 15నుంచి 30వేల వేతనం పొందే అవకాశం ఉందన్నారు. పది, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ,…

Read More

As humanity, we need to take a moment to assess our priorities to make the right choices Published Date – 12 January 2024, 11:45 PM By Viiveck Verma The year 2023 was the first year, where humankind safely and fully transitioned into the post-pandemic world. While strains of Covid-19 continue to be around, human society has been able to find its way out of the darkest hours of the predicament and deal with the virus. Things returned to normal this year and yet, new upheavals took place in the political, economic and social realms. Therefore, 2023…

Read More

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా విడుదలపై తీర్పు మరోసారి వాయిదా పడింది.  తీర్పును జనవరి 22వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. తుది తీర్పు వెలువరించే వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. వ్యూహం సినిమాలో చంద్రబాబును కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని కోరుతూ వ్యూహం సినిమా నిర్మాత కోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల న్యాయవాదులు వాదనలు వినిపించారు. నిన్నటితో విచారణ ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పు చెబుతామని తెలిపింది. అయితే ఈ రోజు మరోసారి 22వ తేదీకి వాయిదా వేసింది. Source link

Read More

తెలంగాణతోపాటు తనకు క్రిబ్‌కో సంస్థ సహకారం కొనసాగాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకాంక్షించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనను క్రిబ్‌కో చైర్మన్‌ బీరేంద్ర సింగ్‌, ఎండీ అనితా రావత్‌తోపాటు ఢిల్లీ కో-ఆపరేటివ్‌ బ్యాంకు ప్రతినిధి క్రిషాంక్‌ మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించారు. January 13, 2024 / 01:28 AM IST మంత్రినయ్యానని నన్ను వదిలేయకండి మీ సహకారం ఎల్లప్పుడూ కొనసాగాలి మంత్రి పొన్నం ప్రభాకర్‌ భావోద్వేగం ఢిల్లీలో మంత్రిని సన్మానించిన క్రిబ్‌కో హైదరాబాద్‌, జనవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణతోపాటు తనకు క్రిబ్‌కో సంస్థ సహకారం కొనసాగాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకాంక్షించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనను క్రిబ్‌కో చైర్మన్‌ బీరేంద్ర సింగ్‌, ఎండీ అనితా రావత్‌తోపాటు ఢిల్లీ కో-ఆపరేటివ్‌ బ్యాంకు ప్రతినిధి క్రిషాంక్‌ మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించారు. గతంలో క్రిబ్‌కో సభ్యునిగా…

Read More

The Speaker’s verdict has strengthened Eknath Shinde’s position further with the elections around the corner Published Date – 12 January 2024, 11:59 PM File Photo of Uddhav Thackeray Maharashtra Assembly Speaker Rahul Narwekar’s ruling that Chief Minister Eknath Shinde’s faction is the real Shiv Sena comes as a big setback for the faction helmed by former Chief Minister Uddhav Thackeray. While rejecting the petition by Thackeray to disqualify 16 Shiv Sena MLAs, including Shinde, the Speaker ruled that at the time of the party’s split in June 2022, the Shinde faction had the majority and hence…

Read More

రంగారెడ్డి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ.6కోట్ల విలువైన వజ్రాలు, విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్‌ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు దుబాయ్‌ వెళ్లేందుకు శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చారు. Also Read.. ఆర్టీసీ పందెం కోడి కథ సుఖాంతం వారి ప్రవర్తన అనుమానస్పదంగా ఉండటంతో..వారిని  అదుపులోకి తీసుకుని సామగ్రిని తనిఖీ చేశారు. చాక్లెట్‌ కవర్లలో ప్రత్యేకంగా ప్యాక్‌ చేసిన రూ.6 కోట్ల విలువైన డైమండ్స్‌, రూ. 9.83 లక్షల విదేశీ కరెన్సీ, రూ.లక్ష నగదు గుర్తించి షాక్ అయ్యారు. సరైన ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. Source link

Read More

వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖలు సంపూర్ణ సహకారంతో పనిచేస్తూ ముందుకెళ్లాలని సిద్దిపేట అదనపు కలెక్టర్‌ గరిమాఅగర్వాల్‌ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖలపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. January 13, 2024 / 12:17 AM IST సిద్దిపేట అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ సిద్దిపేట, జనవరి 12 : వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖలు సంపూర్ణ సహకారంతో పనిచేస్తూ ముందుకెళ్లాలని సిద్దిపేట అదనపు కలెక్టర్‌ గరిమాఅగర్వాల్‌ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖలపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతినెలా 5వ తేదీన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండు శాఖల అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించుకొని గర్భిణులకు అందుతున్న సేవలను పరిశీలించుకోవాలన్నారు. ప్రతి గర్భిణికి మ్యాచింగ్‌ బ్యాచింగ్‌ జరపాలని ఆదేశించారు. జనవరి నుంచి గర్భిణుల నమోదు చేయాలని, 12 వారాలలోపు…

Read More

After the meeting, Salman Khurshid said they had a wonderful meeting. Published Date – 12 January 2024, 10:50 PM New Delhi: Leaders of INDIA bloc parties the Congress and AAP held a meeting here on Friday to discuss seat sharing in Delhi, Punjab and other states for the upcoming Lok Sabha polls, with both sides saying the talks were progressing well. The meeting at Congress leader Mukul Wasnik’s residence on Friday evening went on for nearly two hours, sources said. The last talks over seat sharing held on Monday had remained inconclusive even as both the…

Read More

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఇంటర్నేషనల్‌ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివెల్‌-2024   సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు పరేడ్ గ్రౌండ్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు. Also Read.. రామమందిర ప్రాణప్రతిష్ఠకు నాకు ఆహ్వానం అందలేదు ఈ సందర్భంగా అలుగడ్డబావి ఎక్స్‌ రోడ్స్‌, సంగీత్‌ ఎక్స్‌ రోడ్స్‌, వైఎంసీఏ ఎక్స్‌ రోడ్స్‌, ప్యాట్నీ, ఎస్‌బీహెచ్‌, ఫ్లాజా, సీటీఓ, బ్రూక్‌ బాండ్‌, తివోలి, స్వీకార్‌ ఉపకార్‌ జంక్షన్స్‌, సికింద్రాబాద్‌ క్లబ్‌, తాడ్‌బన్‌ క్రాస్‌ రోడ్స్‌, సెంటర్‌ పాయింట్‌, డైమండ్‌ పాయింట్‌, బోయిన్‌పల్లి ఎక్స్‌ రోడ్స్‌, రసూల్‌పురా, బేగంపేట్‌, పారడైజ్‌ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని వివరించారు. Also Read.. ఆర్టీసీ పందెం కోడి కథ సుఖాంతం తివోలి క్రాస్‌ రోడ్డు నుంచి ఫ్లాజా ఎక్స్‌ రోడ్డు వరకు రోడ్డును మూసేసి,…

Read More