Author: Telanganapress

Karnataka: క‌ర్నాట‌క‌లో ఓ జంట‌పై ముస్లిం యువ‌కులు అటాక్ చేశారు. హ‌న‌గ‌ల్‌లోని ఓ హోట‌ల్ రూమ్‌లోకి వెళ్లి.. ఇద్ద‌ర్నీ కొట్టారు. భిన్న మ‌తాల‌కు చెందిన ఆ జంట‌పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. ఈ కేసులో పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. జ‌న‌వ‌రి 7వ తేదీన జ‌రిగిన ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. January 11, 2024 / 01:53 PM IST బెంగుళూరు: క‌ర్నాట‌క‌(Karnataka)లోని హ‌న‌గ‌ల్‌లో ఓ జంట‌పై అటాక్ జ‌రిగింది. లాడ్జిలో ఉన్న భిన్న‌మ‌తాల‌కు చెందిన జంట‌పై ఆరుగురు వ్య‌క్తులు దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు ముస్లిం వ్య‌క్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. హ‌న‌గ‌ల్ తాలూక‌లోని నాల్క‌ర్ క్రాస్ వ‌ద్ద ఉన్న ఓ హోట‌ల్ రూమ్ లో హిందూ వ్య‌క్తి, ముస్లిం మ‌హిళ ఉన్నారు. ఆ జంట ఉత్త‌ర క‌న్న‌డ జిల్లాలోని సిర్సి తాలూకా నివాసితులు. అఫ్తాబ్ మ‌క్బూల్ అహ్మ‌ద్ చంద‌కంటి, మ‌ద్ర‌సాబ్…

Read More

Expressing their disgust, the customer immediately raised the issue with the restaurant staff. Updated On – 11 January 2024, 12:47 PM Hyderabad: A customer at a barbecue restaurant in Jubilee Hills was in for an unpleasant surprise when they discovered a dead cockroach in the biryani served to them. Expressing their disgust, the customer immediately raised the issue with the restaurant staff. In response to the complaint, officials from the Assistant Food Controller of the Greater Hyderabad Municipal Corporation (GHMC) promptly conducted an inspection of the restaurant premises on Wednesday. The GHMC officials assured the affected…

Read More

పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. మాజీమంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీకి రాజీనామా చేసిన విక్రమ్‌గౌడ్.. ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. పార్టీలో కొత్త వారిని అంటరాని వారుగా చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. క్రమశిక్షణకు మారు పేరంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పని చేసినా గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. ఏదో ఒక గ్రూప్ రాజకీయాలలో ఉంటేనే పార్టీలో మనుగడ అని చెప్పుకొచ్చారు. ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెబుతున్నారన్నారు. ఎన్నికల్లో ఓటమికి ఎవరు బాధ్యత తీసుకోలేదని లేఖలో విక్రమ్‌గౌడ్ పేర్కొన్నారు. Read Also: ఏపీ నుంచి హైదరాబాద్‎కు బస్సుల్లో 30కేజీల గంజాయి Source link

Read More

Mahabubabad Lok Sabha | లోక్‌సభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. January 11, 2024 / 12:43 PM IST హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం మహబూబాబాద్‌ లోక్‌సభ(Mahabubabad Lok Sabha) నియోజకవర్గంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో సమీక్ష ప్రారంభమైంది. ఈ సమావేశంలోమహబూబాబాద్‌ లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన నేతలంతా హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై చర్చిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. Previous article Fake certificate | విదేశాలకు వెళ్లడానికి నకిలీ సర్టిఫికెట్ కొనుగోలు.. యువకుడి అరెస్టు Next article Source link

Read More

Outperforming existing tests, it offers high sensitivity for diverse cancer types, potentially reshaping screening guidelines with further validation needed. Published Date – 11 January 2024, 11:10 AM Scientists developed a revolutionary DNA test detecting 18 early-stage cancers by analyzing blood proteins. Outperforming existing tests, it offers high sensitivity for diverse cancer types, potentially reshaping screening guidelines with further validation needed. Source link

Read More

ఒంటరిగా ఉన్న బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి వెళ్లిపోయి తర్వాత.. తన నేరం బయటపడుతుందని భావించి స్నేహితుడితో కలిసి బాలికను చంపేద్దామని ఆమె ఇంటికి వెళ్లారు. ఎలాగూ హతమారుస్తున్నాం కదా అని ఇద్దరూ కలిసి మరోసారి అత్యాచారానికి పాల్పడి చంపేసిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకొంది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు చింతపల్లి అడిషనల్ ఎస్పీ ప్రతాప్‌శివకిషోర్‌ వెల్లడించారు. గూడెంకొత్తవీధి మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు ఈనెల 2న వ్యవసాయ పనులకు వెళ్లారు. దీంతో ఆటో డ్రైవర్‌ పాంగి రమేశ్‌(19) ఆమెను బెదిరించి మరో ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు. బాలికను తీసుకెళ్లడం అక్కడే ఉన్న కొందరు చిన్నారులు చూశారు. కాసేపటికి రమేశ్‌ తనపై లైంగికదాడి చేసినట్లు బాలిక తన బంధువుకు చెప్పింది. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసిపోతుందని రమేశ్‌…

Read More

Pushpa: The Rise | క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. 19ఏళ్ల క్రితం ‘ఆర్య’ సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే ప్రతిభ కలిగిన దర్శకుడిగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2021లో వచ్చిన పుష్ప సినిమాతో ఇండియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. January 11, 2024 / 11:50 AM IST Pushpa: The Rise | టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. 19ఏళ్ల క్రితం ‘ఆర్య’ సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే ప్రతిభ కలిగిన దర్శకుడిగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2021లో వచ్చిన పుష్ప సినిమాతో ఇండియా లెవ‌ల్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. రాజమౌళి తర్వాత టాలీవుడ్‌ సినిమాను జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. ఇదిలావుంటే.. నేడు ఈ లెక్కల మాస్టారు పుట్టిన‌రోజు. ఈరోజు ఆయన 53వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ…

Read More

An autopsy later confirmed that the cause of his death was asphyxiation, resulting from a chicken bone stuck in his throat. Updated On – 11 January 2024, 10:42 AM Hyderabad: In a tragic incident, a man named Jitendra lost his life to asphyxiation when a piece of chicken bone struck in his throat while having a meal on Wednesday. The victim, a native of Jharkhand, was employed as a labourer in Elikatta village of Farooqnagar mandal in Mahabubnagar district. Following the incident, Jitendra was rushed to the hospital after losing consciousness.The doctors at the hospital declared…

Read More

రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది.ఇది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమం అని పేర్కొంది. అయితే ఈ కార్యక్రమానికి ప్రధాన హోస్ట్‌గా ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేదా మోహన్ భగవత్ లేరు. అదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించడంతో బీజేపీకి మంచి ఛాన్స్ దొరికనట్లయ్యింది. హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలోని కొందరు నేతలు:  అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కాంగ్రెస్ కు అందిన ఆహ్వానాన్ని ఆపార్టీ హైకమాండ్ తిరస్కరించింది. హైకమాండ్ తీసుకున్న నిర్ణయంపై ఆపార్టీలోని కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆచార్య ప్రమోద్ కృష్ణం ఆత్మహత్యగా వెల్లడించారు. ఇఫ్పుడు గుజరాత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పోర్ బందర్ ఎమ్మెల్యే అర్జున్ మోద్వాడియా కూడా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇది దేశప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశమని మోద్వాడియా అన్నారు. ఇలాంటి రాజకీయ నిర్ణయాలకు కాంగ్రెస్ దూరంగా ఉండాలన్నారు. ప్రజల…

Read More

Aamir Khan | కుమార్తె పెళ్లిలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌ (Aamir Khan) కూడా కంటతడి పెట్టుకున్నారు. నూతన వధూవరులు ఉంగరాలు మార్చుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. January 11, 2024 / 10:46 AM IST Aamir Khan | అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇకపై మన ఇంట్లో ఉండదంటే ఏ తల్లిదండ్రులకైనా గుండె బరువెక్కుతుంది. 20 ఏళ్లుగా ఎంతో అపురూపంగా ఏ కష్టం రాకుండా చూసుకున్న కూతురికి పెళ్లి చేసి పంపించేటప్పుడు భావోద్వేగానికి గురవుతుంటారు. తాజాగా తన కుమార్తె పెళ్లిలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌ (Aamir Khan) కూడా కంటతడి పెట్టుకున్నారు. అమీర్‌ ఖాన్‌ – రీనా దత్తా కుమార్తె ఐరా ఖాన్‌ (Ira Khan) వివాహం బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రియుడు, ఫిట్‏నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే (Nupur Shikhare)ను ఐరా గత వారం ముంబైలోని ఓ…

Read More