TSRTC offers 4,484 buses to Andhra Pradesh. SCR increases special train services anticipating higher demand. Updated On – 11 January 2024, 09:39 AM As Sankranti nears, a surge overwhelms city transit. Private bus fares double, reaching Rs 2000-Rs 3000. Railway seats fully booked; travelers explore Tatkal options. TSRTC offers 4,484 buses to Andhra Pradesh. SCR increases special train services anticipating higher demand. Source link
Author: Telanganapress
సంక్రాంతికి ఊరేళ్లేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే షాకిచ్చింది. పండుగ రద్దీ దృష్ట్యా రైల్వే బోర్డు ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా బుధవారం పలు స్టేషన్ల మధ్య సంక్రాంతి రైళ్లు ఏర్పాటు చేశారు. కాచిగూడ-తిరుపతి, తిరుపతి- సికింద్రాబాద్, నాందేడ్- కాకినాడ స్టేషన్ల మధ్య గురువారం నుంచి 16 వరకు రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. Read Also: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన సాఫ్ట్వేర్ ఇంజినీర్.. వైరల్ వీడియో బుధవారం నుంచి సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ మొదలైంది. ఈ పరిణామాలను ముందే అంచనా వేసిన రైల్వే శాఖ సంక్రాంతి పేరుతో ప్రత్యేక రైళ్లను దశలవారీగా ఏర్పాటు చేస్తున్నది. ఎక్స్ప్రెస్ రైళ్లలో సాధారణ టికెట్ చార్జీలకు బదులుగా, అదనపు చార్జీలు వసూలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేక రైళ్లలో 30 నుంచి 50 శాతం వరకు అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రత్యేక రైళ్లలో…
హైదరాబాద్లో మరోసారి గంజాయి (Ganja) భారీగా పట్టుబడింది. బస్సుల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు సీజ్చేశారు. నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. January 11, 2024 / 09:40 AM IST హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి గంజాయి (Ganja) భారీగా పట్టుబడింది. బస్సుల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు సీజ్చేశారు. నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు బస్సుల్లో తరలిస్తున్న 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మత్తుమందును తీసుకొస్తున్న 10 మందిని అరెస్టు చేశారు. గంజాయిని ఆంధ్రప్రదేశ్లోని పాడేరు, నర్సీపట్నం, విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్నారని గుర్తించారు. హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నారని అధికారులు చెప్పారు. వారిని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. Previous article Pension | పింఛన్ కోసం వృద్ధురాలి అగచాట్లు.. 2 కిలోమీటర్లు దేకుతూ Next article Source link
Sources said that 21,000 priests from Nepal will arrive to conduct the Maha Yagya for which 1,008 huts have already been raised to place the Shivlings, along with a grand mandap, which has 11 layers of roof. Published Date – 11 January 2024, 08:44 AM Ayodhya: A grand ‘Ram Naam Maha Yagya’ to establish 1,008 Narmadeshwar Shivlings, will be held on the bank of Saryu River in Ayodhya from January 14 to 25. Sources said that 21,000 priests from Nepal will arrive to conduct the Maha Yagya for which 1,008 huts have already been raised to…
తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ సదుపాయం కల్పిస్తుంది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్న బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందులో కొత్తగా 275 కొత్తబస్సులను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ప్రభుత్వం ఇటీవల కొనుగోలు చేసిన 80 బస్సులు రోడ్డెక్కాయి. ఈ ఏడాది జులై నాటికి వెయ్యి బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సర్కార్ ప్రారంభించిన మహాలక్ష్మీ పథఖం కింద రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో జులై అందుబాటులోకి రానున్న వెయ్యి బస్సులు అదనంగా మరో 275 బస్సులను కొనుగోలు చేసేందుకు ఆదేశాలు జారీచేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అటు ఆర్టీసీలో కండక్టర్ల కారుణ్య నియమాకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కారుణ్య నియామకాల కింద 813 మందిని కండక్టర్లుగా రిక్రూట్ చేసుకోనుంది.…
అయోధ్య (Ayodhya) రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ కీలకనేత ఎల్కే అద్వానీ (LK Advani) హాజరు కానున్నారా..? అంటే అవుననే అంటున్నాయి విశ్వహిందూ పరిషత్ (VHP) వర్గాలు. January 11, 2024 / 08:14 AM IST అయోధ్య: అయోధ్య (Ayodhya) రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ కీలకనేత ఎల్కే అద్వానీ (LK Advani) హాజరు కానున్నారా..? అంటే అవుననే అంటున్నాయి విశ్వహిందూ పరిషత్ (VHP) వర్గాలు. జనవరి 22న ప్రధాని మోదీ సమక్షంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ నేత అద్వానీ హాజరుకానున్నట్లు వీహెచ్పీ ఓ ప్రకటనలో తెలిపింది. అయోధ్య రామాలయం అంశం ఎప్పుడు, ఎక్కడ చర్చకు వచ్చినా వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి (Murli Manohar Joshi). అయితే వయోకారణాల దృష్యా వారిద్దరిని ఈ వేడుకకు రావద్దని…
A total of 22 cases of JN.1.1 and nine cases of JN1, the recent coronavirus variants that have become the dominant Covid strain, have been reported from Telangana Updated On – 10 January 2024, 10:20 PM A visitor wears a mask during a visit to the Tank Bund in Hyderabad. — Photo: Anand Dharmana Hyderabad: A total of 22 cases of JN.1.1 and nine cases of JN1, the recent coronavirus variants that have become the dominant Covid strain, have been reported from Telangana. While the testing for Covid infections in Telangana is relatively low, when compared…
కర్నాటక అసెంబ్లీ ఎదుట బుధవారం ఒకే కుటుంబానికి చెందిన 8మంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకునే ప్రయత్నంచేశారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోని వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి తరలించారు. రుణ బకాయి రికవరీ చేసేందుకు తమ ఇంటికి బ్యాంకు అధికారులు వేలం వేసేందుకు వచ్చారని మనస్తాపం చెంది వీరంత ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ప్రయాణికులకు గుడ్ న్యూస్..త్వరలోనే అందుబాటులోకి మరిన్ని ఆర్టీసీ బస్సులు..!! 2016లో వీరు బెంగుళూరు సిటీ కో ఆపరేటివ్ బ్యాంకు నుంచి రూ. 50లక్షలు అప్పు తీసుకున్నారు. రూ. 95లక్షల వరకు తిరిగి చెల్లింది. వడ్డితో సహా ఇంకా చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం ఉంటున్న ఇంటిని బ్యాంకు అధికారులు వేలం వేస్తామని నోటీసులు పంపించడంతో మనస్తాపానికి గురైన కుటుంబం ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. Source link
రోహిత్పైనే నజర్ భారత్, అఫ్గానిస్థాన్ పొట్టి పోరుకు వేళయైంది. మొహాలీ వేదికగా గురువారం ఇరు జట్లమధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని స్వదేశం చేరుకున్న టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు ఆఖరి సిరీస్ ఆడబోతున్నది. కుర్రాళ్లు, సీనియర్ల మేళవింపుతో సమతూకంగా కనిపిస్తున్న భారత్..సొంతగడ్డపై అఫ్గన్ను చిత్తుచేయాలని చూస్తున్నది. ముఖ్యంగా ఏడాది తర్వాత జట్టులోకి వచ్చిన కెప్టెన్ రోహిత్శర్మపై అందరి నజర్ ఉంది. వన్డే ప్రపంచకప్ సూపర్ఫామ్ను టీ20ల్లోనూ కొనసాగించేందుకు హిట్మ్యాన్ తహతహలాడుతున్నాడు. వ్యక్తిగత కారణాలతో తొలి పోరుకు విరాట్కోహ్లీ దూరమయ్యాడు. Ind Vs Afg t20 | మొహాలీ: సొంతగడ్డపై సీజన్కు భారత్ అస్త్రశస్ర్తాలతో సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను సమం చేసుకున్న టీమ్ఇండియా..అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్కు సై అంటున్నది. గురువారం ఇరు జట్లు తొలి పోరులో తలపడనున్నాయి. అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జూన్లో జరుగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు…
Street-side eateries across Hyderabad offer hygienic, affordable and satisfying meals Published Date – 10 January 2024, 10:19 PM Photo: Anand Dharmana Hyderabad: Street-side eateries, adorned with small tents and chairs, offering budget-friendly home-cooked, quality meals, have now become a familiar sight in Hyderabad. Found on streets in different parts of the city, these makeshift stalls serve not only as a source of satisfying meals for customers but also as economic lifelines for those who have set up these micro businesses. Usually operating between 12.30 pm and 4 pm, these tents draw a large and varied crowd…