ముంబై ఎయిర్పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులం అని నాగోల్లో ఉండే ఒక మహిళకు ఫోన్ వచ్చింది. ఫెడెక్స్ కొరియర్లో మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయని, వెంటనే ముంబై రావాలని ఫోన్ చేశారు. లేదంటే ఈ కేసు సీబీఐకి అప్పగిస్తామని బెదిరించారు. January 11, 2024 / 06:44 AM IST ప్రజాపాలన లబ్ధిదారుల డాటా అమ్మకానికి? తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు ప్రస్తుతం అన్ని అవసరాలకు ఆధారం అదే సైబర్ నేరగాళ్లకు చిక్కితే సామాన్యుడే బలి గతంలో 67 కోట్ల మంది డాటా అంగట్లో బట్టబయలు చేసిన తెలంగాణ పోలీసులు ముంబై ఎయిర్పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులం అని నాగోల్లో ఉండే ఒక మహిళకు ఫోన్ వచ్చింది. ఫెడెక్స్ కొరియర్లో మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయని, వెంటనే ముంబై రావాలని ఫోన్ చేశారు. లేదంటే ఈ కేసు సీబీఐకి అప్పగిస్తామని బెదిరించారు. నాకు సంబంధం లేదని, చీట్ చేస్తున్నారని బాధితురాలు…
Author: Telanganapress
The girl, aged around 11 years, was playing outside her house when the man, who is a native of Gujarat, on the pretext of giving chocolate , took the girl to his house and misbehaved with her. Published Date – 10 January 2024, 10:19 PM Representational Image Hyderabad: A 30 year-old man was arrested by the Jeedimetla police for allegedly misbehaving with a minor girl on Wednesday. The girl, aged around 11 years, was playing outside her house when the man, who is a native of Gujarat, on the pretext of giving chocolate , took the…
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని జుక్కల్ ఎ మ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. మద్నూ ర్, పెద్దకొడప్గల్, డోంగ్లీ మండలాల్లో బుధవారం పర్యటించిన ఎమ్మెల్యే.. January 11, 2024 / 05:45 AM IST జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మద్నూర్/ పెద్దకొడప్గల్ / డోంగ్లీ, జనవరి 10 : అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని జుక్కల్ ఎ మ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. మద్నూ ర్, పెద్దకొడప్గల్, డోంగ్లీ మండలాల్లో బుధవారం పర్యటించిన ఎమ్మెల్యే.. పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఆరు గ్యారెంటీలను అర్హులకే అం దజేస్తామన్నారు. మద్నూర్లో 52, పెద్దకొడప్గల్లో 11, డోంగ్లీలో 20 చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. Previous article పెండింగ్ చలాన్ల రాయితీ గడువు పొడిగింపు..…
In his book, Echoes from the Past, Zuberi reveals a treasure trove of anecdotes which show that the Prince Mukarrum Jah Bahadur had a heart that beat Published Date – 10 January 2024, 10:25 PM Hyderabad: He was a man of enigmatic dualities. For the world, he put up an austere façade while concealing a convivial soul within. Outsiders saw him as a symbol of solemnity, a Nawab with a rare smile and an air of unapproachability. Yet, within the confines of familial bonds and friendships, a metamorphosis occurred. Nawab Mukarrum Jah Bahadur transformed into the…
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల బలమైన గొంతుక. తెలంగాణ ఆకాంక్షలకు ప్రతిరూపం. తెలంగాణ ప్రజల గుండెల్లో చెక్కుచెదరని సంతకం. అన్ని రకాల భావజాలాలతో తెలంగాణ ఆకాంక్షల పరిరక్షణే పరమావధిగా పనిచేసే శక్తియుక్తులున్న పార్టీ. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. పార్టీదే భవిష్యత్తు. పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురికావొద్దు. లోకసభ ఎన్నికల్లో సత్తాచాటుదాం. January 11, 2024 / 04:10 AM IST ఉఫ్మని ఊదేస్తామని కొందరు పగటి కలలు కంటున్నారు బీఆర్ఎస్ను లేకుండా చేయడం ఎవరితరమూ కాదు నేతలు, క్యాడర్పై పెట్టిన తప్పుడు కేసులు ఎదుర్కొంటాం ప్రభుత్వ విధానాలను ఎండగట్టి.. కార్యకర్తలకు అండగా ఉంటాం త్వరలో శిక్షణ తరగతులు: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల బలమైన గొంతుక. తెలంగాణ ఆకాంక్షలకు ప్రతిరూపం. తెలంగాణ ప్రజల గుండెల్లో చెక్కుచెదరని సంతకం. అన్ని రకాల భావజాలాలతో తెలంగాణ ఆకాంక్షల పరిరక్షణే పరమావధిగా పనిచేసే శక్తియుక్తులున్న పార్టీ. కార్యకర్తలను కంటికి…
NABARD Chief Manager said that Indian farmers were capable to produce food grains for exporting to other countries after catering the requirement of 140.76 crores people in the country Published Date – 10 January 2024, 10:45 PM NABARD Chief Manager said that Indian farmers were capable to produce food grains for exporting to other countries after catering the requirement of 140.76 crores people in the country Yadadri-Bhongir: National Bank for Agriculture and Rural Development (NABARD) Chief Manager for Telangana State Ch Susheela on Wednesday exhorted the farmers to adopt new technologies and methods in cultivation to…
పోడు రైతులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. జిల్లాలోని ఎర్రబోడు, మాణిక్యారంలో అటవీ శాఖ అధికారులు నాటిన మొక్కలు తొలగించారని ఆరోపిస్తూ పోడు రైతులపై కేసులు నమోదు చేశారు. దీంతో కారేపల్లిలో అటవీ అధికారులు, పోడు రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక పోడు రైతులను అరెస్ట్ చేసేందుకు పోలీసలు, అటవీ అధికారులు రావడంతో సీపీఎం నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చి సాగుకు సహకరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతున్నదని పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. The post పోడు రైతులపై ప్రభుత్వం ఉక్కుపాదం appeared first on tnewstelugu.com. Source link
ప్రముఖ హాస్యనటుడు, పద్మశ్రీ బ్రహ్మానందం ‘నేను’ పేరుతో ఇటీవల తన ఆత్మకథను వెలువరించారు. ప్రస్తుతం ఈ పుస్తకానికి చక్కటి పాఠకాదరణ లభిస్తున్నది. January 11, 2024 / 03:40 AM IST ప్రముఖ హాస్యనటుడు, పద్మశ్రీ బ్రహ్మానందం ‘నేను’ పేరుతో ఇటీవల తన ఆత్మకథను వెలువరించారు. ప్రస్తుతం ఈ పుస్తకానికి చక్కటి పాఠకాదరణ లభిస్తున్నది. బుధవారం ఈ ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని అగ్ర హీరో రామ్చరణ్కు బహూకరించారు బ్రహ్మానందం. తన అత్యద్భుత జీవిత ప్రయాణాన్ని బ్రహ్మానందం ఈ పుస్తకంలో నిక్షిప్తం చేశారని, విలువైన జీవిత పాఠాలను అందించడంతో పాటు సరదాగా నవ్విస్తూ, అలనాటి సినిమా సంగతులను గుర్తుచేస్తూ ఆయన ఆత్మకథ మనోరంజకంగా సాగిందని రామ్చరణ్ ట్వీట్ చేశారు. Previous article రైతులు ఆర్థికంగా ఎదగాలి Next article Source link
Green hydrogen production requires an ample supply of renewable energy for the electrolysis process. Published Date – 10 January 2024, 10:49 PM New Delhi: Green hydrogen in India can not only provide energy for sectors such as fertilizers, chemicals, refining and iron, but also save carbon emissions compared to fossil fuels, the Green hydrogen said on Wednesday. In a detailed analysis of what it will take to make green hydrogen a credible energy pathway in India, the report said, “Green hydrogen can enable energy transition as India takes its net-zero journey towards 2070 while supporting its growing…
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏండ్ల తొలి సీఎం కేసీఆర్ పాలలో రాష్ట్రంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించే విధంగా కృషి చేశారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని బల్గేర గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం, మన ఊరు మనబడి, పల్లె ప్రకృతి వనం, బస్టాండ్, ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాడు కేసీఆర్ పాలనలో ఎలాంటి మధ్యవర్తి లేకుండా సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు అందాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని ప్రశంసించారు. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అభివృద్ధి విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఎవరు కూడా అధైర్య పడొద్దని, ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి సమన్వయంతో అభివృద్ధిని చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్, జెడ్పీటీసీ బాసు…