Author: Telanganapress

Ustad Rashid Khan | ప్రముఖ శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్‌ రషీద్‌ ఖాన్‌ (55) ఇక లేరు. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. గత డిసెంబర్‌ 23న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించగా ఆసుపత్రికి తరలించారు. గత కొద్దిరరోజులుగా ఐసీయూలో వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందించారు. January 9, 2024 / 05:20 PM IST Ustad Rashid Khan | ప్రముఖ శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్‌ రషీద్‌ ఖాన్‌ (55) ఇక లేరు. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. గత డిసెంబర్‌ 23న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించగా ఆసుపత్రికి తరలించారు. గత కొద్దిరరోజులుగా ఐసీయూలో వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఇంతకు ముందు ఆయన ముంబయిలోని టాటా మెమోరియల్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోల్‌కతాకు వచ్చారు. ఉస్తాద్‌ రషీద్‌ ఖాన్‌…

Read More

Lakshadweep | బాయ్‌కాట్‌ మాల్దీవులు హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ఇంకా ట్రెండవుతున్నది. ఆ దేశ మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. January 9, 2024 / 04:15 PM IST Lakshadweep | బాయ్‌కాట్‌ మాల్దీవులు హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ఇంకా ట్రెండవుతున్నది. ఆ దేశ మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. లక్షద్వీప్‌ మినీకాయ్ ద్వీపంలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో లక్షద్వీప్‌లో పర్యాటకరంగం మరింత పెరుగుతుందని భావిస్తున్నది. కొత్తగా విమానాశ్రయం నిర్మిస్తే మిలటరీకి సైతం ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నది. పౌర విమానాలతో పాటు మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫైటర్‌ జెట్స్‌కు కొత్త ఎయిర్‌పోర్ట్‌ జాయింట్ ఎయిర్‌ఫీల్డ్‌గా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సైనికపరంగా కొత్త విమానాశ్రయం నిర్మాణంతో అరేబియా సముద్రం, హిందు మహాసముద్రం…

Read More

PM Modi: మాజీ ఎంపీ సురేశ్ గోపి కూతురు భాగ్య పెళ్లికి ప్ర‌ధాని మోదీ హాజ‌రుకానున్నారు. ఈనెల 17వ తేదీన గురువ‌యూర్‌లో ఆ వేడుక జ‌ర‌గ‌నున్న‌ది. హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆ పెళ్లికి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. వ్యాపార‌వేత్త శ్రేయాస్ మోహ‌న్‌ను భాగ్య పెళ్లి చేసుకుంటోంది. January 9, 2024 / 03:19 PM IST త్రిసూర్‌: మ‌ల‌యాళం న‌టుడు, రాజ్య‌స‌భ మాజీ ఎంపీ సురేశ్ గోపి(Suresh Gopi) కూతురు భాగ్య పెళ్లి ఈ నెల 17వ తేదీన జ‌ర‌గ‌నున్న‌ది. ఆ వివాహానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(PM Modi) హాజ‌రుకానున్నారు. గురువ‌యూర్ ఆల‌యంలో ఆ పెళ్లి జ‌ర‌గ‌నున్న‌ది. ఆ రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు గుడిలో దైవ ద‌ర్శ‌నం త‌ర్వాత ప్ర‌ధాని మోదీ అక్క‌డే జ‌ర‌గ‌నున్న వివాహా వేడుక‌లో పాల్గొంటారు. ఆ త‌ర్వాత ఆయ‌న మ‌ళ్లీ కొచ్చి చేరుకుంటారు. ఇప్ప‌టికే ఆల‌యం వ‌ద్ద సెక్యూర్టీ ఏర్పాట్ల‌ను ప‌రిశీలిస్తున్నారు. హోంశాఖ…

Read More

MLC Kavitha | దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి(Ala Venkateshwar Reddy)ని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha )పరామర్శించారు. January 9, 2024 / 02:17 PM IST మహబూబ్ నగర్: దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి(Ala Venkateshwar Reddy)ని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha )పరామర్శించారు. జిల్లాలోని అడ్డాకుల మండలం అన్నసాగర్ గ్రామంలో వెంకటేశ్వర్ రెడ్డి ఇంటికి చేరుకున్న కవిత ఆల శశివర్ధన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు(Tribute) అర్పించారు. వెంకటేశ్వర్‌రెడ్డి సోదరుడు శశివర్ధన్‌ రెడ్డి ఇటీవలే గెండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి తెలిపారు. ఆమె వెంట మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. Previous article PV Sindhu | ఆసియా టీమ్ చాంపియ‌న్‌షిప్స్‌లో సింధు, ప్ర‌ణ‌య్‌ Next article Source link

Read More

Mohammad Shami : ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు దూర‌మైన‌ భార‌త సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ (Mohammad Shami) అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పాడు. స్వదేశంలో జ‌రుగ‌బోయే ఇంగ్లండ్ సిరీస్‌(England Series)కు అందుబాటులో ఉంటాన‌ని… January 9, 2024 / 01:14 PM IST Mohammad Shami : ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు దూర‌మైన‌ భార‌త సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ(Mohammad Shami) అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పాడు. స్వదేశంలో జ‌రుగ‌బోయే ఇంగ్లండ్ సిరీస్‌(England Series)కు అందుబాటులో ఉంటాన‌ని మంగ‌ళ‌వారం ఈ స్పీడ్‌స్ట‌ర్ ప్ర‌క‌టించాడు. ‘టెస్టులు, టీ20ల్లో ఆడుతా. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు అందుబాటులో ఉండేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నా’ అని షమీ తెలిపాడు. అంతేకాదు మేనేజ్‌మెంట్ కోరితే ఈ ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదిక‌గా జ‌రుగ‌బోయే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లోనూ ఆడాల‌ని ఉంద‌ని వెల్ల‌డించాడు. ‘టీ20ల విష‌యానికొస్తే.. నేను పొట్టి ఫార్మాట్ జ‌ట్టులో ఉంటానా? లేదా? అని సందేహం ఉండేది. కానీ, ప్రపంచ…

Read More

తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్‌ నియమితులు కానున్నారా. సీఎం స్టాలిన్‌ తన కుమారుడిని ఉన్నత పదవిలో కూర్చోబెట్టడానికి మార్గం సుగమం చేస్తున్నారా.. అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. January 9, 2024 / 12:11 PM IST చెన్నై: తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) నియమితులు కానున్నారా. సీఎం స్టాలిన్‌ (CM MK Stalin) తన కుమారుడిని ఉన్నత పదవిలో కూర్చోబెట్టడానికి మార్గం సుగమం చేస్తున్నారా.. అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఫిబ్రవరిలో సీఎం స్టాలిన్‌ విదేశీ పర్యటకు వెళ్తున్నారని.. ఈ నేపథ్యంలో జనవరి చివరి వారంలో ఉదయనిధికి డిప్యూటీ (Deputy Chief Minister) సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారని జాతీయ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఉదయ నిధి ప్రస్తుతం స్టాలిన్‌ కేబినెట్‌లో క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే జనవరి 21న సేలంలో జరగనున్న పార్టీ యూత్ వింగ్ సమావేశం అనంతరం ఆయనను ఉపముఖ్యమంత్రిగా…

Read More

Afghanistan Cricket Board : భార‌త ప‌ర్య‌ట‌న‌కు ముందు అఫ్గ‌నిస్థాన్ క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స్టార్ బౌల‌ర్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్(Mujeeb Ur Rahman), ఫ‌జ‌ల్‌హ‌క్ ఫారూఖీ(Fazalhaq Farooqi), న‌వీన్ ఉల్ హ‌క్‌(Naveen Ul Haq)ల‌పై విధించిన ఆంక్ష‌ల‌ను.. January 9, 2024 / 11:10 AM IST Afghanistan Cricket Board : భార‌త ప‌ర్య‌ట‌న‌కు ముందు అఫ్గ‌నిస్థాన్ క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స్టార్ బౌల‌ర్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్(Mujeeb Ur Rahman), ఫ‌జ‌ల్‌హ‌క్ ఫారూఖీ(Fazalhaq Farooqi), న‌వీన్ ఉల్ హ‌క్‌(Naveen Ul Haq)ల‌పై విధించిన ఆంక్ష‌ల‌ను ఎత్తేసింది. ఐపీఎల్‌తో పాటు టీ20 లీగ్స్‌లో ఆడేందుకు ఈ ముగ్గురికి ఎన్ఓసీ(No Objection Certificate) ఇచ్చేందుకు అంగీక‌రించింది. అంతేకాదు సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ కూడా క‌ట్ట‌బెట్టేందుకు సిద్ధ‌మైంది. అయితే.. దేశానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాల‌ని, అఫ్గ‌న్ క్రికెట్ అవ‌స‌రాల‌కు క‌ట్టుబ‌డి ఉండాలని ముజీబ్, న‌వీన్, ఫారుఖీకి తేల్చి…

Read More

Gulmarg: టూరిస్టుల‌ను తెగ అట్రాక్ట్ చేసే గుల్మార్గ్‌లో అస‌లు మంచే లేకుండా పోయింది. శీతాకాలంలోనూ మంచు కుర‌వ‌క‌పోవ‌డం స్థానికుల్ని, యాత్ర‌కుల్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. జ‌న‌వ‌రి 8వ తేదీ వ‌ర‌కు ఈ ప్రాంతంలో చాలా త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోదు అయ్యింది. డిసెంబ‌ర్‌లో సుమారు 79 శాతం వ‌ర్షపాతం త‌క్కువ న‌మోదు అయిన‌ట్లు తెలుస్తోంది. January 9, 2024 / 10:13 AM IST శ్రీన‌గ‌ర్: క‌శ్మీర్ అంటేనే మంచు. కానీ ఈ ఏడాది వింట‌ర్‌లో అక్క‌డ హిమ‌పాతం లేకుండాపోయింది. టూరిస్టుల‌ను తెగ అట్రాక్ట్ చేసే గుల్మార్గ్‌(Gulmarg)లో అస‌లు మంచే లేకుండా పోయింది. శీతాకాలంలోనూ మంచు కుర‌వ‌క‌పోవ‌డం స్థానికుల్ని, యాత్ర‌కుల్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. జ‌న‌వ‌రి 8వ తేదీ వ‌ర‌కు ఈ ప్రాంతంలో చాలా త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోదు అయ్యింది. డిసెంబ‌ర్‌లో సుమారు 79 శాతం వ‌ర్షపాతం త‌క్కువ న‌మోదు అయిన‌ట్లు తెలుస్తోంది. దీంతో స్కీయింగ్ ప‌ర్యాట‌కుల‌కు కూడా గ‌డ్డుకాల‌మే ఎదుర‌వుతోంది. ఎల్‌నినో ప్ర‌భావం వ‌ల్ల ఈ ఏడాది…

Read More

ఆస్ట్రేలియాపై తొలి టీ20 సిరీస్‌ గెలించేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. మంగళవారం నిర్ణయాత్మక ఫైనల్‌ జరగనుంది. January 9, 2024 / 08:59 AM IST Ind Vs Aus T20 | ముంబై: ఆస్ట్రేలియాపై తొలి టీ20 సిరీస్‌ గెలించేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. మంగళవారం నిర్ణయాత్మక ఫైనల్‌ జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి కంగారూలను చిత్తుచేసిన హర్మన్‌ప్రీత్‌ బృందం.. రెండో మ్యాచ్‌లో అదే జోరు కొనసాగించలేకపోయింది. తాజా సీజన్‌లో టెస్టు విజయాలు సాధించడంతో పాటు.. వన్డేల్లో కాస్త పోరాడిన టీమ్‌ఇండియా.. ఆసీస్‌పై టీ20 సిరీస్‌ చేజక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. గతంతో పోల్చుకుంటే.. ఫీల్డింగ్‌, బౌలింగ్‌లో మన అమ్మాయిలు మెరుగ్గా కనిపిస్తున్నా.. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియాను నిలువరించాలంటే అన్ని రంగాల్లో…

Read More

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తన అధికారిక వెబ్‌సైట్‌ పేరును మరోసారి మార్చింది. ఇప్పటివరకు ఈ వెబ్‌సైట్‌ పేరు thirupathibalaji.ap.gov.in అని ఉం డేది. January 9, 2024 / 07:29 AM IST TTD | హైదరాబాద్‌, జనవరి 8 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తన అధికారిక వెబ్‌సైట్‌ పేరును మరోసారి మార్చింది. ఇప్పటివరకు ఈ వెబ్‌సైట్‌ పేరు thirupathibalaji.ap.gov.in అని ఉం డేది. దానిని ttdevasthanams.ap.gov.in అని మా రుస్తున్నట్టు సోమవారం టీటీడీ అధికారులు ప్రకటించా రు. ‘వన్‌ ఆర్గనైజేషన్‌, వన్‌ వెబ్‌సైట్‌, వన్‌ మొబైల్‌ యా ప్‌’లో భాగంగా బుకింగ్‌ వెబ్‌సైట్‌నూ మార్చామన్నారు. తిరుమలలో 16న ఆర్జిత సేవలు రద్దుతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 16న పార్వేట, గోదాపరిణయోత్సవాల కారణంగా స్వా మివారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సంక్రాం తిని పురస్కరించుకొని తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో 14న…

Read More