పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలకు ఓటింగ్ ముగిసింది. అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. పాక్ లో ఇంకా బ్యాలెట్ పద్దతిలోనే ఓటింగ్ ట్రెండ్ ఉంది. కాగా సాయంత్రం…
Browsing: తాజా వార్తలు
వాతావరణానికి సంబంధించిన ప్రతి క్షణం సమాచారాన్ని అందించే వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్-3డిఎస్ను ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. ఈ ఉపగ్రహం సహాయంతో మెరుగైన వాతావరణ సూచన అందుబాటులోకి రావడంతో…
కాలిఫోర్నియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మెరైన్లు మరణించారు.CH-53E సూపర్ స్టాలియన్ హెలికాప్టర్ మంగళవారం నెవాడాలోని క్రీచ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి…
ఆయన ఐఎఫ్ఎస్ అధికారి. బాధ్యతాయుతంగా వ్యవహారించాల్సిన ఆ అధికారి..అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు. బాధ్యతలను గాలికొదిలేసి..వేలకోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించాడు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు…
జీఎస్ఐ ఎక్స్ పో 2024కు హైదరాబాద్ వేదికగా మారింది. ఎక్స్ పో గెలాక్సియా ఆధ్వర్యంలో హెటెక్స్ లో గిష్ట్ అండ్ స్టేషనరీ ఇండియా 2024 పేరుతో మూడు…
సికింద్రాబాద్ అల్వాల్లో ఇవాళ(గురువారం) మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఓ చిన్నారి చనిపోయాడు. అల్వాల్లోని ఓ సూపర్ మార్కెట్కు సరకులతో వచ్చిన డీసీఎం ఒక్కసారిగా నడుచుకుంటూ…
విండోస్11 యూజర్ల ను గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అలర్ట్ చేసింది. విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్లకు ముగింపు పలకబోతున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్…
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. పట్టణంలోని పలు స్కూళ్లకు కొందరు దుండగులు బాంబులు పెట్టామంటూ ఈ మెయిల్స్ సెండ్ చేశారు. ముఖ్యంగా జేజే…
బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా గిరాకీ లేక ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఆర్ధిక ఇబ్బందులతో ఇప్పటివరకు…
ప్రజావాణి గురించి అర్థ సత్యాలు గవర్నర్ నోట చెప్పించారని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. గవర్నర్ ప్రసంగం అనేది విజన్ డాక్యుమెంట్ లాగా చూస్తాం.. కానీ…