Browsing: తాజా వార్తలు

ఫైనాన్సియల్ టెక్నాలజీ కంపెనీ పేటీఎంకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పేటీఎం, దాని అనుబంధ సంస్థలతో ముడిపడిన క్లెయిమ్‌లను పరిష్కరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సంబంధిత అధికారులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్…

రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. త్వరలోనే గ్రూప్‌-1 పరీక్ష నిర్వహిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. గ్రూప్-1 అభ్యర్థుల వయోపరిమితిని 46…

వివిధ నేరాల్లో జైలుశిక్షలు పడిన మహిళా ఖైదీలు ఏకంగా 196 మంది పిల్లలకు జన్మనిచ్చారు. ఈ సంఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. ఈ మహిళా ఖైదీల…

నిజామాబాద్ లో బీజేపీ పార్టీలోనే అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది. ధర్మపురి అరవింద్ కి ఎంపీ టికెట్ ఇవ్వడం పై ఆ పార్టీ కార్యకర్తలు చాలా తీవ్ర…

అధికారం ఎవరికి శాశ్వతం కాదు.. చేసిన పనులే చిరకాలం చరిత్రలో నిలిచిపోతాయని మాజీ స్పీకర్‌, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై చర్చలో…

చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా 12th ఫెయిల్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది.  విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో…

కొందరు సైబర్ నేరగాళ్లు ఎలాంటి అవకాశాన్ని వదలకుంగా..మోసాలకు తెగబడుతూనే ఉన్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. మంచికి ఉపయోగించాల్సిన టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ అన్ని వర్గాల వారిని మోసం…

మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహరావు గారికి భారతరత్న వరించడం యావత్ తెలంగాణ గర్వించదగ్గ విషయమన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. బహుముఖ ప్రజ్ఞాశాలి.. బహుభాషాకోవిదుడు.. తెలంగాణ…

ఉల్లి ధరలు రైతుల కళ్లలో నుంచి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రోజురోజుకూ పడిపోతున్న ఉల్లి ధరలను రైతులు లబోదిబోమంటున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కనీస…

ఈసారి మాఘ అమావాస్య ఫిబ్రవరి 9న వచ్చింది. దీనిని మాఘ మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం మౌని అమావాస్య నాడు సర్వార్థ…