తెలంగాణలో అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీల గురించి ప్రజలకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు హామీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్..మరో రెండు పథకాలను…
Browsing: తాజా వార్తలు
ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఆటోల్లో వచ్చారు. ఎమ్మెల్యేలు హారీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి,…
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షన్ దారులు, ఉద్యోగులు నానా తిప్పలు పడుతున్నారు. సమయానికి జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలోనే రెండు నెలలుగా…
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు గడుస్తోంది. అయినా ఇప్పటి వరకు ఆసరా పింఛన్ల ఊసే లేదు. పింఛన్ సొమ్ముపైనే ఆధారపడిన దివ్యాంగులు, వృద్ధులు,…
నేటి నుంచి పుస్తక ప్రియులకు పండగే. హైదరాబాద్ లోని తెలంగాణ కళాభారతిలో ఈనెల 9 నుంచి 19 వరకు 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్లు…
సభ్య సమాజం తలదించుకునే ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. దళితురాలిని వివస్త్రను చేసి కారం చల్లి చితకబాదిన ఘటన మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో సంచలనం రేపింది.…
రాజ్యసభ సభ్యుడిగా తన పదవీ కాలంలో.. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పలు ఘటనల్లో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇలాంటి అదృష్టం…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనసభ ఆవరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర…
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. దంచికొడుతున్న ఎండలతో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజాలు ఎండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండాకాలం…
ఉత్తరాఖండ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం హల్ద్వానీలో అక్రమంగా నిర్మించిన మదర్సాను అధికారులు కూల్చేశారు. ఈ ఘటన తర్వాత కొంతమంది దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వారు.…