పదేండ్ల పాటు నానా బాధలు పడిన కాంగ్రెస్ ఎట్టకేలకు అనేక అబద్ధాలు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం…
Browsing: తాజా వార్తలు
సస్పెండైన పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావును అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడికి సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసులో దుర్గారావును సస్పెండ్ చేశారు. ఈ రోడ్డు…
మేం అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మేం ప్రజలపక్షమే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన..సీఎం…
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్.. రీఎంట్రీలో అదరగొట్టింది. రాజస్తాన్లోని జైపూర్ వేదికగా అడ్హక్ కమిటీ నిర్వహిస్తున్న సీనియర్ నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో గోల్డ్ మెడల్ సాధించింది.…
ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే వార్త. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్…
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కంపెనీ ఉద్యోగులకు భరోసా కల్పించేందుకు ఉద్యోగులకు విజయ్ శేఖర్ శర్మ భేటీ అయ్యారు.…
భద్రాద్రి కొత్తగూడెం జల్లా ఇల్లందు మున్సిపాలిటీల్లో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ పై సోమవారం అవిశ్వాసం ప్రత్యేక మీటింగ్ జరగనుంది. చైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వరారావుపై…
విశాఖ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటుతున్నాడు. రెండో టెస్టులో ఇప్పటివరకు మూడు…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ అయ్యాయి. అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్రంలో జరిగిన డెవలప్ గురించి గవర్నర్ ప్రసంగించారు. విజయవాడలో…
ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూస్ తమ ఉద్యోగులకు జనవరి నెల వేతనాలను చెల్లించింది. రుణాలు, వడ్డీల చెల్లింపులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న…