రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో గురువారం తెల్లవారుజామున విషాదం నెలకొంది.అమ్మకావాలంటూ నిద్రలో నుంచి లేచి బయటకు వచ్చి బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. పోలీసులు…
Browsing: తాజా వార్తలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండలం బొంబాయి…
హైదరాబాద్: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీర్ పేట్ ధరమ్ ఖరం రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్లక్ష్య డ్రైవింగ్ చేసిన కార్ డ్రైవర్..…
అనుభవంలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలకు కష్టాలు తప్పవని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ లక్ష్మీపార్వతి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఆమె…
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో అయిదు గ్యారంటీలకు 1,09,01,255 దరఖాస్తులు నమోదయ్యాయి. జనవరి 12వ తేదీ నాటికే రికార్డు టైమ్ లో డేటా ఎంట్రీ…
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా తన ఆటోను ప్రజాభవన్ ముందు తగులబెట్టాడు ఓ డ్రైవర్. ఆర్టీసీ బస్సు లో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్…
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించినట్లు మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీలో రూ.6.40 కోట్లతో చేపట్టనున్న నాలాల అభివృద్ధికి…
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించింది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా సెలవు ప్రకటించారు. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్లోనూ ఫిబ్రవరి 8వ…
హైదరాబాద్: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగింత పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందన్నారు. ప్రాజెక్టుల స్వాధీనం అంశానికి…
తెలంగాణను సాధించి, స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతికాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె…