ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకున్నది. ములుగు మండలం మల్లంపల్లి శివారులో ఆస్తి తగాదాలతో అన్నను తమ్ముడు, అతని భార్య విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేసారు.…
Browsing: తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లు కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారని.. జాగ్రత్తగా ఉండాలన్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. దీనికి సంబంధించి ఇవాళ( శుక్రవారం) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పార్సిళ్ల…
బ్రిటిష్ సామ్రాజ్య మహారాణి ఎలిజబెత్-2 వినియోగించుకున్న ‘లోరీ బ్లూ రేంజ్ రోవర్’ కారును బ్రేమ్ లీ సంస్థ వేలానికి పెట్టింది. దీని ధర 2,24,850 పౌండ్లు (రూ.2…
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారుతున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ లు…
హైదరాబాద్: రేవంత్ సర్కారుపై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యాడు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన స్టాఫ్ నర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను తమ…
ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులో ఉంటానని అన్నారు ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి. ఇవాళ( శుక్రవారం) నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా…
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలు చేసిన పనులను ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలన్నారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.దీనికి సంబంధించి అధికారులను ఆదేశించారు. ఇవాళ( శుక్రవారం) నియోజకవర్గ…
హైదరాబాదులో పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ దాడులు చేపట్టింది. నగరంలోని బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హ్యూమన్…
వాహనాలకు ఉపయోగించే ఫాస్టాగ్ కేవైసీ గడువును పెంచుతున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. జవనరి 31 చివరి తేదీగా ఉన్న గడువును ఫిబ్రవరి 29 వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఫాస్టాగ్ల…
కృష్ణా నదిపై ఉన్న రెండు కీలక ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్ను కేఆర్ఎంబీకి అప్పగించడంపై ఇవాళ(శుక్రవారం) ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. ఆ తర్వాత కేంద్ర జలశక్తిశాఖ…