Browsing: తాజా వార్తలు

సికింద్రాబాద్: ఇంట్లో తరచూ తల్లిదండ్రులు పడుతున్న గొడవను చూసి విసిగిపోయిన ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సికింద్రాబాద్ తుకారాంగేట్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు…

హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాసంస్థల సొసైటీ లోని వనపర్తి, కరీంనగర్ అగ్రికల్చర్ మహిళా కాలేజీల్లో బిఎస్సీ(ఆనర్స్)అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 24న రాజేంద్ర…

న్యూఢిల్లీ : 2005లో లాంఛ్ అయి విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సొంతం చేసుకున్నది యూట్యూబ్. ప్రపంచంలో దాని గురించి తెలియని వారుండరు. ఎంట‌ర్‌టైన్మెంట్ ప్ర‌పంచంలో అది రారాజుగా వెలుగొందుతోంది.…

కరీంనగర్ జిల్లా: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త బొడిగె గాలన్న అనారోగ్యంతో మృతి చెందడం పట్ల కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్…

న్యూఢిల్లీ: 71వ ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్‌పర్సన్‌, సీఈఓ జూలియా మోర్లే  అధికారికంగా ప్రకటించారు. తన…

హైద‌రాబాద్‌: ఉప్ప‌ల్ స్టేడియంలో భార‌త్-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు చెప్పారు.…

హైదరాబాద్ : ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ఆహ్వానించింది. ఈ మేరకు…

 హైదరాబాద్: కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అడుగడుగునా ప్రొటో కాల్ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు.…

ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం అడసర్లపాడు గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యజమానితో గొడవ కారణంగా ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు,…

హైదరాబాద్ లోని పలు పబ్ లపై కేసులు నమోదైయ్యాయి. భారీ డీజే సౌండ్లతో ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయంటూ పబ్ లపై ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో పోలీసులు…