బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలు తెలంగాణ భవన్ లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘బీజేపీతో…
Browsing: తాజా వార్తలు
జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో రాముడి కోసం…
జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో రాముడి కోసం…
రాష్ట్రంలో వచ్చేనెల నిర్వహించే ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. ఆలస్య రుముతో చెల్లించేందుకు ఈరోజుతో ముగిస్తుంది. రూ. 3,500ఫైన్ తో పరీక్ష…
నేటికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెసంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది గుండెపోటుతో మరణించారు. దీనంతటికి కారణం మన జీవనశైలే.…
చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. హెనాన్ ప్రావిన్స్లోని ఓ స్కూల్ హాస్టల్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 13 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. హెనాన్ లోని…
మనసుకు నచ్చినవాడిని ప్రేమ వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నవ వధువును..రహదారిపై గుంత బలి తీసుకుంది. ఈ విదారక సంఘటన విశాఖ నగర పరిధిలోని పినగాడి-వేపగుంట…
RRB ALP Notification 2024: నిరుద్యోగులకు శుభవార్త అందించింది రైల్వేశాఖ. దేశంలోని అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. మొత్తం 5,696…
నేడు నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. ఆరో తరగతిలో చేరేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. పరీక్ష సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అధికారులు. కుమ్రం భీం…
హైదరాబాద్: కార్యకర్తలు కష్టపడి పని చేసి మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడింటికి ఆరు అసెంబ్లీ సీట్లు గెలిపించారని, మెదక్ అసెంబ్లీ సీటును తక్కువ ఓట్లతో కోల్పోయామని, మెదక్…