Browsing: తాజా వార్తలు

హైదరాబాద్‌ : అయోధ్య రాముడికి పోచంపల్లి నుంచి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.  అయోధ్య రాముడికి సమర్పించనున్న పోచంపల్లి పట్టువస్త్రాలను మగ్గంపై తయారీని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్…

అమరావతి : రూ.500 కోసం గొడవపడి మనస్థాపానికి గురై దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ విషాదకర ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన…

హైదరాబాద్: టీ షర్టుల పైన జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) చేర్యాల్ పెయింటింగ్ ని వేసిన  తెలంగాణ కళాకారులు రాకేష్, వినయ్ లకి భారత రాష్ట్ర సమితి వర్కింగ్…

హైదరాబాద్‌: నకిలీ పాస్‌పోర్టులు తయారు ముఠాను తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల, కోరుట్లలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు…

హైదరాబాద్: ఏ గాలి కూడా హైదరాబాద్ లో బీఆర్ఎస్ గెలువును అడ్డుకోలేకపోయిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె .కేశవ రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం…

హైదరాబాద్: రాజధాని ఓటర్లు అభివృద్ధికి పట్టం కట్టారని, ప్రజలు ఏక పక్షంగా బీఆర్ఎస్ కు మద్దుతుగా తీర్పు ఇచ్చారని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్…

హైదరాబాద్: ఉద్యోగుల ప్రమాద బీమాను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పెంచింది. ఈ మేరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. దీంతో ప్రస్తుతం…

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గూగుల్ పే తన విద్యుత్ బిల్లు చెల్లింపు సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ యాప్‌ని ఉపయోగించి వినియోగదారులు తమ బిల్లులను చెల్లించడానికి వీలు కల్పించింది…

జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ అధికారులు రోడ్ల పక్కన ఉన్న తోపుడు బండ్లను తొలగించడంపై స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజిగిరి సర్కిల్…

 హైదరాబాద్: జాతీయస్తాయిలో క్రీడలకు ప్రోత్సాహం కరువైందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో శనివారం జాతీయ స్థాయి…