Browsing: తాజా వార్తలు

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా ఖోపోలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు.…

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. హుజూర్ నగర్ లింగగిరి రోడ్డులో ఆగి ఉన్న…

తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద అవార్డులు అందజేస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. 125 అడుగుల విగ్రహాన్ని…

హైదరాబాద్: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీ ప్రజలను మోడీ సర్కార్ మళ్లీ మోసం చేసింది. వేలాది మంది విశాఖ ఉక్కు కార్మికులను, వందలాది కుటుంబాలను రోడ్డున…

తెలంగాణ స్టేట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఇటీవల SI (సివిల్, IT&CO, PTO) మరియు ASI (FPB) ఉద్యోగాల కోసం వ్రాత పరీక్షలను నిర్వహించింది. దీనిపై బోర్డు…

మహారాష్ట్ర: అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడికి వైద్యం చేసేందుకు పెరిగిన వైద్య బిల్లులు… ఖర్చుకు భయపడిన ఓ తండ్రి మానవత్వం మరిచి భార్య లేని సమయంలో కనికరం లేకుండా…

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఉత్తర భారతదేశంలో కూడా టిటిడి వేద విశ్వవిద్యాలయ సేవలను అందించాలని నిర్ణయించింది. దేశంలోనే UGC గుర్తింపు పొందిన ఏకైక విశ్వవిద్యాలయం శ్రీ…

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోని దళిత బంధు యూనిట్ ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ శుక్రవారం పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్‌లో…

హైదరాబాద్: రేపు జవహర్ నగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈమేరకు జవహర్ నగర్ డంప్ వద్ద నిర్మిస్తున్న లీచెట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు. అలాగే…

విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ వర్క్స్ ప్రైవేటీకరణను కేంద్రం ఆపడం లేదని కార్మికులు విమర్శించారు. విశాఖలోని కూర్మన్నపాలెం కూడలిలో జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ఈసారి తమకు ద్రోహం…