Jagithyala | ఈత సరదా ఓ నిండు ప్రాణాన్ని బలితీసున్నది. స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో ఈతకెళ్లిన యువకుడు శవమై(Man died) తేలాడు. March 24, 2024 / 01:16 PM IST హైదరాబాద్ : ఈత సరదా ఓ నిండు ప్రాణాన్ని బలితీసున్నది. స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో ఈతకెళ్లిన యువకుడు శవమై(Man died) తేలాడు. ఈ విషాదకర సంఘటన జగిత్యాల(Jagithyala) జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..నిజాంబాద్ జిల్లా ధర్మోరా గ్రామానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తి చిట్టాపూర్ గ్రామానికి చెందిన యువకులతో కలిసి చెరువులో ఈత కొట్టడానికి వెళ్లారు. అయితే రాత్రి అయినా ఎంతకూ శివకుమార్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకగా మృతదేహం చెరువులో కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. శివ మృతి పట్ల అనుమానంగా ఉందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు…
Author: Telanganapress
Joe Biden and Donald Trump had secured enough delegates to become their respective party’s 2024 presidential nominee earlier this month Published Date – 24 March 2024, 12:46 PM Washington: US President Joe Biden and former President Donald Trump secured victory in the Louisiana Democratic and Republican primaries, local media said. Joe Biden and Donald Trump had secured enough delegates to become their respective party’s 2024 presidential nominee earlier this month, Xinhua news agency reported. Missouri also held Democratic primary on Saturday, but the results will be released next week. On March 19, Biden and Trump each…
నిరుద్యోగులకు శుభవార్త. నవోదయ విద్యాలయ సమితి భారీగా ఖాళీలనకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాుప 14వందల నాన్ టీచింగ్ పోస్టుల కోసం ఆహ్వానిస్తోంది. ఈరిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ navodaya.gov.in సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు రుసుమును చెల్లించవచ్చు. అధికారిక షెడ్యూల్ ప్రకారం, NTA మే 02 నుండి 04 వరకు మూడు రోజుల పాటు నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తు ఫారమ్ దిద్దుబాటు విండోను తెరుస్తుంది. నవోదయ విద్యాలయ సమితి అడ్మిట్ కార్డ్, పరీక్ష తేదీని NTA తన అధికారిక వెబ్సైట్లో త్వరలో ప్రకటిస్తుంది.నవోదయ విద్యాలయ సమితి రిక్రూట్మెంట్ డ్రైవ్ స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (HQ/RQ కేడర్), మెస్ హెల్పర్, ల్యాబ్ అటెండెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్ వంటి మొత్తం 14వందల…
Harish Rao | సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) నేడు జనగామ(Janagama) జిల్లా దేవరుప్పుల మండలంలో పర్యటించనున్నారు. March 24, 2024 / 12:25 PM IST జనగామ : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) నేడు జనగామ(Janagama) జిల్లా దేవరుప్పుల మండలంలో పర్యటించనున్నారు. ఎండిపోయిన పంటలను(Dried crops) స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి దయాకర్ రావుతో కలిసి పర్యటిస్తారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశం పాల్గొంటారని బీఆర్ఎస్ శ్రేణులు ఒక ప్రకటనలో తెలిపారు. Source link
The incident took place on March 22 and CCTV footage, capturing the entire episode, is also doing the rounds on social media. Published Date – 24 March 2024, 11:33 AM New Delhi: Delhi Police have arrested a 22-year-old man for stabbing a girl in Mukherjee Nagar area, an official said on Sunday, adding that the girl sustained minor injuries and is out of danger. The incident took place on March 22 and CCTV footage, capturing the entire episode, is also doing the rounds on social media. The accused, identified as Aman in the video, can be…
అయేషా ఖాన్..టాలీవుడ్ దూసుకుపోతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. హిందీ బిగ్ బాస్ ద్వారా వచ్చి క్రేజ్ తో తెలుగులో చక్కటి ఛాన్సులు కొట్టేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ అయేషా ట్రెండింగ్ లో ఉంది. ముంబైలో పుట్టిన అయేషా బుల్లితెరపై జూనియర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను షురూ చేసింది. హిందీ బిగ్ బాస్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ టు టాలీవుడ్ జర్నీ కొనసాగిస్తోంది. ఈమధ్యే విడుదలైన ఓం భీమ్ బుష్ మూవీలో అల్లరి పిల్లగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ మూవీలో నటించింది కొద్దిసేపే అయినప్పటికీ కుర్రాళ్లకు కలల రాణిగా మిగిలింది. ఈ అమ్మడి గ్లామరస్ పాత్రలకు యువత ఫిదా అయిపోయింది. అంతేకాదు ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ బ్యూటీగా నిలిచింది. ఇక టాలీవుడ్ వరుస సినిమాలకు సైన్ కూడా చింది. విశ్వక్ సేన్ హీరోగా రాబోతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో…
Murder | దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. దొంగలుగా భావించి ఇద్దరు వ్యక్తులను కిరాతకంగా కొట్టిచంపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని రన్హొల్లా ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. March 24, 2024 / 11:25 AM IST Murder : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. దొంగలుగా భావించి ఇద్దరు వ్యక్తులను కిరాతకంగా కొట్టిచంపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని రన్హొల్లా ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని రన్హొల్లా ఏరియాలోగల ఓ బార్లో రాజేష్ యాదవ్, ముకేశ్ సింగ్ అనే ఇద్దరు స్నేహితులు మద్యం సేవిస్తుండగా.. అక్కడికి కత్తులు, కర్రలతో వచ్చిన నలుగురు వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కొట్టి,…
The KKR pacer committed two Level 1 offences under Article 2.5 of the IPL’s Code of Conduct. He was fined 10 percent and 50 percent of his match fees for the two respective offences. Published Date – 24 March 2024, 10:37 AM Kolkata: Kolkata Knight Riders (KKR) fast-bowler Harshit Rana has been penalised for breaching the Code of Conduct during Saturday’s Indian Premier League (IPL) 2024 match against Sunrisers Hyderabad (SRH) at Eden Gardens. The KKR pacer committed two Level 1 offences under Article 2.5 of the IPL’s Code of Conduct. He was fined 10 percent…
మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రణీత్రావుతోపాటు (DSP Praneeth Rao) మరో ఇద్దరు అధికారులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. March 24, 2024 / 10:19 AM IST హైదరాబాద్: మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రణీత్రావుతోపాటు (DSP Praneeth Rao) మరో ఇద్దరు అధికారులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అజ్ఞాతంలో ఉన్న మరో ముగ్గురు మాజీ అధికారులపై లుక్ఔట్ నోటీసులు జారీచేశారు. ఈ కేసులో భూపాలపల్లి ఓఎస్డీ భుజంగరావు, ఎస్ఐబీ అదనపు ఎస్పీ తిరుపతన్నను అరెస్టు చేశారు. వీరితోపాటు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావు, శ్రవణ్రావు కూడా ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. అయితే ప్రణీత్రావు అరెస్టు తర్వాత ఈ ముగ్గురు…
After four years today, the Covid-19 pandemic notched up an ominous track record for India and the world. Published Date – 24 March 2024, 09:38 AM Mumbai: It was on a warm March evening four years ago when India experienced an unprecedented, total and long-drawn, nationwide health-related restriction on public movements, called ‘lockdown’, to combat the early fears of the Covid-19 outbreak. Sensing the possible repercussions of the deadly prowl of the Covid-19 virus which reportedly took ‘birth’ in China the previous year, the World Health Organisation (WHO) on March 11, 2020, officially declared it as…