Author: Telanganapress

A separate mango board on the lines of Coffee, Tea and Rubber Boards will help farmers not only get MSP for the crop but also address the many problems facing them Updated On – 23 March 2024, 10:55 PM By KSS Seshan Mango is the most important fruit crop produced in India. They are grown in an area of about 1.5 million hectares with an annual production of about 11 million tonnes, which accounts for more than 55% of the world’s total production. Other major mango-producing countries are China, Thailand, the Philippines, Indonesia, Brazil, Nigeria and…

Read More

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఢిల్లీలోని పలు ప్రాంతాల‌తో పాటు, ఆప్ ప్రధాన కార్యాలయం దగ్గర ధర్నాకు దిగారు. అయితే ఆప్ కార్యాలయానికి సమీపంలోనే బీజేపీ కార్యాలయం కూడా ఉంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఆప్ కార్యకర్తలు నిరసనలు చేస్తుండడంతో పోలీసులు అలర్టయ్యారు. పార్టీల కార్యాలయాల దగ్గర భారీగా పోలీసులు మోహరించి ఆందోళనలను అడ్డుకున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత ఆప్ కార్యాలయానికి తాళం వేసి మూసివేశారు. కార్యాలయానికి వైపు ఎవరూ వెళ్లకుండా భారీకేట్లను ఏర్పాటు చేశారు. దీనిపై ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఆదేశాల మేరకే ఆప్ కార్యాలయాన్ని మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.…

Read More

Congress List | లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శనివారం కాంగ్రెస్ పార్టీ 46 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా ప్రకటించింది. March 23, 2024 / 11:31 PM IST Congress List | లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ 46 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా ప్రకటించింది. మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ నుంచి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, వారణాసి నుంచి యూపీసీసీ అధ్యక్షుడు అజయ్ రాయ్, సహరాన్ పూర్ నుంచి ఇమ్రాన్ మసూద్, హరిద్వార్ నుంచి ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ తనయుడు వీరేందర్ రావత్ లకు టికెట్ కేటాయించింది.ఇక వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోదీపై అజయ్ రాయ్ పోటీ చేయడం ఇది మూడోసారి కానున్నది. శివగంగ నుంచి కార్తీ చిదంబరం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీ నుంచి పీఎల్ పూనియా తనయుడు తనుజా పూనియా…

Read More

Despite efforts by the Greater Hyderabad Municipal Corporation’s (GHMC) sanitation team to conduct regular clean-ups, the problem persists due to continuous dumping. Updated On – 23 March 2024, 11:25 PM Hyderabad: Saroornagar lake, once a serene oasis, now cries out for attention as it grapples with a mounting problem – the lake has partly transformed into a floating dump. Amidst the picturesque setting, where once families enjoyed leisurely strolls, now lie remnants of human disregard – plastic bottles, puja items, and fabrics strewn along the lake’s boundaries. This distressing scene is mirrored on the lake’s backside,…

Read More

గంజి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గంజి నీరు వేసవిలో డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడుతుంది. గంజిలో స్టార్చ్ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. మీరు విరేచనాలు, కడుపు నొప్పి లేదా మలబద్ధకం అనుభవిస్తే, కొంచెం గంజి నీరు త్రాగటం మంచిది.గంజి నీరు అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. గంజి నీరు మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి గంజి నీళ్లు తాగడం కూడా మేలు చేస్తుంది. గంజి నీళ్లలో చాలా అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇది శరీరంలోని కండరాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విటమిన్లు, ఇతర యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్న గంజి నీరు చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. గంజి నీళ్లతో మీ ముఖాన్ని కడుక్కోవడం వల్ల మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకోవడంతోపాటు మొటిమలు రాకుండా ఉంటాయి. ఇది ముఖంపై…

Read More

మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావ‌డం ఆయ‌న స్వ‌యంకృతం అని ప్ర‌ముఖ సామాజిక కార్య‌క‌ర్త అన్నా హ‌జారే వ్యాఖ్యానించారు. March 23, 2024 / 11:21 PM IST మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మద్యం జోలికి వెళ్లొద్దని నేను ఆయనకు చాలా సార్లు చెప్పాను. కానీ మరింత మనీ కోసం మద్యం పాలసీ తెచ్చారు’ అని అన్నా హజారే చెప్పారు. అవినీతి కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం ఆయన స్వయంకృతం అని వ్యాఖ్యానించారు. అవినీతి వ్యతిరేక ‘జన్ లోక్‌పాల్’ ఉద్యమంలో భాగమైన ఆయనే ఇప్పుడు అవినీతి కేసులో అరెస్ట్ కావడం విడ్డూరం అని పేర్కొన్నారు. కోట్ల మంది ప్రజలకు నమ్మకద్రోహం చేశాయన్నారు. 2011 నాటి ఉద్యమాన్ని ఆయన రాజకీయ ఆశయాలు నాశనం చేశాయన్నారు. ఈ కేసులో…

Read More

For the winners, Vijay emerged as the top performer with a score of 26 and Akash and Santhosh registered vital scores of 19 and 16 respectively to contribute to the team’s title triumph. Updated On – 23 March 2024, 10:23 PM Hyderabad: South Central Railway (SCR) dominated hosts YMCA Secunderabad with an impressive 83-54 victory in the final of the 5th Samuel Vasanth Kumar Memorial Basketball Tournament held at YMCA Secunderabad on Saturday. For the winners, Vijay emerged as the top performer with a score of 26 and Akash and Santhosh registered vital scores of 19…

Read More

మాస్కో కాన్సర్ట్ హాల్ పై జరిగిన దాడిని అనాగరిక ఉగ్రవాద చర్యగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అభివర్ణించారు. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, ఈ దాడిలో ఉక్రెయిన్ ప్రమేయాన్ని కూడా పుతిన్ వెల్లడించారు. దాడి తర్వాత ఉగ్రవాదులు ఉక్రెయిన్‌కు పారిపోవాలని ప్లాన్ చేశారని, అందుకు ప్రయత్నించారని అధ్యక్షుడు చెప్పారు. ఈ చర్యలో పాల్గొన్న వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పుతిన్ శనివారం జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. దేశాన్ని ఉద్దేశించి టెలివిజన్ చేసిన ప్రసంగంలో పుతిన్ ఇలా అన్నారు: “డజన్ల కొద్దీ అమాయకులు, శాంతియుతమైన ప్రజలు బాధితులుగా మారిన రక్తపాత, అనాగరిక ఉగ్రవాద చర్యకు సంబంధించి నేను ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను. మార్చి 24న జాతీయ సంతాప దినానికి పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. మాస్కో సంగీత కచేరీపై దాడి చేసినవారు ఉక్రెయిన్‌కు పారిపోవడానికి ప్రయత్నించారని పుతిన్ చెప్పారు. అయితే, రష్యా ఈ వాదనను కీవ్ తోసిపుచ్చింది. పైన పేర్కొన్న కారణాలపై మాస్కో…

Read More

IPL 2024 SRH vs KKR : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17 వ సీజ‌న్ డ‌బుల్ హెడ‌ర్ రెండో మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బ్యాట‌ర్లు చిత‌క్కొట్టారు. ఆల్‌రౌండ‌ర్ ఆండ్రూ ర‌స్సెల్(64 నాటౌట్: 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) అయితే విధ్వంసమే సృష్టించాడు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌల‌ర్లను ఉతికారేస్తూ… March 23, 2024 / 09:29 PM IST IPL 2024 SRH vs KKR : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17 వ సీజ‌న్ డ‌బుల్ హెడ‌ర్ రెండో మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బ్యాట‌ర్లు చిత‌క్కొట్టారు. ఆల్‌రౌండ‌ర్ ఆండ్రూ ర‌స్సెల్(64 నాటౌట్: 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) అయితే విధ్వంసమే సృష్టించాడు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌల‌ర్లను ఉతికారేస్తూ ఈడెన్ గార్డెన్స్‌లో సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. అత‌డి వీర‌బాదుడుకు ఓపెన‌ర్ ఫిలిఫ్ సాల్ట్(54)హాఫ్ సెంచ‌రీ తోడ‌వ్వ‌డంతో కోల్‌క‌తా నిర్ణీత ఓవ‌ర్లలో 208 ర‌న్స్…

Read More

In addition to the regular maintenance works, the NDSA team that visited the project some time ago, had also identified certain shortcomings in the maintenance. Updated On – 23 March 2024, 09:22 PM Hyderabad: The KRMB has set June 15 as the deadline for completion of the repairs and annual maintenance works on the Nagarjuna Sagar Project. As the task of security and surveillance on the project was entrusted to the CRPF, the implementing agencies as well as the irrigation officials had limited access to the dam site for the last four months. The project was…

Read More