Author: Telanganapress

మండే ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని వార్త చెప్పింది. రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. March 19, 2024 / 02:55 AM IST నాలుగురోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందన్న అధికారులు భారత వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌, మార్చి 18 (నమస్తే తెలంగాణ): మండే ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని వార్త చెప్పింది. రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు…

Read More

Reddy suggested that the candidates seek people’s support and directed the regional coordinators to guide them on formulating a road map. Published Date – 18 March 2024, 10:43 PM Amaravati: YSRCP chief Y S Jagan Mohan Reddy on Monday called on his party’s candidates for the Legislative Assembly and Lok Sabha polls to make the best use of the time available to campaign for the May 13 elections. He advised them to visit all the village and ward secretariats to seek people’s blessings. “The candidates have got more time now to reach out to people since…

Read More

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సూచించారు. ఈ సందర్భంగా నగరంలోని కాల్వొడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్టీ చెక్‌పోస్టును సోమవారం కలెక్టర్‌ తనిఖీ చేసి మాట్లాడారు. March 19, 2024 / 05:25 AM IST ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ మామిళ్లగూడెం, మార్చి 18 : పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సూచించారు. ఈ సందర్భంగా నగరంలోని కాల్వొడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్టీ చెక్‌పోస్టును సోమవారం కలెక్టర్‌ తనిఖీ చేసి మాట్లాడారు. విస్తృత తనిఖీలు చేపట్టి నగదు, మద్యం రవాణాను నియంత్రించాలన్నారు. పోలీసు సిబ్బంది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపించాలన్నారు. ప్రతి చెక్‌పోస్టులో వీడియోగ్రఫీకి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్‌ సీహెచ్‌.స్వామి, అధికారులు…

Read More

The value of total gifted shares come to around Rs 240 crore as per company’s closing share price of Rs 1,602.3 apiece. Published Date – 18 March 2024, 10:47 PM New Delhi; Infosys founder N R Narayana Murthy has gifted 15 lakh shares to grandson Ekagrah Rohan Murty valued at around Rs 240 crore, according to a regulatory filing. Murthy has gifted 15 lakh shares, or 0.04 per cent of his equity holding, to Rohan Narayana Murty son Master Ekagrah Rohan Murty –making him the youngest billionaire shareholder of Infosys. The value of total gifted shares…

Read More

సమీక్షా సమావేశంలో రాచకొండ సీపీ తరుణ్‌జోషి సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, శాంతియుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్‌ తరుణ్‌జోషి తెలిపారు. సోమవారం కమిషనరేట్‌ పరిధిలోని డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీ పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు, సిబ్బంది ఎన్నికల నియమావళి పరిధిలోనే పనిచేయాలని, ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకకుండా.. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కమిషనరేట్‌ పరిధిలో జిల్లా సరిహద్దులు, పార్లమెంట్‌ నియోజకవర్గ సరిహద్దులు, ఇతర అవసరమైన చోట్ల చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అక్రమంగా తరలించే డబ్బు, మద్యం.. వంటి వాటిని అరికట్టేందుకు పోలీసులు పకడ్బందీ వ్యూహంతో పని చేయాలన్నారు. సమస్యాత్మకమైన పోలింగ్‌…

Read More

Sanathnagar Playground exhibited a fine show to record an 88-74 triumph over G9 in the 5th Samuel Vasanth Kumar Memorial Basketball Tournament held at YMCA Secunderabad on Monday.  Updated On – 18 March 2024, 10:52 PM Players in action in YMCA Secunderabad on Monday. Hyderabad: Sanathnagar Playground exhibited a fine show to record an 88-74 triumph over G9 in the 5th Samuel Vasanth Kumar Memorial Basketball Tournament held at YMCA Secunderabad on Monday. For the winners, Sujit was the top performer with a score of 21. Moreover, Jasim and Tejendra contributed with crucial scores of 18…

Read More

చాలామంది దృష్టిలో హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అంటే కేవలం మళ్లీ జుట్టు పెరిగేలా చేసుకోవడమే! నిజానికి ఈ పద్ధతి వల్ల మరెన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. March 19, 2024 / 03:20 AM IST చాలామంది దృష్టిలో హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అంటే కేవలం మళ్లీ జుట్టు పెరిగేలా చేసుకోవడమే! నిజానికి ఈ పద్ధతి వల్ల మరెన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. బట్టతలకు జన్యులోపం ఓ ముఖ్యకారణం. డీహెచ్‌టీ (డై హైడ్రో టెస్టోస్టిరాన్‌) అనే ఓ హార్మోన్‌ వల్ల జుట్టు కుదుళ్లు కుదించుకుపోయి, క్రమంగా మూసుకుపోతాయి. ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వల్ల, ఆ కుదుళ్లు మళ్లీ ఆరోగ్యంగా తయారవుతాయి. ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఓ శాశ్వత పరిష్కారం. చికిత్స జరిగిన ప్రదేశంలో వెంటనే బట్టతల వచ్చే అవకాశం పెద్దగా ఉండదు. నిపుణులైన సర్జన్స్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేసినప్పుడు… తలకట్టు ఆకారం అందంగా, యవ్వనంలో ఉన్నంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో బట్టతల మాత్రమే కాదు… దెబ్బలు, సర్జరీలాంటివి జరిగిన ప్రదేశంలో ఏర్పడిన…

Read More

Gill was the Orange Cap winner in the last edition, scoring 890 runs in 17 matches at an average of 59.33 and a strike rate of over 157.8, with three centuries and four fifties. His best score was 129. Published Date – 18 March 2024, 11:21 PM Gill was the Orange Cap winner in the last edition, scoring 890 runs in 17 matches at an average of 59.33 and a strike rate of over 157.8, with three centuries and four fifties. His best score was 129. Ahmedabad: Gujarat Titans (GT) captain Shubman Gill started sweating it…

Read More

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడంపై బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు స్పందించారు. ఇవాళ(సోమవారం) మీడియాతో మాట్లాడిన ఆయన.. సమీకరణాల మేరకు కొంతమంది పార్టీలు మారుతున్నారని చెప్పారు. అసలు సిద్ధాంతం గురించి మాట్లాడే అర్హత జితేందర్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. తన కుమారుడికి సీటు ఇస్తే సిద్ధాంతం ఉంటుంది… సీటు ఇవ్వకపోతే ఉండదా? అని ప్రశ్నించారు. జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కంపెనీల బాగోతాలు బయటపెడతామని హెచ్చరించారు. వీరిద్దరు పార్టీ మారడం వెనుక ఆర్థిక లబ్ధి ఉందని ఆరోపించారు. పార్టీ మారడం వెనుక వందల కోట్లు చేతులు మారుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అ డబ్బుతో కాంగ్రెస్ అభ్యర్థులకు ఫండింగ్ ఇవ్వబోతున్నారని ఆరోపించారు. ఏ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి లాభం చేకూర్చేందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు? అని ప్రశ్నించారు. తమకు అన్నీ తెలుసునని… తమ దగ్గర పూర్తి సమాచారం ఉందన్నారు రఘునందన్ రావు. ఇది కూడా చదవండి: చేవేళ్ల ఎంపీ…

Read More

జీతాల కోసం వైద్య ఆరోగ్య శాఖలో సెకండ్‌ ఏఎన్‌ఎంలు ఆందోళన బాటపట్టారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో తమ కుటుంబాలు పస్తులుంటున్నాయని, వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. March 19, 2024 / 02:22 AM IST మూడు నెలలుగా పస్తులుంటున్నాం.. జగిత్యాలలో సెకండ్‌ ఏఎన్‌ఎంల ఆందోళన జిల్లా వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన జగిత్యాల/జగిత్యాల అర్బన్‌, మార్చి 18: జీతాల కోసం వైద్య ఆరోగ్య శాఖలో సెకండ్‌ ఏఎన్‌ఎంలు ఆందోళన బాటపట్టారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో తమ కుటుంబాలు పస్తులుంటున్నాయని, వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొంటూ నిరసన వ్యక్తం చేశారు. అయితే సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తూనే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సెకండ్‌ ఏఎన్‌ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ పెండిం…

Read More