వంట చేయడం ఆలస్యమైందని భార్యను చంపాడో వ్యక్తి. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) సీతాపూర్ జిల్లాలో జరిగింది. March 19, 2024 / 10:27 AM IST లక్నో: వంట చేయడం ఆలస్యమైందని భార్యను చంపాడో వ్యక్తి. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) సీతాపూర్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని కొత్వాలన్పుర్వాకు చెందిన ప్రేమాదేవి ప్రేమాదేవి (28), పరశురాం(30) భార్యాభర్తలు. సోమవారం పనుల నిమిత్తం బయటకెళ్లిన పరశురాం ఇంటికి వచ్చి భోజనం పెట్టాలని భార్యను అడిగాడు. అయితే వంట ఇంకా సిద్ధం కాలేదని ఆమె అనడంతో.. ఆగ్రహానికి లోనై భార్యతో గొడవకు దిగాడు. మాటామాటా పెరగడంతో పదునైన ఆయుధంతో ఆమెపై పలుమార్లు దాడిచేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అయితే విజయం బయటకు తెలిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ఇంట్లో గడియపెట్టుకొని తానూ ఉరివేసుకొని చనిపోయాడు. ఈ…
Author: Telanganapress
Multiple teams of C-60, a specialised combat unit of the Gadchiroli police, and the Central Reserve Police Force’s Quick Action team were sent for a search in the area. Updated On – 19 March 2024, 09:35 AM Gadchiroli: Four Naxalites, carrying a collective bounty of Rs 36 lakh, were killed in an encounter with police in Maharashtra’s Gadchiroli district on Tuesday, a senior official said. The police received information on Monday afternoon that some Naxalites had entered Gadchiroli from neighbouring Telangana by crossing the Pranhita river with an aim to carry out subversive activities amid the…
సంక్రాంతికి బడాహీరోలతో పోటీపడికూడా టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసిందిహనుమాన్ మూవీ. తేజా సజ్జా నటించిన ఈ మూవీకి థియేటర్లలో మంచిఆదరణ లభించింది. అంతేకాదు కలెక్షన్ల సునామీని స్రుష్టించింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విజువల్స్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాయి. ఇక కొంతకాలంగా ఈసినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మార్చి 17వ తేదీనిఓటీటీ ఫ్లాట్ ఫాం జీ 5 సంస్థ హనుమాన్ సినిమాను స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానులు ఊహించిన దాని కంటే ఎక్కువగా స్ట్రీమ్ చేస్తున్నారు. దీంతో హనుమాన్ బిగ్ స్క్రీన్ లోనే కాదు..ఇటు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను సైతం బద్దలుకొడుతోంది. అయితే జీ 5లో స్ట్రీమింగ్ ఆవుతున్న హనుమాన్ ఓటీటీలోకి వచ్చిన 11గంటల్లోనే 102 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేసింది. ఒక్క హనుమాన్ సినిమాతో జీ 5 యాప్ పాత రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఇంగ్లీష్ సబ్…
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లోని రేపన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న కోలా మరక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. March 19, 2024 / 09:29 AM IST ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లోని రేపన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న కోలా మరక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతిచెందారు. వారిని డీవీసీ సభ్యులు వర్గీష్, మంగాతు, ప్లాటూన్ సభ్యులు కురుసం రాజు, వెంకటేశ్గా గుర్తించారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరిపై పోలీసులు శాఖ గతంలో భారీ రివార్డు ప్రకటించింది. వారిపై రూ.36 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.…
Turning fortunes of a beleaguered outfit is nothing new for Gambhir, who had taken KKR’s charge during the fourth season of IPL after the Shah Rukh co-owned team failed to reach the knock-out in first three. Published Date – 18 March 2024, 09:52 PM Kolkata: Gautam Gambhir‘s captaincy had once helped Kolkata Knight Riders carve its own niche with two IPL titles in the last decade and as the former India opener starts his new journey as a ‘Team Mentor’, the endeavour is to put them in a better position compared to current situation. Turning fortunes of…
ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ తాగేవాళ్లు కూడా ఎంతో మంది ఉంటారు. కష్టపడకుండా..డబ్బులు సంపాదించేందుకు ఎన్నో ప్లాన్లు వేస్తుంటారు. తాజాగా యూపీలో జరిగిన సంఘటన వింటే మీరు షాక్ అవుతారు. యూపీసర్కార్ ప్రవేశపెట్టిన సీఎం సామూహిక వివాహ పథకంద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. ఆ మహిళ భర్త ఫిర్యాదుతో ఈ విషయం బయటకు రాగా..అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. ప్రభుత్వం ఇచ్చిన కానుకలన్నింటినీ అధికారులు వెనక్కి తీసేసుకున్నారు. మహారాజ్ గంజ్ జిల్లాల్లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని లక్ష్మీపూర్ బ్లాక్ లో మార్చి 5వ తేదీన సీఎం సామూహిక వివాహ పథకం కింద 38 నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులకు ఘనంగా పెళ్లి జరిపించింది. అయితే ఆ రోజు ఓ యువతి పథకం ద్వారా వచ్చే సొమ్ము, కానుకల కోసం కక్కుర్తిపడింది. తన సోదరుడితో ఏడడుగులు వేసింది. ఆమెకు ఏడాది క్రితమే…
ప్రపంచాన్ని కబళిస్తున్న మహమ్మారుల్లో క్యాన్సర్ ఒకటి. ఏ రూపంలో దాడి చేసినా.. క్యాన్సర్ బాధితులు వేగంగా మరణానికి చేరువ అవుతుంటారు. అత్యాధునిక ఔషధాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా… అవి రోగి జీవితకాలాన్ని పెంచగలుగుతున్నాయే కానీ, క్యాన్సర్ను రూపుమాపడం లేదు. March 19, 2024 / 08:22 AM IST ప్రపంచాన్ని కబళిస్తున్న మహమ్మారుల్లో క్యాన్సర్ ఒకటి. ఏ రూపంలో దాడి చేసినా.. క్యాన్సర్ బాధితులు వేగంగా మరణానికి చేరువ అవుతుంటారు. అత్యాధునిక ఔషధాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా… అవి రోగి జీవితకాలాన్ని పెంచగలుగుతున్నాయే కానీ, క్యాన్సర్ను రూపుమాపడం లేదు. అయితే, ముందస్తు నివారణ చర్యలతో కొన్ని రకాల క్యాన్సర్ల బారినపడకుండా ఉండొచ్చని అంటున్నారు వైద్య నిపుణులు. వాటిలో మహిళలను పీడిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఒకటి. ఇతర ఏ రకమైన క్యాన్సర్ వ్యాధుల నివారణకు లేని వెసులుబాటు ఈ సర్వైకల్ క్యాన్సర్కు ఉంది. ముందస్తు టీకాతో సర్వైకల్ క్యాన్సర్ బారినపడకుండా ఉండొచ్చని…
The TJUDA in a statement alleged that medical students, especially female students, pursuing their MBBS degree GMC, Bhadradri Kothagudem are being subjected to inappropriate behavior by senior faculty. Published Date – 18 March 2024, 10:02 PM T Juda Hyderabad: The Telangana Junior Doctors Association (T-JUDA) on Monday raised concerns over severe mistreatment of MBBS students and lack of infrastructure facilities at Government Medical College (GMC) in Bhadradi Kothagudem. The TJUDA in a statement alleged that medical students, especially female students, pursuing their MBBS degree GMC, Bhadradri Kothagudem are being subjected to inappropriate behavior by senior faculty.…
అనుమతి లేకుండా వన్య ప్రాణుల ఫొటోలు కానీ, సెల్ఫీలు కానీ తీస్తున్నారా? ఏడేండ్ల జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు ఒడిశా అటవీ శాఖాధికారులు. March 19, 2024 / 07:26 AM IST Wild Animals | భువనేశ్వర్: అనుమతి లేకుండా వన్య ప్రాణుల ఫొటోలు కానీ, సెల్ఫీలు కానీ తీస్తున్నారా? ఏడేండ్ల జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు ఒడిశా అటవీ శాఖాధికారులు. జంతువులతో ఫొటోలు ముఖ్యంగా సెల్ఫీల కారణంగా వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల క్రమంలో ఒడిశా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సుశాంత్ నందా ఆదేశాలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడానికి జంతువులతో సెల్ఫీలు తీసుకుంటున్నారని, జంతువుల సహజ ప్రవర్తన, వాటి నివాస పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని, అంతేకాకుండా ఇది 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమించడమేనని అన్నారు. Source link
The training programme is sponsored by Ministry of External Affairs, Government of India, under Indian Technical & Economic Cooperation Programme Published Date – 18 March 2024, 10:32 PM The training programme is sponsored by Ministry of External Affairs, Government of India, under Indian Technical & Economic Cooperation Programme Hyderabad: Dr Marri Chenna Reddy Human Resource Development (MCRHRD) Institute is conducting a two-week training programme on Journalism and Public Relations for media professionals from Vietnam. It is sponsored by Ministry of External Affairs, Government of India, under Indian Technical & Economic Cooperation (ITEC) Programme. Addressing on the…