Author: Telanganapress

It is important to understand the virtual environment of a conflict and how it affects people to promote peace Published Date – 18 March 2024, 11:45 PM By Dr Suman Kumar Kasturi Contemporary society has seen the sway of social media, the mouthpiece of all those who advocate free speech. Free speech, on the one hand, has led to harmful content and disinformation on social media, resulting in cybernetic conflicts — profoundly impacting people’s lives beyond virtual interactions. On the other, the same social media has paved the way for propagating peace. Social media has set…

Read More

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ తరహాలోనే ప్రవీణ్‌ కుమార్‌ సైతం మడమ తప్పడని.. మాట ఇస్తే కట్టుబడి ఉండాల్సిందేనని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. ఇవాళ( సోమవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్  సమక్షంలో ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనకు కేసీఆర్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఎస్పీకి చెందిన నేతలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.  ఈ సందర్భంగా ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ బలమైన తెలంగాణ వాదానికి బహుజన వాదం కలిస్తే బాగుంటుందని లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకున్నట్లు తెలిపారు. పొత్తు రద్దు చేసుకోవాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఒత్తిడి తెచ్చారన్నారు. అయితే, ఇది తనకు ఇష్టం లేదన్నారు. కేసీఆర్ మాదిరి ప్రవీణ్‌కుమార్‌ కూడా మడమ తిప్పడని.. మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉండాలనే బీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. నీది పాలమూరే.. నాది పాలమూరే అనుకుంటూనే రేవంత్‌రెడ్డి తనను బెదిరించే…

Read More

. వాదన (A): సంప్రదాయ సిద్ధాంతం ప్రకారం, కుల వ్యవస్థ దైవిక మూలం. కారణం (R): సంప్రదాయ సిద్ధాంతం ప్రకారం, వర్ణ వ్యవస్థ నుంచి కుల వ్యవస్థ చాలా భిన్నంగా ఉంటుంది. దిగువ ఇచ్చిన కోడ్‌లను ఉపయోగించి సమాధానాన్ని ఎంపిక చేయండి. March 19, 2024 / 01:21 AM IST 1. వాదన (A): సంప్రదాయ సిద్ధాంతం ప్రకారం, కుల వ్యవస్థ దైవిక మూలం.కారణం (R): సంప్రదాయ సిద్ధాంతం ప్రకారం, వర్ణ వ్యవస్థ నుంచి కుల వ్యవస్థ చాలా భిన్నంగా ఉంటుంది.దిగువ ఇచ్చిన కోడ్‌లను ఉపయోగించి సమాధానాన్ని ఎంపిక చేయండి.A) A, R రెండూ నిజం, R అనేది A కి సరైన వివరణB) A, R రెండూ నిజం, R అనేది A కి సరైన వివరణ కాదుC) A మాత్రమే నిజంD) R మాత్రమే నిజం జ : సిసంప్రదాయ సిద్ధాంతం: ఈ సిద్ధాంతం ప్రకారం, కుల…

Read More

The indigenisation of the military inventory is an arduous endeavour for a developing nation Published Date – 18 March 2024, 11:59 PM India’s successful test firing of the Agni 5 missile, with Multiple Independently Targetable Reentry Vehicle (MIRV), is a major boost to the country’s deterrence capability. It demonstrated that India has aced technology for miniaturised nuclear warheads. “Mission Divyastra”, the culmination of years of dedicated efforts by the Defence Research and Development Organisation (DRDO), showcases India’s growing technological prowess in the global arena. With the demonstration of MIRV capability, India has joined a select band…

Read More

ఆయా పార్టీల నేతలు రోడ్డు షోలను సెలవు రోజుల్లో పెట్టుకోవాలని.. రద్దీ ప్రాంతాల్లో రోడ్డు షోలకు అనుమతిలేదని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇవాళ(సోమవారం) బీఆర్కే భవన్‌లో ఆయన ఎన్నికల సందర్భంగా కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదన్నారు. చిన్నపిల్లలతో ఎన్నికల ప్రచారం చేయించడానికి అనుమతి లేదని తెలిపారు. రాష్ట్రంలో 3 కోట్ల 30 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 8 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. నామినేషన్ ఉపసంహరణ తర్వాత రోజు నుంచి హోంఓటింగ్ ప్రారంభమవుతుందన్నారు. పోస్టల్ ఓటింగ్‌ను ఈసారి కొత్త సాప్ట్‌వేర్‌తో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ట్రైనింగ్ ప్రాసెస్ పూర్తి అయిందన్నారు. పోలింగ్…

Read More

PM Cares Fund | పీఎం కేర్ నిధుల విషయంలో పారదర్శకత ఏదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇప్పటి వరకూ ఎన్ని విరాళాలు వచ్చాయో వెల్లడించలేదని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ నిలదీశారు. March 18, 2024 / 11:29 PM IST PM Cares Fund | పీఎం కేర్ నిధుల విషయంలో పారదర్శకత ఏదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. కరోనా మహమ్మారి వచ్చి నాలుగేండ్లు దాటినా ఇప్పటికీ ‘పీఎం కేర్స్’ను ఎందుకు ఏర్పాటు చేశారో స్పష్టత లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ప్రశ్నించారు. ‘ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెలుగు చూడటంతో బీజేపీ సర్కార్ దోపిడీ, అవినీతి బయటకు వస్తున్నది. కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం తెరిచిన మరో మార్గం మర్చిపోవద్దు. అదే పీఎం కేర్స్. దీనికొచ్చిన విరాళాలు, విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. పీఎం కేర్స్ నిధికి సుమారు…

Read More

Stalls selling vibrant hues of gulaal and traditional sweets are abuzz with activity Published Date – 18 March 2024, 11:28 PM A shopkeeper is busy selling Holi-themed items to customers in Hyderabad on Monday. —Photo: Surya Sridhar Hyderabad: As the calendar flips towards Holi, Hyderabad gears up with anticipation for the festival of colours. Vendors on the city streets have started to stock up on gulaal for their stalls, transforming ordinary corners into colourful places. From the bustling streets of Begum Bazaar to stalls scattered throughout the city, the air is filled with the aroma of…

Read More

తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్‌కు చెందిన తెలుగు వ్య‌క్తికి అమెరికాలో ప్ర‌తిష్టాత్మక అవార్డ్ దక్కింది. వ‌ర్జీనియాలో నివాసం ఉండే బోయినప‌ల్లి అనిల్ ఇండియ‌న్ అమెరిక‌న్ విభాగంలో ‘2024 స్మాల్ బిజినెస్ ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్‌’గా ఎంపికయ్యాడు. నేష‌న‌ల్ స్మాల్ బిజినెస్ వీక్ (ఎన్ఎస్బీడ‌బ్ల్యూ) అవార్డు-2024 గ్ర‌హీత‌ల‌ను యూఎస్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎస్‌బీఏ) తాజాగా ప్ర‌క‌టించింది. దేశ ఆర్థిక వృద్ధికి పాటుప‌డిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ల‌కు ఈ స్మాల్ బిజినెస్ ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డును ఇవ్వ‌డం జ‌రుగుతుంది. ఇందులో భాగంగా ‘స్కై సొల్యూష‌న్స్’ సంస్థ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈఓగా ఉన్న బోయినప‌ల్లి అనిల్ వ‌ర్జీనియా రాష్ట్రం నుంచి ఈ అవార్డు గెలుచుకున్నాడు. వ‌ర్జీనియాకు చెందిన హెర్న్ డాన్ కంపెనీతో క‌లిసి 2008లో స్కై సొల్యూష‌న్స్ సంస్థ‌ను ఆయ‌న ఏర్పాటు చేశాడు. ఇక ఈ సంస్థ వ్యాపార సంబంధ‌మైన అంశాల్లో సాంకేతిక ప‌రిష్కారాల‌ను అందిస్తోంది. బోయినప‌ల్లి అనిల్ వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ వ‌ర్సిటీ నుంచి…

Read More

BRS President KCR | అనేక త్యాగాలతోనే తెలంగాణ సాధ్యమైందని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పేర్కొన్నారు. March 18, 2024 / 10:49 PM IST BRS President KCR | మానవ పరిణామ క్రమంలో జరిగే గుణాత్మక పురోభివృద్ధి వెనక ఎందరో మహనీయుల త్యాగాల‌ కృషి ఉన్నద‌ని, తెలంగాణ సాధన కోసం జరిగిన త్యాగాల క్రమం కూడా అలాంటిదేన‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. బీఎస్పీ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం ఎర్ర‌వెల్లి వ్య‌వ‌సాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. `మీరు బీఎస్పీ నుంచి వచ్చిన వాళ్లు.. మీ మనసులో ఏముంటదో నాకు తెలుసు.. ఈ సందర్భంగా మీకు కొన్ని చారిత్రక విషయాలు చెప్పాలి. నాటి స్వాతంత్య్ర‌ సాధన అనంతరం నెహ్రూ ఆధ్వ‌ర్యంలో సాగిన నూతన ప్రభుత్వంలో నాటి సంస్థానాధీశులు, దేశ్‌ముఖ్‌లే గాంధీ టోపీలు…

Read More

Extending a hearty welcome to Praveen Kumar, he said “Let us work together. Let us set the agenda together. Published Date – 18 March 2024, 10:11 PM Hyderabad: BRS president K Chandrashekhar Rao on Monday announced that RS Praveen Kumar who joined the party quitting BSP as its State president, would soon be elevated as general secretary of the party. He said Praveen Kumar would continue to occupy higher positions in future too. Extending a hearty welcome to Praveen Kumar, he said “Let us work together. Let us set the agenda together. Nothing is impossible if…

Read More