Man Jumps From Mantralaya Building | మహారాష్ట్ర సచివాలయమైన మంత్రాలయం బిల్డింగ్ పైనుంచి ఒక వ్యక్తి దూకాడు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన సెఫ్టీ నెట్లో అతడు పడ్డాడు. ఆత్మహత్యకు ప్రయత్నించిన అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. March 18, 2024 / 07:10 PM IST ముంబై: మహారాష్ట్ర సచివాలయమైన మంత్రాలయం బిల్డింగ్ పైనుంచి ఒక వ్యక్తి దూకాడు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన సెఫ్టీ నెట్లో అతడు పడ్డాడు. (Man Jumps From Mantralaya Building) ఆత్మహత్యకు ప్రయత్నించిన అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోమవారం ముంబైలోని మంత్రాలయం మూడో అంతస్తు పైనుంచి ఒక వృద్ధుడు దూకాడు. అయితే ముందు జాగ్రత్తగా చాలా కాలం కిందట ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్లో అతడు పడ్డాడు. ‘భారత్ మాతాకీ జై’ అని నినాదించాడు. కాగా, రోడ్డు పక్కన ఈటరీ…
Author: Telanganapress
Dr. Y Krishna Mohan, Clinical Director and Head, Surgical Gastroenterology, Minimal Access and Bariatric Surgery, Care Hospitals Banjara Hills said Published Date – 18 March 2024, 06:16 PM Care Hospital Hyderabad: Care Hospitals Banjara Hills organized a connect program for its bariatric surgery Patients, which was aimed at sharing experiences of recovered patients who were specially invited with their family members, a press release said. The connect program also gave an opportunity for the bariatric patients and their family members to socially engage with the treating doctors, nurses, staff and share their experiences with those contemplating…
ప్యాకేజీల కోసం కాదు.. ప్రజా సేవ కోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఇవాళ(సోమవారం) పార్టీలో చేరుతున్నట్లు ఆర్ఎస్పీ ప్రకటించారు తెలంగాణ భవన్లో జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించి తర్వాత మీడియాతో మాట్లాడారు ఆర్ఎస్పీ. తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ నాయకత్వంలో పని చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ భవన్కు సాదరంగా ఆహ్వానించి, అక్కున చేర్చుకున్న బీఆర్ఎస్ నాయకత్వానికి హృదయపూర్వక వందనాలు. నన్ను నమ్మి చివరి వరకు నాతో ప్రయాణం చేసేందుకు వచ్చిన ఆప్తులకు కూడా ధన్యవాదాలు. నన్ను అక్కున చేర్చుకుని ఇంత దూరం నడిపించిన తెలంగాణ ప్రజానీకానికి పాదాభివందనాలు తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ వాదం, బహుజన వాదం రెండూ ఒక్కటే. ప్రాణహిత, గోదావరి నదులు కలిసినట్లు, కృష్ణా, తుంగభద్ర నదులు ఏ విధంగా కలుస్తాయో.. ఆ మాదిరిగానే…
T-Hub | రక్షణ శాఖకు అవసరమైన పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే స్టార్టప్లను ప్రోత్సహించేందుకు టీ హబ్లో(T-Hub) డిఫెన్స్ ఇండియా స్టార్టప్ చాలెంజ్ను నిర్వహి స్తున్నామని టీహబ్ ప్రతినిధి తెలిపారు. March 18, 2024 / 06:07 PM IST సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రక్షణ శాఖకు అవసరమైన పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే స్టార్టప్లను ప్రోత్సహించేందుకు టీ హబ్లో(T-Hub) డిఫెన్స్ ఇండియా స్టార్టప్ చాలెంజ్ను నిర్వహి స్తున్నామని టీహబ్ ప్రతినిధి తెలిపారు. వివిధ రంగాలకు అవసరమైన ఆవిష్కరణలను చేస్తున్న స్టార్టప్ల నిర్వాహకులు దేశ రక్షణలో కీలకంగా ఉన్న రక్షణ శాఖ కోసం తమ స్టార్టప్లను ప్రారంభిం చాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా ఉంటుందన్నారు. ఔత్సాహికులు ఈ చాలెంజ్లో పాల్గొన వచ్చని తెలిపారు. ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని, మరిన్ని వివరాలకు టీ హబ్ వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని…
Sirpur (T) Sub-Inspector Deekonda Ramesh said Kumram Naresh from Dabba village in Chintalamanepalli mandal was found to be carrying the cash without relevant receipts in a jeep to Chandrapur in Maharashtra during a vehicle check. Published Date – 18 March 2024, 05:13 PM Kumram Bheem Asifabad: Unaccounted cash to the tune of Rs.5 lakh was seized from two persons at an inter-state check post created at Hudikili village in Sirpur (T) mandal on Monday. Sirpur (T) Sub-Inspector Deekonda Ramesh said Kumram Naresh from Dabba village in Chintalamanepalli mandal was found to be carrying the cash without…
దక్షిణాఫ్రికాలోని కలహరి టైగర్ రిజర్వ్ నుంచి తెప్పించిన ఆడ చిరుత గామిని ఇటీవలే ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే గామిని ఐదు పిల్లలకు కాదు, ఆరు పిల్లలకు జన్మనిచ్చినట్లు తాజాగా తెలిసింది. ఈ విషయాన్ని కేంద్రం మంత్రి భూపేందర్ యాదవ్ ఇవాళ( సోమవారం) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో ఈ చిరుత ఆరు కూనలకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ‘గామిని వారసత్వం ముందుకు దూసుకుపోతుంది..! ఈ ఆనందానికి అంతం లేదు. గామిని ఐదు పిల్లలకు కాదు.. ఆరు పిల్లలకు జన్మనిచ్చింది’ అంటూ కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. గామిని భారత్లో ప్రసవించిన నాలుగో విదేశీ చిరుతగా, తొలి దక్షిణాఫ్రికా చిరుతగా గుర్తింపు పొందింది. ఈ చిరుత ఆరు కూనలకు జన్మనివ్వడంతో.. భారత్లో జన్మించిన విదేశీ చిరుత కూనల సంఖ్య 14కు పెరిగినట్లైంది. అదేవిధంగా గామిని కొత్తగా ఆరు కూనలకు జన్మనివ్వడంతో కునో నేషనల్ పార్కులో మొత్తం చిరుత…
Sangeeta Azad | ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, సిట్టింగ్ ఎంపీ సంగీతా ఆజాద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమెతోపాటు ఆమె భర్త ఆజాద్ అరి మర్దన్ కూడా పార్టీకి రాజీనామా సమర్పించారు. March 18, 2024 / 05:05 PM IST Sangeeta Azad : ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, సిట్టింగ్ ఎంపీ సంగీతా ఆజాద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె యూపీలోని లాల్గంజ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమెతోపాటు ఆమె భర్త ఆజాద్ అరి మర్దన్ కూడా పార్టీకి రాజీనామా సమర్పించారు. బీఎస్పీకి రాజీనామా అనంతరం ఎంపీ సంగీతా ఆజాద్ దంపతులు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.…
Prime Minister Narendra Modi, Telugu Desam Party (TDP) chief N Chandrababu Naidu, and JanaSena Party (JSP) chief K Pawan Kalyan held a “Prajagalam” rally in Palnadu, Andhra Pradesh, marking a united front for the upcoming Lok Sabha and Assembly elections. Published Date – 18 March 2024, 04:08 PM Hyderabad: Prime Minister Narendra Modi, Telugu Desam Party (TDP) chief N Chandrababu Naidu, and JanaSena Party (JSP) chief K Pawan Kalyan held a “Prajagalam” rally in Palnadu, Andhra Pradesh, marking a united front for the upcoming Lok Sabha and Assembly elections. They emphasized the NDA’s commitment to regional…
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లో చేరడం నయవంచన,దగా,వెన్నుపోటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి. రంజిత్ రెడ్డికి కేసీఆర్ రాజకీయ భిక్ష పెడితే తొలిసారి ఎంపీ అయ్యారన్నారు. ఇవాళ(సోమవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు పటోళ్ల కార్తీక్ రెడ్డి.. రంజిత్ రెడ్డి అన్ని విధాలా ఎదగడానికి బీఆర్ ఏస్సే కారణం. ఐదేండ్ల కిందట మా ప్రాంతానికే కాదు.. రాష్ట్రానికి ఆయన ఎవరో తెలియని వ్యక్తి. ఆయన కరీంనగర్ వ్యక్తి అయినప్పటికీ.. పార్టీకి అండగా ఉన్నాడని చెప్పి, కేసీఆర్ చేవెళ్లలో అవకాశం ఇచ్చారు. కేసీఆర్ ఆదేశాల మేరకు రంజిత్ రెడ్డిని ఎంపీగా గెలిపించాం. మా ప్రాంతం వ్యక్తి కాకపోయినా కూడా మా ప్రాంతం ఆయనను గౌరవించింది. నాయకత్వం కూడా గౌరవించిందన్నారు. కేసీఆర్ అధికారం నుంచి దూరం కాగానే రంజిత్ రెడ్డి పార్టీకి దూరమవుతారా ? అని ప్రశ్నించారు కార్తీక్…
Kalki 2898 AD | ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టు కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఈ చిత్రాన్ని మే 9న గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారని తెలిసిందే. అయితే విడుదల వాయిదా పడనుందంటూ పుకార్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. March 18, 2024 / 04:07 PM IST Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టు కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్ జోనర్లో వస్తున్న ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారని తెలిసిందే. అయితే విడుదల వాయిదా పడనుందంటూ పుకార్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఇవేమి పట్టించుకోకుండా ప్రభాస్ అండ్ టీం హైదరాబాద్లో…