Author: Telanganapress

Reports indicate a significant reduction in paddy cultivation area, with nearly six lakh acres left fallow due to dwindling water supplies Published Date – 15 March 2024, 11:30 PM Hyderabad: Among the country’s top paddy producers till recently, paddy farmers in Telangana are now grappling with a severe water crisis that threatens their livelihoods and crop yields. Reports indicate a significant reduction in paddy cultivation area, with nearly six lakh acres left fallow due to dwindling water supplies. An additional 8 lakh to 10 lakh acres of standing crop across 15 districts are at risk, due…

Read More

కవిత అరెస్టుపై బీఎస్పీ పార్టీ స్పందించింది. కేంద్రంలోని మోదీ సర్కార్ ఈడీని అడ్డంపెట్టుకుని కవితను అరెస్టు చేయడం ఓ బూటకం అంటూ మండిపడింది. దీనిని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపింది. కేసీఆర్ తెలంగాణలో బీజేపీ కుటిల ఎత్తుగడలకు తలొగ్గకుండా, విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారితో ఎన్నికల పొత్తుకు సమ్మతించకుండా, అదేస్థాయిలో ఉన్న బిజెపి-కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీ తో పొత్తుకు చేతులు కలిపిన కొన్నిగంటల్లోనే మోదీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ కు తెరతీశాడంటూ ఆరోపించింది. ఇది ముమ్మాటికీ అప్రజాస్వామికమని బీఎస్పీ పార్టీ తెలిపింది. ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంపై దెబ్బకొట్టడం తప్ప మరొకటి కాదు అని పేర్కొంది. ఇలాంటి అక్రమ అరెస్ట్ లతో అదిరేది బెదిరేది లేదుని హెచ్చరించింది బీఎస్పీ పార్టీ. బెదిరితే తెలంగాణ వచ్చేదా కాదని గుర్తు చేసింది. ఈ దుశ్చర్య కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు…

Read More

అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ వనపర్తి, మార్చి 15 : జిల్లాలోని గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పంచాయతీల్లో తాగునీటి సమస్యల పరిష్కారం, ఇతర అంశాలపై జెడ్పీ సీఈవో యాదయ్యతో కలిసి డీఆర్డీవో, డీపీవో శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో చేతి పంపులు, బోరు బావులకు సంబంధించి మరమ్మతులుంటే ఈనెల 18 తేదీలోగా పూర్తి చేయాలన్నారు. పంపు సెట్ల మరమ్మతుల కోసం నిధులు అవసరమైతే మండల ఇంజినీర్ల ద్వారా అంచనా తయారు చేసి పంపాలని సూచించారు. జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు సహా పలు మండలాల్లో ఉపాధి కూలీల హాజరు శాతం తక్కువగా ఉందని, దానిని మెరుగు పర్చే దిశగా సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రతి రోజూ ఉదయం 8గంటలకు ఏపీవోలు ఇతర సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి కూలీలను పెంచే విధంగా…

Read More

Political tussle between India and China is not going to be limited to only the Maldives Published Date – 15 March 2024, 11:45 PM By Dhananjay Tripathi India is about to start withdrawing its military personnel from the Maldives — 80 men in uniform who operate two helicopters and a Dornier aircraft that provide humanitarian and medical services in the Indian Ocean nation. After years of close relations with India, the Maldives elected a new president, Mohamed Muizzu, last year. One of his first directives on assuming office was that India withdraw its “military presence” from…

Read More

లండన్‌కు చెందిన సెంట్రల్ బ్యాంకింగ్… సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2024 కింద రిస్క్ మేనేజర్ అవార్డుకు ఎంపిక చేసినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థలో కొత్త ఎంటర్‌ప్రైజ్-వైడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ (ERM) ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించినందుకు లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ బ్యాంకింగ్ ద్వారా సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2024 కింద రిస్క్ మేనేజర్ అవార్డుకు ఎంపిక అయినట్లు రిజర్వ్ బ్యాంక్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. 12,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న రిజర్వ్ బ్యాంక్ వంటి పెద్ద సంస్థలో కొత్త ERM ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడం అంత సులభం కాదని సెంట్రల్ బ్యాంకింగ్ ఒక ప్రకటనలో తెలిపింది. ERM ఫ్రేమ్‌వర్క్ చివరిసారిగా 2012లో సెంట్రల్ బ్యాంక్‌లో అమలు చేసింది. ఇప్పుడు దానిని మళ్లీ డ్రాఫ్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది. సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డులను లండన్‌లోని సెంట్రల్ బ్యాంకింగ్ అందజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా…

Read More

కొత్త ఈవీ పాలసీని ఆమోదించిన కేంద్రం కనీస పెట్టుబడి రూ.4,150 కోట్లుగా నిర్ణయం బడా విదేశీ సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలు న్యూఢిల్లీ, మార్చి 15: నూతన ఎలక్ట్రిక్‌-వెహికిల్‌ (ఈవీ) పాలసీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదించింది. ఈ కొత్త విధానం కింద 500 మిలియన్‌ డాలర్ల (రూ.4,150 కోట్లు)కు తగ్గకుండా పెట్టుబడులతో కంపెనీలు ముందుకు రావాల్సి ఉంటుంది. అప్పుడే దేశంలో ఏర్పాటుచేసే విద్యుత్తు ఆధారిత వాహనాల తయారీ కేంద్రాలకుగాను ఆయా సంస్థలకు పన్ను రాయితీలు అందుతాయి. గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే బడా ప్యాసింజర్‌ కార్ల కంపెనీలే లక్ష్యంగా ఈ విధానం ఉండటం గమనార్హం. ఇక ఈ-వెహికిల్స్‌ కోసం భారత్‌లో తయారీ కేంద్రాలను ఏర్పాటుచేసే కంపెనీలకు తక్కువ కస్టమ్స్‌ సుంకాలతో పరిమిత స్థాయిలో కార్లను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఓ అధికారిక ప్రకటన చెప్తున్నది. పేరొందిన విదేశీ ఈవీ ఉత్పాదక సంస్థలచేత ఇక్కడ ప్లాంట్లను…

Read More

Govt should refrain from bulldozing the idea of simultaneous polls on a nation that is unprepared for such an exercise Published Date – 15 March 2024, 11:59 PM It comes as no surprise that the eight-member high-level committee, headed by former President Ram Nath Kovind, has endorsed the ‘One Nation, One Election’ idea and recommended simultaneous polls for Lok Sabha elections. This report submitted by the committee to President Droupadi Murmu was largely on expected lines and in tune with the thinking of the present ruling dispensation at the Centre. The timing of the report is…

Read More

లోకసభ ఎన్నికల ముందు తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆపార్టీకి చెందిన మాజీ ఎంపీ కాంగ్రెస్ లో చేరారు. బీజేపీ సీనియర్ నేత, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి శుక్రవారం రాత్రి కాంగ్రెస్ లో చేరారు. పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ..కాంగ్రెస్ కండువా కప్పి జితేందర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డికి బీజేపీ అవకాశం కల్పించలేదు. దీంతో ఆయన తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు. ఈక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గురువారం జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిసారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరిన వెంటనే ఆయనను పదవి వరించింది. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: ఆర్బీఐకి…

Read More

MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఖచ్చితంగా రాజకీయ కుట్ర అని బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ శాఖ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆరోపించారు. March 15, 2024 / 10:09 PM IST MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ ఖచ్చితంగా రాజకీయ కుట్ర అని బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ శాఖ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆరోపించారు. కవిత అరెస్ట్ అంతా ప్రణాళిక ప్రకారమే లోక్ స‌భ ఎన్నికల షెడ్యూల్ వెల్ల‌డికి ఒక రోజు జ‌రిగింద‌న్నారు. అందులోనూ శుక్రవారం రాత్రి ఒక ఆడబిడ్డ ను అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. లోక్‌స‌భ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే రాజకీయ దురుద్దేశంతోనే కవితని అరెస్ట్ చేశారన్నారు. ఈ అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని అభిలాష గొడిశాల అన్నారు. ఉద్యమాలు, కేసులు, అక్రమ అరెస్టులు బీఆర్ఎస్ పార్టీకి కొత్తేమీ కాదన్నారు. ఉద్యమాల…

Read More

Chairman and Managing Director N Balram stated that of the Rs. 37,000 crore the company would be earning Rs.32,500 crore through the sale of coal Published Date – 15 March 2024, 11:00 PM Chairman and Managing Director N Balram stated that of the Rs. 37,000 crore the company would be earning Rs.32,500 crore through the sale of coal Hyderabad: The Singareni Collieries Company Limited (SCCL) revenue is likely to touch Rs. 37,000 crore during the financial year 2023-24. This will be 12 percent more than the last financial year(2022-23), which saw a revenue generation of Rs.…

Read More