Batting first, Vivanta posted 174/7 in 20 overs, Prabhas top-scored with 52 runs. Later, despite Bhagat Rawat and Chandan Kumar’s efforts with 49 and 43 runs respectively, Radisson could manage 157/8 at the end of the innings Published Date – 13 March 2024, 11:30 PM Batting first, Vivanta posted 174/7 in 20 overs, Prabhas top-scored with 52 runs. Later, despite Bhagat Rawat and Chandan Kumar’s efforts with 49 and 43 runs respectively, Radisson could manage 157/8 at the end of the innings Hyderabad: Prabhas Nayak smashed half-century in Taj Vivanta’s 17-run win over Radisson Blu Plaza…
Author: Telanganapress
ఎండిపోతున్న పంటలను కాపాడాలి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర, మార్చి 13 : వరదకాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. గంగాధర మండలం మధురానగర్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలన లో చొప్పదండి నియోజకవర్గం మరో కోనసీమగా మారిందని, వరదకాలువ జీవనదిని తలపించిందని గుర్తు చేశారు. వేలాది ఎకరాలకు సాగునీరందించి, పంటలను కాపాడిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. వరదకాలువకు 25 ఓటీలను నిర్మించి చెరువులను నింపుకొన్నామన్నారు. కానీ, కాంగ్రెస్ పాలనవచ్చి రైతులకు కన్నీళ్లు, కష్టాలను తెచ్చిందన్నారు. మేడిగడ్డ వద్ద ప్రతిరోజూ ఐదువేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రెండు రోజుల్లో నీటిని విడుద ల చేయకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రా వు, మార్కెట్కమిటీ…
It is a settled principle of law that Article 14 of the Constitution applies to non-citizens as well Published Date – 13 March 2024, 11:45 PM By Kushank Sindhu The Government of India has finally notified the rules under the Citizenship Act, 1955, [“the 1955 Act”] as amended by the Citizenship (Amendment) Act, 2019 (“the 2019 Amendment”). The 2019 Amendment was published in the Gazette of India on December 12, 2019. More than four years thereafter, the Government of India has finally brought into effect the rules which would implement the amended provisions introduced in the…
హర్యానా అసెంబ్లీలో కొత్త ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తన బలం నిరూపించుకున్నారు. మూజువాణి ఓటుతో కొత్త ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో హర్యానాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత నాయబ్ సైనీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్ భవన్లో గవర్నర్ను కలిసి తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల లేఖను ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేడు ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొన్నారు. జేజేపీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. పార్టీ ఇచ్చిన విప్ను ఉల్లంఘించి కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ చేరుకున్నారు. కానీ విశ్వాస పరీక్ష మొదలైన తర్వాత ఆ ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయారు. ప్రతిపక్ష నేత భూపిందర్ హూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యే బీబీ బద్రాలు సభను గంటపాటు వాయిదా వేయాలని కోరారు. రాష్ట్రంలో అస్థిరత్వం ఉందని, రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రఘువీర్…
ఉచిత బస్సు ప్రయాణంతో పరిమితికి మంచి ప్రయాణికులు బస్సులో ఎక్కడంతో కండక్టర్ స్పృహ తప్పిపడిపోయింది. ఈ ఘటన బుధవారం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ డిపోకు చెందిన బస్సు రామాయంపేట నుంచి బయలుదేరింది. March 14, 2024 / 01:13 AM IST రామాయంపేట, మార్చి 13: ఉచిత బస్సు ప్రయాణంతో పరిమితికి మంచి ప్రయాణికులు బస్సులో ఎక్కడంతో కండక్టర్ స్పృహ తప్పిపడిపోయింది. ఈ ఘటన బుధవారం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ డిపోకు చెందిన బస్సు రామాయంపేట నుంచి బయలుదేరింది. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో కండక్టర్ అనిత టికెట్ ఇస్తుండగా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఛాతీ లో నొప్పి వస్తుందంటూ డ్రైవర్కు చెప్పడంతో కంట్రోలర్ బాబుసింగ్కు సమాచారం ఇచ్చారు. ప్రయాణికుల ను దించేసి, అదే బస్సులో కండక్టర్ను రామాయంపేటలోని ప్రభుత్వ దవాఖానకు వైద్యం కోసం తీసుకెళ్లారు. Source link
The oft-repeated assertion about achieving self-reliance in the defence sector appears far-fetched as arms imports have only increased Published Date – 13 March 2024, 11:59 PM Representational Image Despite the Centre’s boastful claims about the ‘Make in India’ initiative to promote the country as the most preferred global manufacturing destination, India continues to be the world’s top arms importer. The oft-repeated assertion about achieving self-reliance in the defence sector appears far-fetched as the country’s arms imports increased by 4.7% between 2014–2018 and 2019–2023. Russia continues to be the largest supplier, accounting for 36% of India’s total…
తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నిజం కాదన్నారు. నిన్న కేంద్ర మంత్రి అమిషాను కలువలేదన్నారు. నన్ను ఎవరూ బలవంతంగా తీసుకెళ్ల లేదు. నా వ్యక్తిగత పనిమీద హైదరాబాద్ వెళ్తున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. రమేష్ బీజేపీలో చేరాలని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు నానా హంగామా సృష్టించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో కూర్చున్న అరూరి రమేష్ను వాహనంలో నుంచి బీజేపీ కార్యకర్తలు బయటకు లాగారు. బీజేపీలో చేరాలని రమేష్ను ఆ పార్టీ కార్యకర్తలు దీనంగా వేడుకున్నారు. ఈ నేపథ్యంలో తాను మారడం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇది కూడా చదవండి: జూన్ నెల శ్రీవారి దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా విడుదల తేదీ Source link
దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్ నుంచి డీసీఏం వ్యాన్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జన్నారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ ఎదుట ఉదయం ఈ వ్యాన్ను పట్టుకున్నట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు. March 14, 2024 / 12:09 AM IST దండేపల్లి మండలం నుంచి తరలిస్తున్న నిందితులు జన్నారం పోలీస్ స్టేషన్ వద్ద వ్యాన్ పట్టివేత జన్నారం, మార్చి 13: దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్ నుంచి డీసీఏం వ్యాన్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జన్నారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ ఎదుట ఉదయం ఈ వ్యాన్ను పట్టుకున్నట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం వివరాలు వెల్లడించారు. నెల్కివెంకటాపూర్కు చెందిన శ్రావణ్, ఇంద్రవెల్ల్లి మండలానికి చెందిన సంతోష్ వీటిని వ్యాన్(టీఎస్ 01యూసీ 5722)లో తరలిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించనున్నట్లు చెప్పారు. వ్యాన్ డ్రైవర్ పరారీలో…
In the first round tie, the State player showcased an excellent show to defeat Irina 6-3, 6-0 in straight sets to enter the next round of the competition Published Date – 13 March 2024, 11:15 PM Shrivalli Rashmikaa Bhamidipaty Hyderabad: Hyderabad tennis player Shrivalli Rashmikaa Bhamidipaty delivered an upset victory by defeating No. 1 seed Irina Bara of Romania in the ITF Women World Tennis Tour W35 in Indore on Wednesday. In the first round tie, the State player showcased an excellent show to defeat Irina 6-3, 6-0 in straight sets to enter the next round…
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ పేరును అహల్యానగర్గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ( బుధవారం) నిర్ణయం తీసుకుంది. 18వ శతాబ్ధపు మరాఠా రాణి అహల్యాభాయ్ హోల్కర్ పేరుతో అహ్మద్నగర్ను వ్యవహరించాలనే ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అహ్మద్నగర్ పేరు మార్చాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే గత ఏడాది మేలో తొలిసారిగా ప్రతిపాదించారు. నిజాంషాహి వంశానికి చెందిన అహ్మద్ నిజాంషా పేరుతో 15వ శతాబ్ధంలో ఈ నగరానికి అహ్మద్నగర్ పేరు పెట్టారు. 2022లో ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను శంభాజీనగర్, ధారాశివ్గా మార్చారు. ఔరంగాబాద్, ఉస్మానాబాద్లకు మొఘల్ చక్రవర్తులు ఔరంగజేబు, నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ల పేర్లు పెట్టారు. అంతేకాదు.. బ్రిటీష్ కాలం నాటి పేర్లుగా ఉన్న 8 ముంబై రైల్వే స్టేషన్ల పేర్లను కూడా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. ఉత్తాన్ (భయందర్), విరార్ (పాల్ఘర్) మధ్య సముద్ర మార్గాన్ని నిర్మించడానికి మంత్రివర్గం ఆమోదించింది. ఇది కూడా చదవండి: ప్రపంచంలో తొలి ఏఐ సాఫ్ట్…