Telangana | తెలంగాణ ప్రభుత్వం భారీగా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్లను బదిలీ చేసింది. రాష్ట్రంలో 18 మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. March 13, 2024 / 10:21 PM IST Telangana | తెలంగాణ ప్రభుత్వం భారీగా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్లను బదిలీ చేసింది. రాష్ట్రంలో 18 మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. సంబంధిత జిల్లా కలెక్టర్లు వీటిపై తగు చర్యలు తీసుకోవాలని.. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా లేని పోస్టింగ్లు ఉంటే వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. బదిలీల వివరాలు.. 1. పి. బెన్షాలోమ్ – యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్ ( రెవెన్యూ)2. వి. భుజంగ రావు…
Author: Telanganapress
The geo-heritage walk was intended to raise awareness levels about the rich heritage of the place among the people Published Date – 13 March 2024, 10:15 PM The geo-heritage walk was intended to raise awareness levels about the rich heritage of the place among the people Jayashankar Bhupalpally: District Collector Bhavesh Mishra highlighted the critical need to preserve Pandavula Gutta, the only geo-heritage site in Telangana and much older than the Himalayas. Flagging off a geo-heritage walk organised by the Geological Survey of India (GSI), State unit as part of the ongoing Azadi ka Amrit Mahotsav…
కరీంనగర్ ప్రధాన రహదారిపై మల్యాల మండలం వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర వాహనాన్ని తప్పించబోయి లిక్కర్ వ్యాన్ బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి. దాదాపు రూ.50లక్షల విలువైన మద్యం రోడ్డు పాలైంది. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ డిపో నుంచి జగిత్యాలలోని పలు వైన్ షాపులకు లిక్కర్ తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. మల్యాల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని భద్రత కల్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లో చేరుతున్నానని వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదు The post వ్యాన్ బోల్తా.. రూ.50 లక్షల మద్యం రోడ్డు పాలు appeared first on tnewstelugu.com. Source link
మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్ముల సుధాకర్రావు మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వైద్యుడిగా, ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన ప్రజా సేవను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుధాకర్రావు మృతి బాధాకరమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. March 13, 2024 / 09:52 PM IST మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్ముల సుధాకర్రావు మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వైద్యుడిగా, ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన ప్రజా సేవను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుధాకర్రావు మృతి బాధాకరమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. డాక్టర్ సుధాకర్రావు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1969లో విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి జనగామలో అరెస్టు అయ్యారు. అనంతరం వైద్య విద్యను అభ్యసించి సామాన్య జనానికి వైద్య సేవలు అందించారు.…
By snatching the mandate, they have dashed the nation’s hopes,” Khan alleged, the report said. Published Date – 13 March 2024, 09:16 PM Imran Khan 2 Rawalpindi: Pakistan Tehreek-e-Insaf (PTI) founder and former Prime Minister Imran Khan has warned of a looming financial crisis and public unrest in the country akin to that faced by Sri Lanka, a media report said. Khan insisted that his previous predictions had come true, reiterating concerns over a Sri Lanka-like scenario unfolding in Pakistan, with inflation rising and the populace bearing the brunt, The Express Tribune reported. Speaking to the…
కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ(బుధవారం) జమ్ము కశ్మీర్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపై మీడియా సమావేశం నిర్వహించారు. జమ్ము కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించాలనే కృతనిశ్చయంతో ఉన్నామని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్ తో పాటు దేశవ్యాప్తంగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఎన్నికల నిర్వహణపై జమ్ము కశ్మీర్ లో జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం జరిగిందని తెలిపారు రాజీవ్ కుమార్. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని, వివక్ష లేకుండా నిజాయతీగా ఎన్నికలు జరపాలని వివిధ పార్టీలు కోరాయన్నారు. వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని కూడా కశ్మీర్ రాజకీయ పక్షాలు కోరాయని చెప్పారు.అన్ని పార్టీల అభ్యర్థులకు భద్రత ఒకే విధంగా ఉండాలని కూడా పార్టీలు సూచించాయని చెప్పారు. వలసదారులు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరాయని సీఈసీ వివరించారు. 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి దగ్గర ఓటు వేసేందుకు…
Former MLA | ప్రముఖ వైద్యులు, అంతర్జాతీయ స్థాయి ఎండోక్రైనాలజిస్ట్ , మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్ రావు (Dr. Sudhakar Rao) బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. March 13, 2024 / 09:10 PM IST మహబూబాబాద్ : ప్రముఖ వైద్యులు, అంతర్జాతీయ స్థాయి ఎండోక్రైనాలజిస్ట్ , మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్ రావు (Dr. Sudhakar Rao) బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల యశోద ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించినట్టు దవాఖాన వర్గాలు తెలిపాయి. 1969లో విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి జనగామలో అరెస్టు అయ్యారు. 1975 నుంచి సామాన్య జనానికి వైద్యసేవలందించిన డాక్టర్నెమురుగోమ్ముల సుధాకర్ రావు 1999 నుంచి 2004వరకు పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే(MLA) గా పనిచేశారు. 2010 తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి…
Almatti dam has still been left with some 25 tmc and only 7.7 tmc of it could be drawn from the reservoir and Karnataka may not be able to yield more than one or two TMC of it to meet the drinking water needs in Telangana Published Date – 13 March 2024, 07:56 PM Almatti dam has still been left with some 25 tmc and only 7.7 tmc of it could be drawn from the reservoir and Karnataka may not be able to yield more than one or two TMC of it to meet the drinking water…
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి చనిపోయాడు. తెలంగాణకు చెందిన విద్యార్థి పిట్టల వెంకటరమణ (27) జెట్ స్కీ ప్రమాదంలో మృతి చెందాడు. రెండు జెట్ స్కీలు ఢీకొనడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. విస్టేరియా ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక జెట్ స్కీని వెంకటరమణ అద్దెకు తీసుకున్నాడు. అక్కడి ఫ్లోటింగ్ ప్లేగ్రౌండ్లో దాన్ని వాడాడు. అయితే అదే సమయంలో మరో జెట్ స్కీ వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో రెండో జెట్ స్కీని నడుపుతున్నది 14 ఏళ్ల బాలుడని గుర్తించారు. తెలంగాణలోని కాజీపేటకు చెందిన వెంకటరమణ..ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. ఇండియానా పోలీస్లోని పర్డ్యూ యూనివర్శిటీలో హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. మరో రెండు నెలలు ఉంటే అతని చదువు పూర్తయ్యేది.ఈ…
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. March 13, 2024 / 08:03 PM IST హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్, భారత జాగృతి శ్రేణులు ఆమె ఇంటికి చేరుకొని భారీ కేక్ ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు, సామాజిక మాధ్యమాల ద్వారా ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు . Source link