టీమిండియా ప్లేయర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. టెస్టు క్రికెట్ ఆడే సీనియర్ మెన్స్ ప్లేయర్లకు ఫీజులను భారీగా పెంచింది. ఇందుకోసం బీసీసీఐ ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్’ను తీసుకొచ్చింది. ప్రస్తుతం టెస్టు క్రికెట్ ఆడే ఒక్కో ప్లేయర్ కు రూ.15 లక్షలు మ్యాచ్ ఫీజు ఇస్తున్నారు. తాజా స్కీమ్ తో ఒక్కో టెస్టు మ్యాచ్ కు రూ.45 లక్షల ఫీజు ఇవ్వనుంది. ఒక సీజన్ లో 75 శాతం కంటే ఎక్కువ గేమ్ లు ఆడిన వారికి మాత్రమే ఈ మొత్తాన్ని ఇస్తారు. 50 శాతం మ్యాచ్ లు ఆడిన వారికి రూ.30 లక్షలు చెల్లిస్తారు.ఇక, తుది జట్టులో ప్లేస్ దక్కని ప్లేయర్లకు మొత్తం ఫీజులో సంగం ఇస్తారు. ఈ కొత్త స్కీమ్ 2022-23 సీజన్ నుంచి ప్రారంభమవుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా (ఎక్స్) ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ఇది కూడా చదవండి: ఆఖరి టెస్టులోనూ ఇంగ్లండ్ కు…
Author: Telanganapress
హైదరాబాద్ కేంద్రంగా 40కిపైగా పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. మొక్కల నుంచి మొదలుకుంటే జంతు సంబంధిత పరిశోధనలు హైదరాబాద్ వేదికగా జరుగుతాయి. March 10, 2024 / 02:39 AM IST నగరంలోని పరిశోధన సంస్థలకు క్యూ కడుతున్న విద్యార్థులు రెండు నెలలుగా సందడిగా మారిన పలు రీసెర్చ్ సెంటర్లు ఐఐసీటీ, సీసీఎంబీ, సీడీఎఫ్డీలకు విద్యార్థుల నుంచి విశేష ఆదరణ హైదరాబాద్ కేంద్రంగా 40కిపైగా పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. మొక్కల నుంచి మొదలుకుంటే జంతు సంబంధిత పరిశోధనలు హైదరాబాద్ వేదికగా జరుగుతాయి. ఇందులో ప్రధానంగా హబ్సిగూడలోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ, జాతీయ పోషకాహార సంస్థ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఎన్జీఆర్ఐతోపాటు, ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఎన్ఆర్ఎస్సీ వంటి పలు పరిశోధన సంస్థలన్నీ కూడా లైఫ్ సైన్సెస్ రంగంలో ఆధునిక పరిశోధనలు, అధ్యయనాలకు నిలయంగా నిలుస్తున్నాయి.…
BSP leader RS Praveen Kumar clarified that his party high command had accorded permission for the talks for forging an alliance between the BSP and the BRS in connection with the upcoming parliamentary elections in Telangana Published Date – 9 March 2024, 11:45 PM File Photo Hyderabad: BSP leader RS Praveen Kumar clarified on Saturday that his party high command had accorded permission for the talks for forging an alliance between the BSP and the BRS in connection with the upcoming parliamentary elections in Telangana. The discussions for seat sharing would continue, he said. The BSP…
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ కు ఆయన లేఖ రాశారు. ఎల్ఆర్ఎస్ అంటే దోపిడి అని గతంలో మీరు అన్నారు. ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను ఎందుకు దోపిడీ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల కోరిక మేరకు ఈ స్కీంను ఫ్రీగా అమలు చేయాలన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని మీరు అసెంబ్లీలో చెప్పిన మాట వాస్తవమే అయితే వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు కేటీఆర్. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే..రాష్ట్రంలో కరువు:కేటీఆర్ The post LRSపై సీఎం రేవంత్ కు మాజీ మంత్రి కేటీఆర్ లేఖ.! appeared first on tnewstelugu.com. Source link
లాంగ్వేజ్ పండిట్ కాబోయే టీచర్లకు ‘టెట్’ తంటాలు తప్పడం లేదు. టెట్లో తమకు సంబంధం లేని సబ్జెక్టులు, ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉండటం అభ్యర్థులను కలవరపెడుతున్నది. అవసరం లేకున్నా.. ఉపయోగపడకున్నా గణితం సహా పలు సబ్జెక్టులను అభ్యర్థులు అదనంగా చదవాల్సి వస్తుంది. March 10, 2024 / 01:35 AM IST సంబంధం లేని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు బీఎడ్ భాషాశిక్షణ పూర్తిచేసిన వారికి అన్యాయం ఏపీ తరహాలో పేపర్-2ఏ నిర్వహణకు వేడుకోలు హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : లాంగ్వేజ్ పండిట్ కాబోయే టీచర్లకు ‘టెట్’ తంటాలు తప్పడం లేదు. టెట్లో తమకు సంబంధం లేని సబ్జెక్టులు, ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉండటం అభ్యర్థులను కలవరపెడుతున్నది. అవసరం లేకున్నా.. ఉపయోగపడకున్నా గణితం సహా పలు సబ్జెక్టులను అభ్యర్థులు అదనంగా చదవాల్సి వస్తుంది. ఇవి భారంగా పరిణమించగా.. వీటిపై అవగాహన లేక అనేక మంది అభ్యర్థులు టెట్లో క్వాలిఫై కాలేకపోతున్నారు. ఉపాధ్యాయ కలను…
The International Big Cat Alliance will help lay the groundwork for a future where flourishing natural ecosystems become central to economic and developmental policies Published Date – 9 March 2024, 11:59 PM The author is Professor with School of Environmental Sciences, Jawaharlal Nehru University. Views are personal. By PK Joshi A verse from the Mahabharata emphasises the interconnectedness of the tiger and the forest: “In the absence of forest, the tiger is victimised. In the absence of tiger, the forest gets ripped. Hence, let the tiger protect the forest and the forest guard the tiger!” This…
రోహిత్ శర్మ సారథ్యంలో స్వదేశంలో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ 4-1తో ఇంగ్లండ్ను ఓడించింది. మూడు రోజుల్లోనే ఐదో టెస్టులో టీమిండియా విజయం సాధించింది. ఈ సిరీస్లో ఓ వైపు రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు ప్రత్యర్థి కెప్టెన్ బెన్ స్టోక్స్పై విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే నెల ఏప్రిల్లో రోహిత్ శర్మకు 37 ఏళ్లు రానున్నాయి. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలపై రోహిత్ శర్మ స్పందించారు. తాను సరిగ్గా ఆడటం లేదని భావించినప్పుడు క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాననిచెప్పాడు. ప్రస్తుతం తాను బాగా రాణిస్తున్నాను అన్నాడు. జియో సినిమా ప్రీ రికార్డెడ్ ఇంటర్వ్యూలో వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ తో రోహిత్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు. నేను బాగా సరిగ్గా ఆడటం లేదని భావించినప్పుడు ఆ విషయాన్ని టీం మేనేజ్ మెంట్ కు వివరించి రిటైర్ అవుతాను అన్నారు. తాను…
టెస్టు క్రికెట్కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో బీసీసీఐ కొత్త స్కీమ్ను ప్రవేశపెట్టింది. ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్’ను బోర్డు శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ఒక సీజన్లో 75 శాతం కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్లు ఆడితే ఒక్కో పోరుకు రూ.45 లక్షల ఇన్సెంటివ్ ఇవ్వనుంది. March 10, 2024 / 12:37 AM IST 75 శాతం టెస్టులు ఆడితే మ్యాచ్కు 45 లక్షలు ముంబై: టెస్టు క్రికెట్కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో బీసీసీఐ కొత్త స్కీమ్ను ప్రవేశపెట్టింది. ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్’ను బోర్డు శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ఒక సీజన్లో 75 శాతం కంటే ఎక్కువ టెస్టు మ్యాచ్లు ఆడితే ఒక్కో పోరుకు రూ.45 లక్షల ఇన్సెంటివ్ ఇవ్వనుంది. ప్రస్తుతమున్న మ్యాచ్ ఫీజు రూ.15లక్షలకు ఇది అదనం. 50 శాతం కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడితే రూ.30లక్షల ఇన్సెంటివ్ ఇస్తామని బీసీసీఐ కార్యదర్శి…
Krystyna edged out Yasmina Zaytoun of Lebanon, Ache Abrahams of Trinidad and Tobago, and Lesego Chombo of Botswana Published Date – 9 March 2024, 11:41 PM Krystyna Pyszková of Czech Republic waves after she was crowned Miss World in Mumbai, India, Saturday, Mar. 9, 2024. (AP Photo/Rajanish Kakade) Mumbai: Krystyna Pyszkova of the Czech Republic has been crowned the 71st Miss World, here on Saturday. Krystyna edged out Yasmina Zaytoun of Lebanon, Ache Abrahams of Trinidad and Tobago, and Lesego Chombo of Botswana. India, meanwhile lost out on the title after Miss India Sini Shetty failed…
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు కొన్నివారాల ముందు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్. అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. భారత ఎన్నికల కమిషన్లో ఇప్పటికే ఒక స్థానం ఖాళీగా ఉంది. ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే ఆ పదవిలో ఉంటారు. వర్గాల సమాచారం ప్రకారం వచ్చే వారం లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. గోయల్ రాజీనామా దాని గడువుపై ఏమైనా ప్రభావం చూపుతుందా లేదా అనేది చూడాలి. అరుణ్ గోయల్ పదవీకాలం మూడేళ్లు మిగిలి ఉండగానే ఆయన రాజీనామా చేశారు. ఇప్పటికే ఎన్నికల కమిషనర్ పోస్టు ఒకటి ఖాళీగా ఉంది. గతంలో ఎన్నికల కమిషనర్ అనుప్ పాండే ఈ ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు. గోయల్ నవంబర్ 21, 2022న భారత ఎన్నికల కమిషనర్ (EC)గా బాధ్యతలు స్వీకరించారు.పంజాబ్ కేడర్కు…