Author: Telanganapress

WPL 2024 | ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024)లో శనివారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. March 9, 2024 / 11:19 PM IST WPL 2024 | ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024)లో శనివారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి చివరి ఓవర్ లో ఒక బంతి మిగిలి ఉండగానే చేధించింది. ముంబై ఇండియన్స్ సారధి హర్మన్ ప్రీత్ కౌర్ ఆకాశమే హద్దుగా 48 బంతుల్లో 10 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 95 పరుగులు చేసింది. ఓపెనర్ యాస్తికా భాటియా కూడా 36 బంతుల్లో ఎనిమిది పోర్లు, ఒక సిక్సర్ తో 49 పరుగులు…

Read More

With the theme of ‘Inner Peace to World Peace’, the four-day summit will have multiple panel discussions, an exhibition showcasing India’s spiritual history, and an immersive experience through books and music Published Date – 9 March 2024, 10:00 PM Hyderabad: The Ministry of Culture in association with the Heartfulness will host one-of-a-kind spiritual congregation Global Spirituality Mahotsav from March 14 to 17 at Kanha Shanti Vanam. Along with bringing together spiritual leaders from all faiths at the world’s largest meditation center, the event will be attended by President of India Droupadi Murmu and Vice President Jagdeep…

Read More

కేసీఆర్ ప్రభుత్వం రాగానే వీర్ణపల్లి మండలంగా మర్చామన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను లెక్కబెడితే 420 వచ్చాయన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల బీ.ఆర్.ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన కేటీఆర్ ఆ తర్వాత మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే ఇప్పుడే సీఎం కుర్చీలో కూర్చున్న అప్పుడే ఆ చెంప.. ఈ చెంప వాయిస్తున్నారు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారు దొంగలు తిరుగుతారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ ను భారీ మెజార్టీ తో గెలిపించుకుంటాం. పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం లేదు. ఇప్పుడు కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు లెక్కలతో చెపుతున్న. ఒక టీఎంసీ వాటర్ అంటే హైదరాబాద్ లో ఉన్న హుస్సేన్…

Read More

Revanth Reddy | ఏపీలో టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తులు పెట్టుకోవడంపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో 400 సీట్లు వస్తే టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రధాని మోదీకి పొత్తు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రంలో కూడా మోదీ పొత్తులు పెట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు. March 9, 2024 / 10:10 PM IST Revanth Reddy | ఏపీలో టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తులు పెట్టుకోవడంపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో 400 సీట్లు వస్తే టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రధాని మోదీకి పొత్తు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రంలో కూడా మోదీ పొత్తులు పెట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎన్డీయే మొత్తం అతుకుల బొంతలా తయారైందని సీఎం రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. 400 సీట్లు గెలిచేటట్టు ఉంటే అతుకుల బొంత ఎందుకు అని ప్రధాని…

Read More

Addressing a public meeting after laying the foundation for the elevated corridor at Kandlakoya on Saturday, the Chief Minister recalled the BJP’s miserable defeat during the 2004 elections. Published Date – 9 March 2024, 09:28 PM File Photo Hyderabad: Launching a tirade against Prime Minister Narendra Modi over his claims that the BJP would win 400 seats in the Lok Sabha elections, Chief Minister A Revanth Reddy on Saturday asked why the saffron party was stitching alliances with the Telugu Desam Party and other regional parties if Modi was so sure of his own claims. From…

Read More

ఫుడ్ డెలివ‌రీ సంస్థ జొమాటో అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సందర్భంగా త‌మ సంస్థ‌లో ప‌నిచేసే మ‌హిళా సిబ్బందికి కొత్త కానుక ఇచ్చింది. త‌మ సంస్థ‌లో ప‌నిచేసే డెలివ‌రీ మ‌హిళ‌ల‌కు కొత్త యూనిఫాం తీసుకువ‌చ్చింది. దీనిలో భాగంగా ఎరుపు రంగు కుర్తాలు అందించింది. ఈ సంద‌ర్భంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇక‌పై యూనిఫాంగా టీ-ష‌ర్టు ధ‌రించ‌డం త‌ప్పనిస‌రి కాదు అని చెప్పింది. సౌక‌ర్యంగా ఉంటేనే టీ-ష‌ర్ట్ ధ‌రించాల‌ని లేనిప‌క్షంలో కుర్తా వేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఈ సంద‌ర్భంగా జొమాటో త‌న లింక్డిన్ పోస్టులో.. ‘జొమాటో టీ-ష‌ర్టులు ధ‌రించ‌డంపై చాలామంది మ‌హిళా డెలివ‌రీ ఉద్యోగులు అసౌక‌ర్యాన్ని వ్య‌క్తం చేశారు. వారి అభిప్రాయం మేర‌కు టీ-ష‌ర్ట్ మాత్ర‌మే కాకుండా కుర్తాలు ధ‌రించే వెసులుబాటు క‌ల్పించాం’ అని చెప్పింది. ఇక కొత్త యూనిఫాం వేసుకున్న త‌ర్వాత డెలివ‌రీ మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా ఫొటోషూట్ చేయ‌డం జ‌రిగింది. మ‌హిళా ఉద్యోగులు కుర్తాలు ధ‌రించి చాలా సౌక‌ర్య‌వంతంగా ఉంద‌న్నారు. ఓ మ‌హిళ…

Read More

Mahindra 5-Door Thar | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన 5-డోర్ వర్షన్ థార్ కారును మార్కెట్లో ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతున్నది. March 9, 2024 / 09:32 PM IST Mahindra 5-Door Thar | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన 5-డోర్ వర్షన్ థార్ కారును మార్కెట్లో ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 5-డోర్ థార్ కారును ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. ప్రస్తుత త్రీ-డోర్ థార్ ఎస్‌యూవీతోనే 5-డోర్ థార్ విక్రయిస్తారు. ఈ నేపథ్యంలో మనాలీలో 5-డోర్ థార్ కారును ప్రయోగాత్మకంగా పరీక్షించారు.  ఎక్స్‌టీరియర్‌గా 5-డోర్ థార్ కారు రీడిజైన్డ్ ఫ్రంట్ గ్రిల్లె, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ హెడ్ లైట్స్, డీఆర్ఎల్స్, న్యూ అల్లాయ్ వీల్స్, రీ డిజైన్డ్ టెయిల్ లైట్స్ తోపాటు పలు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. ఇంటీరియర్‌గా రీ డిజైన్డ్…

Read More

The public still believe that they would have got water at any cost if K Chandrashekhar Rao was the Chief Minister, said KT Rama Rao Published Date – 9 March 2024, 08:36 PM File Photo Rajanna-Sircilla: BRS working president KT Rama Rao on Saturday asked the State government to protect the interests of farmers by supplying water to standing crops. Setting aside politics, the government should provide water to agricultural fields before the farmers resort to extreme steps, he said. Speaking at the Veernapalli mandal BRS meeting, Rama Rao said though it was possible to provide…

Read More

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రంలో కరువు కనిపిస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో నిర్వహించిన కార్యకర్తల సమన్వయ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ కు ఓటు వేయనందుకు బాధపడతున్నామంటూ కేటీఆర్ ముందు గోడు వెళ్లబోసుకున్నారు రైతులు. కాళేశ్వరం పై కావాలనే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. 83 పిల్లర్లలో 3 పిల్లర్లను కాంగ్రెస్ రిపేర్ చేయించకలేకపోతుందంటూ కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉంటే తెలంగాణ పరిస్థితి ఇలానే ఉండేదా అంటూ ప్రశ్నించారు. వెంటనే మేడిగడ్డ రిపేర్ చేసి రైతులకు నీళ్లందంచాలన్నారు. అబద్దాలు చెప్పి ఎన్నికల ముందు ప్రజలను రెచ్చగొట్టారన్నారు కేటీఆర్. అసలు సీఎం మాదిరి రేవంత్ వ్యవహరిస్తున్నారా అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ భాష చూస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రేవంత్ కు రైతుల మీద ప్రేమ లేదన్నారు. రైతుల మీద ప్రేమ ఉంటే…

Read More

నిజామాబాద్ : జిల్లాలోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ(SRSP) పోచంపాడు గోదావరి నదిలో మహాశివరాత్రి (Mahashivaratri) సందర్భంగా పుణ్య స్థానాలకు వచ్చిన భక్తుడు ఒకరు నీట మునిగి మృతి చెందారు. మాక్లూర్ మండలానికి చెందిన కుటుంబం పోచంపాడు ప్రాజెక్టు వద్ద గోదావరి నదిలో పుణ్యస్నానాలకు వచ్చారు. వారిలో మక్కల మహేష్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయి మరణించాడు. గోదావరి నదిలో స్నానానికి దిగిన గుత్ప గ్రామానికి చెందిన అదే కుటుంబంలోని మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Source link

Read More