On his way to Medigadda, he met the party workers who were subjected to police excesses at Parkal and assured them that the party leadership would stand by them in stress and strain. Published Date – 1 March 2024, 05:16 PM Hyderabad: BRS working president K T Rama Rao on Friday took serious note of the third degree measures being resorted to by the police against BRS workers in Mulugu district for raising ‘Jai Telangana’ slogans. On his way to Medigadda, he met the party workers who were subjected to police excesses at Parkal and assured…
Author: Telanganapress
కాంగ్రెస్ నాయకులకు ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య. రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై అర్ధసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆ ప్రాజెక్టుతోనే నేడు అనేక జిల్లాలు సస్యశ్యామలమయ్యాయని చెప్పారు. పిల్లర్లు కుంగడం వంటి చిన్న ఘటన జరిగితే మరమ్మతు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. గతంలో అనేక ప్రాజెక్టులు నిర్మించినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు. అప్పటికప్పుడు వాటిని మరమ్మతులు చేశారు కానీ రాజకీయాలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పి కొడతారని హెచ్చరించారు పొన్నాల. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో ప్రభుత్వం కూలడం ఖాయం Source link
AFG vs IRE | అఫ్గానిస్తాన్ – ఐర్లాండ్ మధ్య అబుదాబి వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్లు విజయం కోసం పోరాడుతున్నా ఎడ్జ్ మాత్రం ఐర్లాండ్ వైపునకే ఉంది. ఈ టెస్టులో గనక ఐర్లాండ్ గెలిస్తే అది సరికొత్త చరిత్రే. March 1, 2024 / 05:11 PM IST AFG vs IRE | అఫ్గానిస్తాన్ – ఐర్లాండ్ మధ్య అబుదాబి వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్లు విజయం కోసం పోరాడుతున్నా ఎడ్జ్ మాత్రం ఐర్లాండ్ వైపునకే ఉంది. ఈ టెస్టులో గనక ఐర్లాండ్ గెలిస్తే అది సరికొత్త చరిత్రే. 2018లో టెస్టు హోదా పొందిన ఆ దేశం ఇంతవరకూ ఏడు టెస్టులు ఆడినా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మరి అబుదాబిలో ఐర్లాండ్ ఆ లోటును పూడ్చుకుంటుందా..? అనేది నేడు తేలనుంది. రెండో ఇన్నింగ్స్లో…
In response to Sriram’s claims, the BRS issued a detailed point-by-point rebuttal on Friday. Published Date – 1 March 2024, 04:21 PM Hyderabad: The BRS strongly denounced the allegations made by Vedire Sriram, adviser to union Jal Shakti Minister, terming them a concoction of lies and half-truths with malicious political motives. The party accused Sriram of spreading misinformation ahead of Prime Minister Narendra Modi’s visit to Telangana. In response to Sriram’s claims, the BRS issued a detailed point-by-point rebuttal on Friday. The party refuted the assertion that the BRS government failed to construct a barrage at…
తెలంగాణలో మళ్లీ తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండాకాలం రాకముందే నీటి కష్టాలు మొదలవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇవ్వాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మారి..కాంగ్రెస్ సర్కారు వచ్చిందో లేదో నీటి కష్టాలు మొదలయ్యాయని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని పిట్లం మండలం బండపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో గత వారం రోజులుగా తాగు నీరు రావడం లేదని.. రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే మంచి నీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: బెంగళూరు కేఫ్ పేలుడు లో నలుగురికి గాయాలు The post తెలంగాణలో మళ్లీ నీటి కష్టాలు:తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన appeared first on tnewstelugu.com. Source link
Knife attack | మోహదీపట్నం(Mehdipatnam) ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మురాద్ నగర్ చోటి మసీదులో నమాజ్( Namaz) చదివిస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి(Knife attack) పారిపోయారు. March 1, 2024 / 04:02 PM IST హైదరాబాద్ : మోహదీపట్నం(Mehdipatnam) ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మురాద్ నగర్ చోటి మసీదులో నమాజ్( Namaz) చదివిస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి(Knife attack) పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Source link
The four injured in the popular food joint Rameshwaram Cafe includes three staff members and a woman customer. Updated On – 1 March 2024, 03:18 PM Screengrab of a video showing the scenes at the site of explosion. Bengaluru: At least four people, including a woman were injured in a minor blast at the popular food joint ‘Rameshwaram Cafe‘ in Whitefield’s area of Bengaluru on Friday. According to a report on Times of India, the four injured includes three staff members and a woman customer. The incident happened in the HAL police station area. More details…
పరకాలలో జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఇవాళ చలో మేడిగడ్డకు వెళుతున్న సందర్భంగా మార్గమధ్యలో కలిసి పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. వెంటనే జిల్లా ఎస్పీ అంబర్షాతో ఫోన్లో మాట్లాడారు. కొంతమంది స్థానిక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని తప్పుబట్టారు. కార్యకర్తలను పోలీసు స్టేషన్లకు పిలిపించి వేధిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని… పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, ఉద్యమంలో ఇలాంటి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ…
Digitally Monitoring: ఎంపీల కాళ్లకు, చేతులకు చిప్లను పెట్టి వాళ్లను మానిటర్ చేయలేమని, నేరస్థులకు మాత్రమే అలా జరుగుతుందని, నేతలను డిజిటల్గా మానిటర్ చేయడం కుదరదని, ఎందుకంటే వాళ్లకు ప్రైవసీ హక్కు ఉంటుందని సీజే చంద్రచూడ్ తెలిపారు. March 1, 2024 / 03:09 PM IST న్యూఢిల్లీ: పార్లమెంట్కు ఎంపికైన నేతలను డిజిటల్గా మానిటర్(Digitally Monitoring) చేయాలని దాఖలైన పిటీషన్ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. మెరుగైన పాలనను అందించేందుకు డిజిటల్ మానిటరింగ్ చేయాలని సురిందర్ నాథ్ కుంద్రా పిటీషన్ దాఖలు చేశారు. సీజే డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును వాదించింది. ఆ బెంచ్లో జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలు ఉన్నారు. చట్టసభప్రతినిధులకు చిప్లు పెట్టి మానిటర్ చేయాలన్న ఆదేశాలను కోర్టు ఎలా ఇవ్వగలుగుతుందని ధర్మాసనం తెలిపింది. ఎంపీలకు కూడా రైట్ టు ప్రైవసీ వర్తిస్తుందని కోర్టు చెప్పింది. ఎంపీల కాళ్లకు, చేతులకు చిప్లను పెట్టి…
The project will focus on connecting independent fact checkers and Indian language publishers, giving them a collaborative platform to share fact checks, research resources and alerts on elections-related viral misinformation and deepfakes. Published Date – 1 March 2024, 02:16 PM New Delhi: Ahead of the Lok Sabha elections, Google on Friday announced to support ‘Shakti, India Election Fact-Checking Collective’, which is a consortium of news publishers and fact-checkers in the country, in order to curb the spread of deepfakes. The project will focus on connecting independent fact checkers and Indian language publishers, giving them a collaborative…