ముంబై: మహారాష్ట్రలోని మహా వికాశ్ అగాధీ కూటమి సీట్ల షేరింగ్పై డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై 48 గంటల్లో అధికారిక ప్రకటన వెలుబడే ఛాన్సు ఉన్నది. మాజీ సీఎం ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ 20 స్థానాల్లో పోటీ చేయనున్నది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ సీట్లు ఉన్న విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ (Congress party)18, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. వంచిత్ బహుజన్ అగాధి పార్టీకి రెండు సీట్లు కేటాయించారు. సీట్ల పంపకం విషయంలో పూర్తి స్థాయిలో ఒప్పందం కుదిరిందా లేదా అన్న అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. Source link
Author: Telanganapress
On the day Gaza’s Health Ministry announced that the death toll crossed the 30,000 mark since Israel’s attacks began on October 8, 104 people were killed and more than 700 injured in the incidents around a food convoy in the Gaza City area Published Date – 1 March 2024, 10:04 AM United Nations: UN Secretary-General Antonio Guterres on Thursday condemned the killing of more than 100 people in incidents in northern Gaza and repeated his demands for a ceasefire, his Spokesperson Stephane Dujarric said. On the day Gaza’s Health Ministry announced that the death toll crossed…
కేంద్రంలోని మోదీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సిలిండర్ ధరల పెంపుపై బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన మమత, రానున్న కాలంలో రూ.2000కే సిలిండర్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1500 నుంచి రూ.2000 వరకు పెరగవచ్చని ఫైర్ అయ్యారు. బెంగాల్లోని ఝర్గ్రామ్ జిల్లాలో గురువారం జరిగిన ఒక సభలో ప్రసంగించిన టీఎంసీ చీఫ్, నిప్పు కోసం కలపను సేకరించడానికి బిజెపి ప్రజలను బలవంతం చేస్తుందని పేర్కొన్నారు. ఉచితంగా బియ్యం పంపిణీ చేశామని, మళ్లీ బీజేపీ గెలిస్తే గ్యాస్ ధర రూ.1,500-2,000 పెంచవచ్చని బెంగాల్ సీఎం అన్నారు. మీరు మళ్ళీ వంట కోసం ఆవు పేడ, కలపను సేకరించవలసి ఉంటుందన్నారు. పశ్చిమ బెంగాల్, గిరిజనులపై బీజేపీకి ప్రేమ లేదని మమత అన్నారు.కేంద్ర ప్రభుత్వం పంపిన కేంద్ర బృందాలు రాష్ట్రంలో మత…
Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట హాట్ టాపిక్గా నిలుస్తోంది. తాజాగా పాపులర్ యాక్టర్ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాబోతున్నారన్న వార్త నెట్టింట వైరల్ అవుతోంది. March 1, 2024 / 10:01 AM IST Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట హాట్ టాపిక్గా నిలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు దీపికా పదుకొనే , దిశా పటానీ,…
Executive Director of AIIMS (Bhopal) Dr. Ajai Singh said at a press conference that the medical facility has received 262 doses of cervical cancer prevention vaccines from Vishwanath Care Foundation. Updated On – 1 March 2024, 09:12 AM Bhopal: In an initiative aimed at combating cervical cancer, the All India Institute of Medical Sciences (AIIMS) here will provide free vaccines for girls aged 9 to 14, an official said on Thursday. Executive Director of AIIMS (Bhopal) Dr. Ajai Singh said at a press conference that the medical facility has received 262 doses of cervical cancer prevention…
మార్చి 1వ తేదీన ఎల్పీ వినియోగదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం (మార్చి 1) నుంచి వాణిజ్య ఎల్పిజి గ్యాస్ ధరను రూ.25.50 పెంచాయి. ఈ పెరుగుదల తర్వాత, దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ రూ.1795కి అందుబాటులో ఉంది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర పెంచడం ఇది రెండోసారి. అంతకుముందు ఫిబ్రవరిలో, వాణిజ్య ఎల్పిజి గ్యాస్ ధర సిలిండర్కు రూ.14 పెరిగింది. ఈ పెరుగుదల కారణంగా ముంబైలో 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర రూ.25.50 పెరిగి రూ.1749కి చేరుకుంది. ఇది అంతకుముందు రూ.1723.50గా ఉంది. కోల్కతాలో గతంలో రూ.1887గా ఉన్న ధర రూ.24 పెరిగి రూ.1911కి ఉండగా… చెన్నైలో గతంలో రూ.1937గా ఉన్న ఎల్పీజీ గ్యాస్ ధర రూ.23.50 పెరిగి రూ.1960కి చేరుకుంది. ఇతర నగరాల్లో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర 1818…
తరచూ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకొంటే క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు 32 వ్యాధుల బారిన పడే ముప్పు ఉన్నదని బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం హెచ్చరించింది. అంతే కాకుండా దీని వల్ల మానసిక అనారోగ్యం, అకాల మరణ ముప్పు కూడా పెరిగే ప్రమాదం ఉన్నదని తెలిపింది. March 1, 2024 / 08:22 AM IST Processed Food | సిడ్నీ, ఫిబ్రవరి 29: తరచూ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకొంటే క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు 32 వ్యాధుల బారిన పడే ముప్పు ఉన్నదని బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం హెచ్చరించింది. అంతే కాకుండా దీని వల్ల మానసిక అనారోగ్యం, అకాల మరణ ముప్పు కూడా పెరిగే ప్రమాదం ఉన్నదని తెలిపింది. పరిశ్రమల్లో తయారయ్యే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్లో విటమిన్లు, పీచు తక్కువగా, చక్కెర, ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉంటాయని…
Rahul Mitra’s striking display greets visitors at State Gallery of Art Published Date – 29 February 2024, 11:07 PM Rahul Mitra’s ‘Box City’ is a collaborative art project that repurposes discarded boxes collected from the city streets. Hyderabad: Hyderabad is a city of diverse box-like homes – poor boxes, rich boxes, all kinds — it’s all one big box when viewed from the outside, says artist . Upon entering the State Gallery of Art in Madhapur, one is greeted by a visually striking display of creatively arranged coloured cardboard boxes. Aptly titled ‘Box City’, this installation…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వీవో వీ30 సిరీస్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే లాంచ్ కు ముందే ధర, ఫీచర్లు లీక్ అయ్యాయి. వీవోనుంచి ఈస్మార్ట్ ఫోన్ మార్చి 7వ తేదీన భారత్ లో లాంచ్ కాబోతోంది. ఫోన్ డిజైన్, అనేక ఫీచర్లు కూడా లీక్ అయ్యాయి. ఫోన్ డిజైన్ గ్లోబల్ వేరియంట్ మాదిరిగానే ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ సిరీస్లో రెండు ఫోన్లు – వీవో వీ30, వీవో వీ30 ప్రో విడుదల కానున్నాయి. ఈ రెండు ఫోన్లు గత నెలలో ఇండోనేషియాలో విడుదలయ్యాయి. వీవో యొక్క ఈ స్మార్ట్ఫోన్ సిరీస్ గత సంవత్సరం ప్రారంభించిన వీవో వీ29 సిరీస్ యొక్క అప్గ్రేడ్ సిరీస్అని కంపెనీ పేర్కొంది. ధర:వీవో వీ30 సిరీస్ ధర రూ. 40,000 నుండి రూ. 45,000 మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. టిప్స్టర్ ముకుల్ శర్మ తన X…
Tamannah | నేటి సోషల్ మీడియా కాలంలో ప్రతి ఒక్కరికి అభిప్రాయాల్ని వ్యక్త పరిచే స్వేచ్ఛ ఉందని, సెలబ్రిటీలపై వచ్చే పుకార్లపై స్పందించకుండా ఉండటమే మంచిదని చెప్పింది అగ్ర కథానాయిక తమన్నా. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ భామ మాట్లాడుతూ ‘కొందరు విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటి వారిని పట్టించుకోకపోవడమే బెటర్. ఏదైనా వార్తకు మనం అతిగా స్పందిస్తేనే అది సోషల్మీడియాలో వైరల్గా మారుతుంది. అందుకే నేను నెగెటివిటీకీ దూరంగా పూర్తిగా వృత్తి మీదనే దృష్టిపెట్టాను. ప్రేక్షకులు అంతిమంగా మనం చేసిన పాత్రలను, విజయాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటారు’ అని చెప్పుకొచ్చింది. తనకు ఉత్తరాది, దక్షిణాది రెండు కళ్లలాంటివని..ఇప్పుడు రెండు చోట్లా మంచి అవకాశాలొస్తున్నాయని, అయితే సౌత్ సినిమాల ద్వారానే స్టార్డమ్ను సంపాదించుకున్నానని తమన్నా పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో ‘అరాణ్మనై-4’, హిందీలో ‘వేద’ ‘స్త్రీ-2’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. Source link