The plight of Indian citizens forced into combat underscores a critical need for international cooperation in safeguarding migrant workers Published Date – 29 February 2024, 11:45 PM The plight of Indian citizens forced into combat underscores a critical need for international cooperation in safeguarding migrant workers In the shadows of the escalating conflict along the Russia-Ukraine border, a disconcerting narrative concerning Indian citizens unfolds — a tale of deceit and compulsion in a land far from home. Reports suggest that Indians, hailing from diverse States such as Uttar Pradesh, Gujarat, Punjab, Jammu & Kashmir and Telangana,…
Author: Telanganapress
నిధుల దుర్వినియోగం వ్యవహారంలో హైదరాబాద్ సిటీ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారిణి అనిశెట్టి శ్రీదేవిని ఏసీబీ అరెస్టు చేసింది. కరీంనగర్ కోర్టులో ఆమెను హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా జైనూర్లో గతంలో సీడీపీవోగా పనిచేసిన సమయంలో శ్రీదేవి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. 322 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి దాదాపు రూ.65.78 లక్షల నగదును దారి మళ్లించినట్లు గుర్తించారు. ఆరోగ్యలక్ష్మి పాల సరఫరా ఖర్చులపై నకిలీ ఇండెంట్లను సృష్టించి నగదు కాజేసినట్లు దర్యాప్తులో తేల్చారు. ఇది కూడా చదవండి: అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లకు నిధులు విడుదలచేయండి Source link
హైదరాబాద్కు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణులు, కిమ్స్-ఉషా ముళ్లపూడి బ్రెస్ట్ క్యాన్సర్ వ్యవసాపక డైరెక్టర్ డాక్టర్ రఘురాం ప్రతిష్ఠాత్మక ఇండియా-యూకే అచీవర్స్ అవార్డును కైవసం చేసుకున్నారు. March 1, 2024 / 02:57 AM IST హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణులు, కిమ్స్-ఉషా ముళ్లపూడి బ్రెస్ట్ క్యాన్సర్ వ్యవసాపక డైరెక్టర్ డాక్టర్ రఘురాం ప్రతిష్ఠాత్మక ఇండియా-యూకే అచీవర్స్ అవార్డును కైవసం చేసుకున్నారు. విద్య, విజ్ఞానశాస్త్రం, ఆవిష్కరణల రంగాల్లో ఉన్నత సేవలు అందించినవారికి నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్నీ యూనియన్, బ్రిటిష్ కౌన్సిల్, బ్రిటన్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ అవార్డును అందజేసింది. Source link
The stage is set for the grand finale as Puneri Paltan and Haryana Steelers lock horns in the Pro Kabaddi League Season 10 Final at the GMC Balayogi Sports Complex, Gachibowli, Hyderabad on Friday. Published Date – 29 February 2024, 11:56 PM Aslam Inamdar (left) and Jaideep Dahiya pose ahead of the PKL final in Hyderabad. Hyderabad: The stage is set for the grand finale as Puneri Paltan and Haryana Steelers lock horns in the Pro Kabaddi League Season 10 Final at the GMC Balayogi Sports Complex, Gachibowli, Hyderabad on Friday. The Puneri Paltan will have…
ఎస్ఎన్డీపీ నిధులతో చేపడుతున్న నాలా పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పనుల్లో ఆలస్యం జరుగకుండా వర్షాకాలంలోగా పూర్తి చేయాలని సూచించారు. ఇవాళ(గురువారం)బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటవ వడివిజన్ వరలక్ష్మినగర్, సాయి బాలాజీ, సాయి కృష్ణ కాలనీలలో జరుగుతున్న ఎస్ఎన్డీపీ పనులను సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. నాలా పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముంపు కాలనీల ప్రజల సమస్యలను పరిష్కరించడానికే యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించామని తెలిపారు. గతంలో వర్షం వస్తుందంటేనే ముంపు ప్రాంతాల ప్రజలు ఇబ్బందిగా కాలం గడిపే వారన్నారు. సమస్యను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించానని తెలిపారు. పనులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఆలస్యం జరిగిందని ఇకపై త్వరగా పనులు పూర్తి చేయించాలన్నారు. పనులు జరుగుతున్న ప్రాంతంలో అధికారుల పర్యావేక్షణ తప్పని సరిగా ఉండాలన్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఇది కూడా…
ఖనిజాల హక్కులపై పన్ను విధించే అధికారాన్ని భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదని, ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చిందని సుప్రీంకోర్టు గురువారం చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ స్పష్టత ఇచ్చింది. March 1, 2024 / 01:55 AM IST న్యూఢిల్లీ: ఖనిజాల హక్కులపై పన్ను విధించే అధికారాన్ని భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదని, ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చిందని సుప్రీంకోర్టు గురువారం చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ స్పష్టత ఇచ్చింది. మైనింగ్ లీజులపై కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే రాయల్టీని పన్నుగా పరిగణించవచ్చునా? అనే అంశాన్ని ఈ ధర్మాసనం విచారించింది. ఈ రాయల్టీని పన్నుగా పరిగణించవచ్చునని 1989లో ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది.…
Leaveism — leaves taken to complete office work — deteriorates employees’ work life and affects their mental health Published Date – 29 February 2024, 11:59 PM By Krishna Hingane, Dr Moitrayee Das Long gone are the days when people used to work to live. We now live to work. This manifests in piled-up vacation days, working from home when sick and attending work calls during vacations due to the fear of missing out (FOMO). A Deloitte report found that 51% of employees were working outside contracted hours and 36% were taking allocated vacation time off when…
ప్రభుత్వ నియామకాల్లో ఇద్దరు పిల్లల నిబంధనను అమలు చేస్తున్న రాజస్తాన్ సర్కార్ నిర్ణయాన్ని అత్యున్నత ధర్మాసనం సమర్ధించింది. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలు అనర్హులనే నిబంధన ఉంది. కొన్నేళ్ల నుంచి రాష్ట్రంలో ఈ నిబంధన అమల్లో ఉంది. తాజాగా సుప్రీంకోర్టు ఈ నిబంధనను సమర్ధించింది. ఇందులో ఎలాంటి వివక్ష గానీ, రాజ్యాంగ ఉల్లంఘన కానీ లేదన్నది. ఈ మేరకు దీన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. రాజస్థాన్ కు చెందిన రామ్ జీ లాల్ జాట్ గతంలో సైన్యంలో పనిచేసిన 2017లో పదవీవిరమణ పొందరారు. తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగం కోసం 2018లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే రామ్ జీకి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉంది. దీంతో ఆయన దరఖాస్తును తిరస్కరించారు. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయన పిటిషన్ను 2022లో రాజస్థాన్ లో హైకోర్టు దీనిని కొట్టివేసింది. ఇది విధానపరమైన…
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్-14 బాలుర క్రికెట్ టోర్నీలో ఖమ్మం జట్టు చాంపియన్గా నిలిచింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మినీ స్టేడియంలో గురువారం జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ఖమ్మం 36 పరుగులతో రంగారెడ్డిపై గెలిచింది. March 1, 2024 / 12:34 AM IST జడ్చర్ల టౌన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్-14 బాలుర క్రికెట్ టోర్నీలో ఖమ్మం జట్టు చాంపియన్గా నిలిచింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మినీ స్టేడియంలో గురువారం జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ఖమ్మం 36 పరుగులతో రంగారెడ్డిపై గెలిచింది. అంతకుముందు జరిగిన సెమీఫన్స్లో మహబూబ్నగర్పై ఖమ్మం.. హైదరాబాద్పై రంగారెడ్డి నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించారు. విజేతలకు జడ్చర్ల తాశీల్దార్ సత్యానారాయణ రెడ్డి, ఎంఈవో మంజులాదేవి బహుమతులు ప్రదానం చేశారు. Source link
RCB batter’s half-century goes in vain, Shafali shines in 25-run win in the Women’s Premier League match in Bengaluru on Thursday. Published Date – 1 March 2024, 12:03 AM Shafali Varma plays a shot during the clash. Bengaluru: Delhi Capitals braved a sensational battering from Smriti Mandhana to hand a fighting Royal Challengers Bangalore a 25-run defeat in their Women’s Premier League match here on Thursday. Mandhana fused power and grace to score 74 (43b, 10×4, 3×6) but other batters did not quite make it big as Royal Challengers, who were without indisposed star all-rounder Elysse…