Although there are multiple measures and interventions in place to manage solid waste in the city, none seem to be effective Published Date – 29 February 2024, 11:22 PM Photo: Surya Sridhar Hyderabad: From narrow lanes of residential colonies to bustling main roads in the city, the presence of garbage in Hyderabad is unmistakable. Piles of rubbish dot the streets and public spaces, creating an eyesore that city dwellers cannot ignore. Although there are multiple measures and interventions in place to manage solid waste in the city, none seem…
Author: Telanganapress
కేంద్ర ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన కొత్త పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే ఉద్యోగులతోపాటు పోస్టల్, టెలికం, ఇన్కమ్టాక్స్, డిఫెన్స్, డీఆర్డీవో లాంటి కీలకమైక శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ పాత పెన్షన్ విధానం కోరుతూ జాతీయ స్థాయిలో సమ్మెకు దిగబోతున్నారు. March 1, 2024 / 07:00 AM IST పాత పెన్షన్ విధానం అమలుకు పోరాటం సమ్మెకు సిద్ధంగా 24 లక్షల మంది ఉద్యోగులు మార్చి 19న అన్ని జోన్ల జీఎంలకు సమ్మె నోటీసులు.. Old Pension Scheme | హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన కొత్త పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే ఉద్యోగులతోపాటు పోస్టల్, టెలికం, ఇన్కమ్టాక్స్, డిఫెన్స్, డీఆర్డీవో లాంటి కీలకమైక శాఖల్లో…
Besides, one mobile phone along with other signal accessories and one rubber illuminating ball were also recovered Published Date – 29 February 2024, 11:37 PM Amritsar: Border Security Force (BSF) intercepted a drone that was allegedly carrying three packets of heroin in the border area of Amritsar district. “In the evening hours of 28th February 2024, BSF troops intercepted a suspected flying object in the border area of district Amritsar and promptly tracked, neutralized and traced its movement as per laid down procedure,” an official statement issued by BSF said. BSF said that it also recovered…
పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యంగా పశు సంవర్ధకశాఖ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపడుతున్నది. తొలిదశలో మార్చి 1 నుంచి 12 జిల్లాల్లో ప్రారంభిస్తుండగా మార్చి 15 నుంచి మిగతా జిల్లాల్లోనూ నిర్వహించనున్నట్టు డైరెక్టర్ జీ మంజువాణి తెలిపారు. March 1, 2024 / 05:45 AM IST హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యంగా పశు సంవర్ధకశాఖ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపడుతున్నది. తొలిదశలో మార్చి 1 నుంచి 12 జిల్లాల్లో ప్రారంభిస్తుండగా మార్చి 15 నుంచి మిగతా జిల్లాల్లోనూ నిర్వహించనున్నట్టు డైరెక్టర్ జీ మంజువాణి తెలిపారు. అవసరమైన వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం 14.44 లక్షల డోసుల వ్యాక్సిన్ సరఫరా చేసిందని, మరో 38.89 లక్షల డోసుల వ్యాక్సిన్ 15 రోజుల్లో సరఫరా చేయనున్నదని వివరించారు. Source link
David Castaneda scored very early on for the Deccan Warriors but his goal was eventually cancelled out by Mohammedan SC substitute Mohammad Jassim as both teams settled for a point each in this top of the table clash. Updated On – 29 February 2024, 11:48 PM Players of Sreenidi Deccan and Mohammedan SC in action during the clash. Hyderabad: Sreenidi Deccan Football Club conceded late to drop two points as they were held to a 1-1 draw by Mohammedan Sporting Club in a Matchweek 16 I-League clash here at the Deccan Arena on Thursday. David Castaneda…
మహారాష్ట్రకు చెందిన శివసేన (యూబీటీ) నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫైవ్ స్టార్ జైలుగా ఉందంటూ సంచలనం సృష్టించారు. పార్లమెంట్ పని తీరు తీవ్రంగా దెబ్బతిన్నదని విమర్శించారు. ఇవాళ( గురువారం) మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్.. ఢిల్లీలోని సెంట్రల్ విస్తా పరిస్థితిని ప్రతి ఒక్కరూ చూడాలి. ఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త పార్లమెంట్ పని చేయలేని ఫైవ్ స్టార్ జైలు లాంటిది. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా బ్లాక్’ కేంద్రంలో అధికారంలోకి వస్తే చారిత్రక పాత పార్లమెంటు భవనానికి పార్లమెంట్ సమావేశాలను మార్చాలన్నది తమ పార్టీ ఉద్దేశమని తెలిపారు. ‘మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, మన చారిత్రక పార్లమెంటులో సమావేశాలు నిర్వహిస్తామన్నారు ఎంపీ సంజయ్ రౌత్. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలకు సంజయ్…
న్యూయార్క్: వివిధ రంగాలలో చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలకు ప్రముఖ దాత, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్కు ప్రతిష్టాత్మకమైన కేఐఎస్ఎస్ (కిస్) మానవతా అవార్డు-2023ను ప్రదానం చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, విద్య, వాతావరణ మార్పు రంగాలలో చేపట్టిన కార్యక్రమాలలో భాగస్వామి అయ్యి అసమానతలను తగ్గించడానికి బిల్గేట్స్ చేస్తున్న కృషికి ఈ అవార్డు అందజేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. తనకు అవార్డు ప్రదానం చేయడం పట్ల బిల్గేట్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన లింగ సమానత్వంపై ప్రసంగించారు. 2008లో ప్రొఫెసర్ అచ్యుత సమంత ప్రవేశపెట్టిన ఈ కిస్ మానవత్వ అవార్డును ప్రపంచ వ్యాప్తంగా మానవసేవకు విశేషంగా కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు ప్రదానం చేస్తున్నారు. Source link
Hyderabad tennis player Sahaja Yamalapalli entered into quarterfinals of the singles event of the ITF $25K Women tournament in Gurugram on Thursday. Updated On – 29 February 2024, 11:49 PM Sahaja Yamalapalli Hyderabad: Hyderabad tennis player Sahaja Yamalapalli entered into quarterfinals of the singles event of the ITF $25K Women tournament in Gurugram on Thursday. In the pre-quarterfinal clash, the State player defeated compatriot Ria Bhatiya 7-6 (8), 7-5 to enter into the last eight stage of the competition. Meanwhile, another State player Shrivalli Rashmikaa Bhamidipaty lost to Jacqueline Cabaj Awad of Sweden 1-6 , 6-3…
ప్రముఖ సినీ, జానపద నేపథ్య గాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ ఇవాళ(గురువారం) చనిపోయారు. సికింద్రాబాద్ పద్మారావునగర్లోని తన నివాసంలో శ్రీనివాస్ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం మరణించారు. శ్రీనివాస్ మృతిపట్ల జానపద కళాకారులు, పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాదాపు 100కు పైగా సాంగ్స్, ప్రైవేట్ గా ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడారు. 2012లో గబ్బర్ సింగ్ సినిమాలో గన్నులాంటి పిల్ల అనే పాటతో ఆయన పాపులర్ అయ్యాడు. ఆ పాటకి గానూ ఆయన ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నాడు. ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో పోటీ చేసి తేల్చుకుందామా Source link
కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నారు యువ హీరో శ్రీవిష్ణు. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో తనదైన నటనతో మెప్పిస్తున్నారు. March 1, 2024 / 03:50 AM IST కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నారు యువ హీరో శ్రీవిష్ణు. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో తనదైన నటనతో మెప్పిస్తున్నారు. గురువారం శ్రీవిష్ణు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త చిత్రాలను ప్రకటించారు. ఈ రెండు చిత్రాలను గీతా ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు తెరకెక్కిస్తుండటం విశేషం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ నిర్మిస్తున్న చిత్రానికి ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్రాజు దర్శకత్వం వహించనున్నారు. విద్యా కొప్పినీడి, భానుప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాతలు. శ్రీవిష్ణు నటిస్తున్న 18వ చిత్రమిది. చక్కటి ప్రేమకథతో వినోద…