భద్రాచలం రామాలయంలో శ్రీరామనవవి రోజు జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి శుభ ముహుర్తం ఖరారు అయ్యింది. జగదభిరాముడు శ్రీరాముడికి సీతమ్మ తల్లికిఏడాదికోసారి శ్రీరామనవమి రోజు జరిగే సీతారాముల కల్యాణం మహోత్సవానికి తేదీని ఖరారు చేశారు అర్చకులు. ఏప్రిల్ 9 నుంచి 23 వరకు వసంత పక్షప్రయుక్త శ్రీరామనవమి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్ధీని పరిగణలోనికి తీసుకుని ఏప్రిల్ 9 నుంచి 23 వరకు నిత్య కల్యాణ వేడుకను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: ఇద్దరు దాటితే… ఉద్యోగం ఔట్..! Source link
Author: Telanganapress
RCB vs DC | డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడుకు బ్రేక్ పడింది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీ.. మూడో మ్యాచ్లో ఢిల్లీ చేతిలో చిత్తుగా ఓడింది. ఢిల్లీ నిర్దేశించిన 194 పరుగుల టార్గెట్ను చేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 169 పరుగుల వద్దే ఆగిపోయింది. February 29, 2024 / 11:01 PM IST RCB vs DC | డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడుకు బ్రేక్ పడింది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీ.. మూడో మ్యాచ్లో ఢిల్లీ చేతిలో చిత్తుగా ఓడింది. ఢిల్లీ నిర్దేశించిన 194 పరుగుల టార్గెట్ను చేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 169 పరుగుల వద్దే ఆగిపోయింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఈసారి శుభారంభం దక్కలేదు. కెప్టెన్…
Golle Praveen Kumar has been selected for Junior Lecturer in Commerce, PG Teacher and Trained Graduate Teacher (Social Studies) posts Published Date – 29 February 2024, 10:50 PM Hyderabad: From night vigilance to a bright success, this 31-year-old has scripted an extraordinary tale of determination and perseverance. Meet Golle Praveen Kumar, a night watchman at the Educational Multimedia Research Centre (EMRC), Osmania University, who landed not just one or two, but three government jobs in just a span of 10 days! Praveen Kumar has been selected for the posts of Junior Lecturer (JL) in Commerce, Post-Graduate…
జమ్ము కశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ లోని రెండు సంస్థలపై బుధవారం కేంద్రం వేటు వేసింది. అబ్దుల్ ఘనీ భట్, గులాం నబీ సుమ్జీల నేతృత్వంలోని ఎంసిజెకె-బి, ఎంసిజెకె-ఎస్ సంస్థలపై ఉపా చట్టం కింద రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సంస్థలు దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్షా ఎక్స్ లో ప్రకటించారు. రెండు సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధించింది. అబ్దుల్ ఘనీ భట్ అధ్యక్షతన ఉన్న ఎంసిజెకె-బి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉందని, జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని ఎంహెచ్ఎ నోటిఫికేషన్లో తెలిపింది. ఆ సంస్థ నేతలు పాకిస్థాన్, పలు సంస్థల నుండి వివిధ వనరుల ద్వారా నిధులు సేకరిస్తున్నారని, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం, భద్రతా దళాలపై రాళ్లు రువ్వడం వంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని తెలిపింది. ఎంసిజెకె బి సభ్యులు తమ కార్యకలాపాల…
WPL 2024, RCB vs DC | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఈ సీజన్లో జరుగుతున్న తొలి మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ దంచికొట్టింది. ఆ జట్టు బ్యాటర్లు షఫాలీ వర్మ (31 బంతుల్లో 50, 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అలీస్ క్యాప్సీ (33 బంతుల్లో 46, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మరిజన్నె కాప్ (16 బంతుల్లో 32, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జెస్ జొనాసెన్ (16 బంతుల్లో 36 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోయి ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఆర్సీబీ బౌలర్లంతా తేలిపోవడంతో బెంగళూరులో ఆ జట్టు భారీ స్కోరు ఛేదించాల్సి ఉంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్కు…
The SP leaders including the state unit chief Pasam Venkateswarlu and Madhu Botta Yadav sat on a dharna in front of the Ambedkar statue. Published Date – 29 February 2024, 10:01 PM File Photo Amravathi: Samajwadi Party (SP) of Andhra Pradesh staged a protest in Amravathi today against the Central Bureau of Investigation (CBI) notice to the party Chief and former Uttar Pradesh Chief Minister Akhilesh Yadav askng him to appear as a witness in a case linked to illegal sand mining. The SP leaders including the state unit chief Pasam Venkateswarlu and Madhu Botta Yadav…
మేడారం సమ్మక్క సారలమ్మ వార్ల హుండీ ఆదాయం తొలిరోజు లెక్కింపు ఆదాయం రూ.3.15 కోట్లుగా ఉంది. మేడారం మహాజాతర హుండీ లెక్కింపు ఇవాళ(గురువారం) హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ప్రారంభమైంది. మొత్తం 518 హుండీలను లెక్కించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మొదటి రోజు 134 హుండీలను దేవాదాయ శాఖ అధికారులు లెక్కించగా మూడు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. ఈ మొత్తాన్ని అధికారులు బ్యాంకులో జమ చేస్తారు. లెక్కింపు కోసం సీసీ కెమెరాలతో పాటు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఇది కూడా చదవండి: రేపటి నుంచి శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు Source link
Egg Bajji | మరణం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. ఎదురుగా వచ్చే వాహనమో.. అకస్మాత్తుగా వచ్చే అనారోగ్యమో.. ఈ రోజుల్లో ఏది మనిషి ప్రాణాలను హరిస్తుందో చెప్పడం చాలా కష్టమైపోయింది. ఒక్కోసారి మనం ఎంతో ఇష్టపడే ఆహార పదార్థాలు కూడా అకాల మరణానికి కారణం కావచ్చు. తాజాగా వనపర్తి జిల్లాలో ఇలాగే ఎగ్ బజ్జీ తింటుండగా గొంతులో ఇరుక్కుపోయి ఓ వ్యక్తి చనిపోయాడు. February 29, 2024 / 09:40 PM IST Egg Bajji | మరణం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. ఎదురుగా వచ్చే వాహనమో.. అకస్మాత్తుగా వచ్చే అనారోగ్యమో.. ఈ రోజుల్లో ఏది మనిషి ప్రాణాలను హరిస్తుందో చెప్పడం చాలా కష్టమైపోయింది. ఒక్కోసారి మనం ఎంతో ఇష్టపడే ఆహార పదార్థాలు కూడా అకాల మరణానికి కారణం కావచ్చు. తాజాగా వనపర్తి జిల్లాలో ఇలాగే ఎగ్ బజ్జీ తింటుండగా గొంతులో ఇరుక్కుపోయి ఓ వ్యక్తి చనిపోయాడు. వివరాల్లోకి…
Led by party working president KT Rama Rao, around 150 senior BRS leaders are expected to visit the Medigadda barrage Published Date – 29 February 2024, 08:53 PM Hyderabad: In a strategic move to combat the misinformation campaign by the Congress government regarding the Kaleshwaram Lift Irrigation Scheme (KLIS), the opposition BRS is all set to embark on its ‘Chalo Medigadda’ programme on Friday. Led by party working president KT Rama Rao, around 150 senior BRS leaders are expected to visit the Medigadda barrage. Departing from the party headquarters at Telangana Bhavan in Hyderabad, the BRS…
శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా రేపు( శుక్రవారం) నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయం ఈవో పెద్దిరాజు స్పష్టం చేశారు. 8న పాగాలంకరణ, కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు భారీగా తరలి రానున్నారు. జ్యోతిర్ముడి కలిగిన శివ స్వాములకు మాత్రమే 1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు నిర్దిష్ట వేళల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుందని ఈవో తెలిపారు. 5వ తేదీన సాయంత్రం 7:30 నుండి 11 గంటల వరకు వరకు భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఉచిత దర్శనంతోపాటు శీఘ్ర, అతి శీఘ్రదర్శనానికి ఆన్లైన్,…