Author: Telanganapress

Rabri Devi | ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి (Rabri Devi) బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ను హెచ్చరించారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించడంపై ఆమె మండిపడ్డారు. February 29, 2024 / 08:38 PM IST పాట్నా: ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి (Rabri Devi) బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ను హెచ్చరించారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించడంపై ఆమె మండిపడ్డారు. బీహార్‌లో ఆర్జేడీ, బీజేపీ మధ్య మాత్రమే పోరు ఉందని రబ్రీ దేవి అన్నారు. అందుకే ఆర్జేడీ, తమ మిత్రపక్షం కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేల ఫిరాయింపులకు బీజేపీ పాల్పడుతున్నదని ఆరోపించారు. అయితే దీనికి తాము ఆందోళన చెందడం లేదని అన్నారు. ‘ఒకవేళ ఆందోళన చెందాల్సిన అవసరం ఎవరికైనా ఉందంటే అది నితీష్‌ కుమార్‌ మాత్రమే. ఇది గోడపై రాసుకుని ఆయన చూడాలి.…

Read More

Minister Ponguleti Srinivas Reddy invited the ZP chairman along with 150 leaders, municipal councillors, former sarpanches, MPTC and ZPTC members from different parties into Congress at his camp office Published Date – 29 February 2024, 08:00 PM ZP chairman K Chandrasekhar Rao joined Congress in the presence of Revenue Minister P Srinivas Reddy in Kothagudem. Kothagudem: Kothagudem ZP chairman Kancharla Chandrasekhar Rao has joined Congress in the presence of Revenue Minister Ponguleti Srinivas Reddy. The minister invited the ZP chairman along with 150 leaders, municipal councillors, former sarpanches, MPTC and ZPTC members from different parties into…

Read More

స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా  చివరి ఐదో టెస్టుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభం కానున్న ఈ టెస్టులో ఆడతాడనుకున్న మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌.. తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడుతుండటంతో బీసీసీఐ అతడిని ఈ టెస్టులో కూడా లెక్కలోకి తీసుకోలేదు. నాలుగో టెస్టులో విశ్రాంతి తీసుకున్న స్టార్‌ పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా తిరిగి జట్టుతో చేరనున్నాడు. ఈ రెండు మార్పులతో పాటు నాలుగో టెస్టు వరకూ జట్టుతోనే ఉన్న వాషింగ్టన్‌ సుందర్‌ను బీసీసీఐ రిలీజ్‌ చేసింది. అతడు రంజీట్రోఫీలో భాగంగా మార్చి 2 నుంచి ముంబైతో జరుగబోయే సెమీస్‌ మ్యాచ్‌ కోసం తమిళనాడుకు ఆడనున్నాడు. ఈ మూడు మార్పులు తప్ప భారత జట్టులో మార్పులేమీ లేవు. ఇదిలాఉండగా హైదరాబాద్‌ టెస్టులో ఆడి ఆ తర్వాత గాయంతో వెనుదిరిగిన కేఎల్‌ రాహుల్‌ త్వరలోనే లండన్‌ వెళ్లనున్నట్టు బీసీసీఐ ప్రకటనలో…

Read More

Srisailam శ్రీశైలం(Srisailam) ఆలయానికి వెళ్లే భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా(RTC) సంస్థ తీపి కబురును అందించింది. February 29, 2024 / 07:19 PM IST హైదరాబాద్‌ : శ్రీశైలం(Srisailam) ఆలయానికి వెళ్లే భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా(RTC) సంస్థ తీపి కబురును అందించింది. మార్చి 2వ తేదీ నుంచి పది రాజధాని ప్రత్యేక ఏసీ బస్సులను ప్రారంభించనున్నది. ఈ సందర్భంగా రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ శ్రీధర్‌ గురువారం బస్సుల వివరాలను ప్రకటించారు. ఈ బస్సు సర్వీసులు హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌(BHEL) , జూబ్లీబస్‌ స్టేషన్‌, మహాత్మా గాంధీ బస్‌ స్టేషన్‌ల ద్వారా శ్రీశైలం చేరుకుంటాయని వెల్లడించారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం 5 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రతి గంటకు ఒక సర్వీసు శ్రీశైలానికి బయలుదేరుతుందని అన్నారు. శ్రీశైలం నుంచి ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ బస్సు సర్వీసులు,ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం…

Read More

Traffic police were conducting extensive inspections as per the orders of Commissioner of Police Sunil Dutt in view of significant increase in the number of road accidents in recent times Published Date – 29 February 2024, 06:50 PM Traffic police caught 59 minors driving vehicles in Khammam.   Khammam: Traffic ACP Srinivasulu said that special attention was paid to driving of two and four wheelers by minors in the city and 59 were caught driving the vehicles. Traffic police were conducting extensive inspections as per the orders of Commissioner of Police Sunil Dutt in view of significant increase…

Read More

హైదరాబాద్ తార్నాక కిమ్టీ కాలనీలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. క్షణాల మీద వ్యాపించిన మంటలతో కాలనీ వాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదసమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విషయం తెలుసుకున్న నగర డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని, వెంటనే అగ్నిమాపక సిబ్బందిని పిలిపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తినష్టం సంభవించిందని అధికారులు తెలిపారు.ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: స్టార్ ఫుట్‌బాల‌ర్‌ క్రిస్టియానో రొనాల్డో పై నిషేధం Source link

Read More

Soya Farmers | సోయా(Soya )కొనుగోళ్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ గురువారం ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌(Zainath) మండలంలోని అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు(Soya Farmers) నాయకులతో కలిసి రాస్తారోకో(Agitation,) నిర్వహించారు. February 29, 2024 / 06:43 PM IST జైనథ్‌, ఫిబ్రవరి 29 : సోయా(Soya )కొనుగోళ్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ గురువారం ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌(Zainath) మండలంలోని అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు(Soya Farmers) నాయకులతో కలిసి రాస్తారోకో(Agitation,) నిర్వహించారు. సుమారు గంటపాటు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేర్‌ లింగారెడ్డి మాట్లాడుతూ.. జైనథ్‌, బేల, ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డుల్లో సోయా కొనుగోళ్ల పేరిట మార్క్‌ఫెడ్‌ ఒక రోజు ప్రారంభించి నిలిపివేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నాయకులు, ఆదిలాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌కు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులపై ఉన్న శ్రద్ధ రైతుల సంక్షేమంపై లేదన్నారు. మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేస్తుందన్న నమ్మకంతో రైతులు సోయ…

Read More

This came in the backdrop of strong flow in the small and midcap schemes of mutual funds over the last few quarters. Published Date – 29 February 2024, 05:56 PM New Delhi: Capital markets regulator Sebi has asked mutual fund houses to put in place a framework to safeguard investors, who invested in smallcap and midcap schemes, amid a “froth building up” in these categories. Also, the regulator has suggested steps such as restrictions on inflows in these segments, portfolio rebalancing, and laying guidelines to safeguard investors from the first-mover advantage of redeeming investors. This came…

Read More

కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలన్న ఆలోచనతో ఉందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. హైదరాబాద్ తెలంగాణ భవన్ జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ కుట్రను, దుష్ప్రచారాన్ని  తిప్పికొట్టాలన్న భావనతోనే మేడిగడ్డ వెళ్తున్నాం. తెలంగాణను ఎండబెట్టాలన్న ఆలోచనతో ప్రభుత్వం కనిపిస్తోంది. అవినీతి జరిగిందని పదేపదే మాట్లాడుతున్నారు. జరిగిన ప్రతి పనిలోనూ అవినీతి అని చెప్పి రాష్ట్రాన్ని అధోగతి పాలుజేయాలని చూస్తున్నారు. అతి పెద్ద అవినీతి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా చెబుతారు? ఆయన విచారణ అధికారా? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని అంటున్నారు..సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్థూపం లేకుండా చేస్తారా? మంత్రులు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలు, వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాం.ఎన్డీ ఎస్ఏ పేరు మీద నీళ్ళు వదిలి మేడిగడ్డ కొట్టుకుపోవాలని, ఎల్లంపల్లిని ఎండపెట్టాలని చూస్తున్నారు. నీళ్ళు ఇవ్వాలని మేము అంటున్నాం, సముద్రంలోకి మీరు వృధాగా వదులుతున్నారు… ఎవరికి సెన్స్…

Read More

న్యూఢిల్లీ: గ‌త ఏడాది కాలం నుంచి ఒక‌వేళ ఎక్క‌డైనా కేంద్ర ప్ర‌భుత్వం ఇండ్ల‌ను కూల్చివేస్తే(House Demolition), వారికి పీఎం ఆవాస్ యోజ‌న కింద కొత్త ఇండ్ల‌ను కేటాయించాల‌ని ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ డిమాండ్ చేసింది. ఢిల్లీ మంత్రి అతిషి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర స‌ర్కారుకు చెందిన ఏజెన్సీలు గ‌త ఏడాది నుంచి అనేక చోట్ల ఇండ్ల‌ను కూల్చివేశాయ‌ని అన్నారు. డీడీఏ, ఏఎస్ఐ, రైల్వేస్ లాంటి సంస్థ కూడా ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాయ‌న్నారు. సిల్కియారా ట‌న్నెల్ రెస్క్యూ బృందంలో పాల్గొన్న ఓ ర్యాట్ హోల్ మైన‌ర్ ఇంటిని బుధ‌వారం డీడీఏ అధికారులు కూల్చివేశార‌ని, అత‌నికి కొత్త ఇంటిని క‌ట్టి ఇవ్వాల‌ని మంత్రి డిమాండ్ చేశారు. ర్యాట్ హోల్ మైన‌ర్‌కు కొత్త ఇళ్లు కేటాయిస్తామ‌ని గ‌వ‌ర్న‌ర్ చెప్పార‌ని, దాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని, అయితే గ‌త ఏడాది నుంచి ఇండ్లు కోల్పోయిన వారికి కూడా కొత్త ఇండ్ల‌ను ప్ర‌ధాని ఆవాస్ యోజ‌న కింద ఇవ్వాల‌ని…

Read More