Author: Telanganapress

Officials informed the court that a notice was issued to Krish asking him to appear before them for recording his statement and also taking a drug test. Published Date – 29 February 2024, 04:48 PM Representational Image Hyderabad: The Cyberabad police investigating the drug case surrounding a star hotel in Gachibowli, took a crucial turn as the investigation officials informed the court that director Krish Jagarlamudi, a suspect in the case, was absconding. Officials informed the court that a notice was issued to Krish asking him to appear before them for recording his statement and also…

Read More

అంబేద్కర్  ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌లకు నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్కకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  విజ్ఞప్తి చేశారు. స్కాలర్ షిప్ తదుపరి విడుత నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. గత కేసీఆర్‌ ప్రభుత్వం విదేశాల్లో చదువుకుంటున్న 7 వేల మందికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన తెలంగాణ విద్యార్థులకు ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌లు అందించామని  సోషల్ మీడియా ఎక్క్ వేదికగా తెలిపారు. అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్న రవి పెరుపంగ అనే విద్యార్థి.. తాను కాలేజీ ఫీజు చెల్లించేందుకు రెండో విడుత స్కాలర్‌షిప్‌ ఇంకా విడుదల కాలేదని ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన తనకు ఇప్పటికే అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ మంజూరయిందని తెలిపారు. అయితే ఇప్పటివరకు సెకండ్‌ ఇన్‌స్టాలమెంట్‌ రాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉపకారవేతనాలను వెంటనే విడుదల చేయాలని ఉపముఖ్యమంత్రికి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. My…

Read More

DSC Notification | తెలంగాణ ప్ర‌భుత్వం 11,062 పోస్టుల‌తో డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. జిల్లాల వారీగా పోస్టుల‌ను ప‌రిశీలిస్తే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అత్య‌ధికంగా ఖ‌మ్మం జిల్లాలో 176 ఉన్నాయి. అత్య‌ల్పంగా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 26 పోస్టులు ఉన్నాయి. February 29, 2024 / 04:46 PM IST DSC Notification | హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం 11,062 పోస్టుల‌తో డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మొత్తం పోస్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 పోస్టులు ఉన్నాయి. జిల్లాల వారీగా పోస్టుల‌ను ప‌రిశీలిస్తే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అత్య‌ధికంగా ఖ‌మ్మం జిల్లాలో 176 ఉన్నాయి. అత్య‌ల్పంగా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 26 పోస్టులు ఉన్నాయి. ఇక ఎస్‌జీటీ పోస్టుల…

Read More

The team used weather conditions to tease apart confounding factors affecting pollution and suicide rates, arriving at what they consider to be a truly causal connection. Published Date – 29 February 2024, 03:45 PM File Photo New Delhi: Lower air pollution levels may be associated with reduced suicide rates, according to a study conducted in China. Researchers at the University of California, Santa Barbara, estimate that China’s efforts to reduce air pollution have prevented 46,000 suicide deaths in the country over just five years. The team used weather conditions to tease apart confounding factors affecting pollution…

Read More

మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో ఘనవిజయం సాధించిన  సినిమా ‘దృశ్యం’. ఈ చిత్రం ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం రీమేక్‌లలో మరో ఘనత సాధించింది. ఏకంగా హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ఇంగ్లిష్‌, స్పానిష్‌లలో రీమేక్‌ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో హాలీవుడ్‌లో రీమేక్‌ కానున్న మొదటి భారతీయ సినిమా ‘దృశ్యం’ నిలిచింది. మొదట మలయాళంలో రూపొందిన ఈ సినిమా అదే పేరుతో తెలుగు, హిందీలో, ‘దృశ్య’ పేరుతో కన్నడలో, ‘పాపనాశం’ పేరుతో తమిళ్‌లో తెరకెక్కి సత్తా చాటింది. దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘దృశ్యం 2’ కూడా విజయవంతమైంది. దీంతో ఈ సిరీస్ చిత్రాల కథలు కొరియన్‌లో రీమేక్‌ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు హాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందిన గల్ఫ్‌ స్ట్రీమ్ పిక్చర్స్‌, మరో నిర్మాణ సంస్థతో కలిసి ‘దృశ్యం’ కథలను హాలీవుడ్‌ ప్రేక్షకులకు అందించనుంది. ఇండియన్‌ సినిమా నిర్మాణ…

Read More

Phir Aayi Hasseen Dillruba | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ ప‌న్ను (Taapsee Pannu), 12 ఫెయిల్ ఫేమ్ విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘హసీన్ దిల్‌రుబా’. 2021లో థ్రిల్లింగ్‌ మర్డర్‌ మిస్టరీ కథాంశంతో వ‌చ్చి ఓటీటీలో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది ఈ చిత్రం. February 29, 2024 / 03:46 PM IST Phir Aayi Hasseen Dillruba | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ ప‌న్ను (Taapsee Pannu), 12 ఫెయిల్ ఫేమ్ విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘హసీన్ దిల్‌రుబా’. 2021లో థ్రిల్లింగ్‌ మర్డర్‌ మిస్టరీ కథాంశంతో వ‌చ్చి ఓటీటీలో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది ఈ చిత్రం. నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లై మంచి రికార్డు వ్యూస్ సాధించింది. అయితే ఈ సూప‌ర్ హిట్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’(Phir…

Read More

Ranveer and Deepika announced on their individual Instagram accounts that their baby is due in September. Published Date – 29 February 2024, 02:50 PM Mumbai: A string of Bollywood personalities such as Kareena Kapoor Khan, Arjun Kapoor, Varun Dhawan and Sonam Kapoor among many others have congratulated star couple Ranveer Singh and Deepika Padukone, who on Thursday announced that they are expecting their first bundle of joy. Ranveer Singh and Deepika took to their respective Instagram, where they made the announcement and shared that the baby will be arriving in September. As soon as they announced…

Read More

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదయ్యింది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ(గురువారం) విడుదల చేశారు. వీటిలో స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 పోస్టులు ఉన్నాయి. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకునేవారు ఫీజు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. డీఎస్సీ రాత పరీక్షలను కంప్యూటర్‌బేస్డ్‌ టెస్ట్‌ పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డిలో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే పరీక్షలు ఎప్పుడు ఉంటాయనే విషయాన్ని ప్రకటించలేదు. కాగా, రాష్ట్రంలో గత ఏడాది 5,089 టీచర్ల భర్తీకి జారీ చేసిన పాత డీఎస్సీ నోటిఫికేషన్‌ను…

Read More

Abdul Karim Tunda | 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడు, ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాది అబ్దుల్ కరీం తుండాను సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ రాజ‌స్థాన్‌లోని ప్రత్యేక టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ (టాడా) కోర్టు గురువారం నిర్దోషిగా ప్రకటించింది. February 29, 2024 / 02:40 PM IST Abdul Karim Tunda | జైపూర్ : 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడు, ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాది అబ్దుల్ కరీం తుండాను సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ రాజ‌స్థాన్‌లోని ప్రత్యేక టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ (టాడా) కోర్టు గురువారం నిర్దోషిగా ప్రకటించింది. తుండాకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వ‌డం ఇదే మొద‌టిసారి కాదు. బాంబుల త‌యారీలో భాగంగా తుండా చేతి విరిగిపోయింద‌ని పోలీసులు నిరూపించ‌లేక‌పోయారు. తుండా ల‌ష్క‌రే తోయిబా బాంబ్ మేక‌ర్ అని చెప్ప‌డానికి ఎలాంటి రుజువు లేద‌ని 2016, మార్చిలో కోర్టు…

Read More

In her latest documentary, “The Greatest Love Story Never Told,” she opens up about her life in a candid moment. Published Date – 29 February 2024, 01:48 PM Los Angeles: Actress-singer Jennifer Lopez went down memory lane and recalled her childhood and claimed she didn’t receive enough love from her parents. It was in a candid moment in her new documentary, “The Greatest Love Story Never Told,” where she talked about her life. “When I was growing up I was always looking for somebody to make me feel loved,” she said, as reported by pagesix.com. “I…

Read More