Author: Telanganapress

కరీంనగర్‌ సీపీ కార్యాలయం పరిధిలో బీఆర్‌ఎస్‌ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. ముందు వెనుకా చూడకుండా కేసులు నమోదు చేస్తున్నారు. భూవివాదాల ఫిర్యాదులపై కనీసం విచారించకుండానే బీఆర్‌ఎస్‌ నేతలే టార్గెట్‌గా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. February 29, 2024 / 06:37 AM IST ఒకేరోజు ముగ్గురు బీఆర్‌ఎస్‌ నాయకుల అరెస్ట్‌ అరెస్టులపై పోలీసుల అత్యుత్సాహం కార్పొరేటర్ల భర్తలపై తప్పుడు ఫిర్యాదులు లోతైన విచారణ చేయకుండానే కేసులు కోర్టు కేసు దాచి ఫిర్యాదు చేసిన వైనం వాస్తవాలు తెలుసుకోకుండానే అరెస్టులు న్యాయస్థానంలో పోలీసులకు ఎదురుదెబ్బ కోర్టు ఆదేశాలతో విడుదలైన నేతలు కరీంనగర్‌ సీపీ కార్యాలయం పరిధిలో బీఆర్‌ఎస్‌ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. ముందు వెనుకా చూడకుండా కేసులు నమోదు చేస్తున్నారు. భూవివాదాల ఫిర్యాదులపై కనీసం విచారించకుండానే బీఆర్‌ఎస్‌ నేతలే టార్గెట్‌గా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. పోలీసుల కక్షపూరిత వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మరో ముగ్గురు బీఆర్‌ఎస్‌ నేతలను…

Read More

The batter hits half-century as her side defeats Mumbai Indians by seven wickets in the Women’s Premier League match in Bengaluru on Wednesday. Published Date – 28 February 2024, 11:26 PM UP Warriorz Kiran Navgire during the WPL match in Bengaluru on Wednesday. Bengaluru: Kiran Navgire and Alyssa Healy unleashed a remarkable assault on Mumbai Indians bowlers to power UP Warriorz to a seven-wicket win in their Women’s Premier League match here on Wednesday. Navigre (57, 31b, 6×4, 4×6) and Healy (33, 29 balls) added 94 runs for the opening wicket stand in just 9.1 overs…

Read More

ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఎనిమిది మరణాల్లో ఒక మరణం నోటికి సంబంధించిన బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్లతోనే జరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో నోటికి సంబంధించిన వ్యాధులకు చెక్‌ పెట్టడానికి అమెరికా పరిశోధకులు నడుంకట్టారు. February 29, 2024 / 05:36 AM IST ఆర్టిఫిషియల్‌ టంగ్‌ సృష్టించిన సైంటిస్టులు సెన్సర్ల సాయంతో నోటి క్రిములకు చెక్‌ (స్పెషల్‌ టాస్క్‌ బ్యూరో) హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఎనిమిది మరణాల్లో ఒక మరణం నోటికి సంబంధించిన బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్లతోనే జరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో నోటికి సంబంధించిన వ్యాధులకు చెక్‌ పెట్టడానికి అమెరికా పరిశోధకులు నడుంకట్టారు. ఈ క్రమంలోనే నోటిలోని బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటి క్రిములను గుర్తించడంతో పాటు వాటిని నశింపజేసే ఆర్టిఫిషియల్‌ టంగ్‌ (కృత్రిమ నాలుక)ను తాజాగా అభివృద్ధి చేశారు. కొత్త రుచులను గుర్తించడంతో పాటు.. ఓరల్‌ ఇన్ఫెక్షన్లను, డెంటల్‌ డిసీజెస్‌ను, క్యావిటీలను కలుగజేసే 11 రకాల…

Read More

The lessons from Byju’s and Paytm crises are clear: Innovation must be wedded to integrity and expansion to ethical practice Published Date – 28 February 2024, 11:45 PM In an era of unprecedented digital acceleration, Byju’s and Paytm emerged as beacons of India’s tech-driven potential, harnessing the opportunities presented by the pandemic and demonetisation. However, the very tide that lifted these Goliaths of the startup world has ebbed, revealing the perilous rocks of regulatory and ethical oversights. Byju’s, a prodigy in the edtech sector, now grapples with the fallout of corporate missteps. The once-celebrated CEO Byju…

Read More

Inspiring Story | రాయలసీమలోని చిన్న పల్లెటూరు మాది. ఉపాధి వెతుక్కుంటూ అమ్మానాన్న హైదరాబాద్‌ వచ్చారు. దిల్‌సుఖ్‌నగర్‌ దగ్గర సింగరేణి కాలనీలో గుడిసె వేసుకున్నారు. బతుకుదెరువు కోసం ముగ్గు అమ్మడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు చెత్త ఏరే పనిలో చేరిపోయారు. ఆ సంపాదనతో పొట్టకూ బట్టకూ వెళ్లిపోతుంది. మా వాళ్లు వెనకేసింది లేదు. February 29, 2024 / 04:05 AM IST Inspiring Story | ‘చెత్తమ్మా.. చెత్త ’ అరుపులాంటి పిలుపు. తలుపులు తెరుచుకున్నాయి. ‘ఏంటే? చాలా రోజుల నుంచి రావట్లేదు’ అడిగింది ఓ ఇంటి యజమాని. ‘అమెరికా వెళ్లినా అమ్మగారూ’ చెప్పిందా అమ్మాయి. అతిశయోక్తి కాదు. అబద్ధం లేదు. చెత్త ఏరుకునే ఆ బాలిక ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నది. ఆ మధ్య అమెరికాలోనూ పర్యటించింది. ఎన్నో వేదికలెక్కి ప్రసంగించింది. అవార్డులు గెలిచింది. అంతేనా, చిల్డ్రన్స్‌పార్లమెంట్‌కు ప్రధానిగా వ్యవహరించింది. ఛేంజ్‌ మేకర్‌ అవార్డు విజేత కూడా అయిన అరిపిన జయలక్ష్మి..…

Read More

A BHEL employee, who alleged lured jobless youngsters offering contract jobs in BHEL, was arrested Published Date – 28 February 2024, 11:49 PM Representational Image Sangareddy: A BHEL employee, who alleged lured jobless youngsters offering contract jobs in BHEL, was arrested. He reportedly took Rs.5.40 lakh from seven job seekers. The employee, Satyasheel, was with BHEL in RC Puram since 2010. Following the complaint of one victim Vittal Reddy, the RC Puram police registered a case and launched an investigation and found that he had cheated seven persons. Earlier, Satyasheel was jailed in 2015 in a…

Read More

అధికార దాహంతో కాంగ్రెస్‌ పార్టీ మభ్యపెట్టే హామీలను ఇచ్చి గద్దెనెక్కిందని, అన్ని హామీలను నెరవేరిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌ సవాల్‌ విసిరారు. February 29, 2024 / 03:36 AM IST బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ శక్కర్‌నగర్‌, ఫిబ్రవరి 28: అధికార దాహంతో కాంగ్రెస్‌ పార్టీ మభ్యపెట్టే హామీలను ఇచ్చి గద్దెనెక్కిందని, అన్ని హామీలను నెరవేరిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌ సవాల్‌ విసిరారు. విజయ సంకల్పయాత్రలో భాగంగా బుధవారం రాత్రి బోధన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన విషయంపై అసలు ఎక్కడా ఊసెత్తడం లేదన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాటి అమలుపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌…

Read More

There are also allegations that the police, without proper investigation, immediately went for an arrest, with the court action now exposing the political motives behind the entire episode Updated On – 28 February 2024, 11:51 PM There are also allegations that the police, without proper investigation, immediately went for an arrest, with the court action now exposing the political motives behind the entire episode Hyderabad: An apparent attempt by the Karimnagar police, allegedly at the behest of Congress leaders from the district, to target BRS leaders came to light on Wednesday when the court questioned the…

Read More

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు 112 మంది డాక్ట‌ర్ల‌ను తీసివేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నెలల కాలంగా డుమ్మా కొడుతున్న డాక్ట‌ర్ల‌ లిస్ట్ ను వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసింది. ఉద్యోగాల్లో ఉండి.. కాలేజీలకు రాకుండా, విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ఉన్న డాక్టర్లను విధుల నుంచి తొలిగించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. డాక్టర్లు విధులకు హాజరు కాని కారణంగా అటు వైద్యవిద్యార్థులకు తరగతులు జరగకపోగా..ఇటు అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. టీచింగ్ హాస్పిటల్స్ కావడంతో రోగులకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. దవాఖానల్లో ఓపీ తక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో విధుల‌కు డుమ్మా కొట్టిన 112 మంది డాక్టర్లను గుర్తించి నోటీసులు జారీ చేశారు. వారిని సర్వీస్ నుంచి టర్మినేట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వారి స్థానంలో కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ వేసేందుకు కూడా అధికారులు కసరత్తు ముమ్మరం…

Read More

ఇరు సంస్థల భారతీయ మీడియా కార్యకలాపాలు విలీనం రూ.70వేల కోట్లతో కొత్త సంస్థ రిలయన్స్‌కే 63.16 శాతం వాటా న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: వాల్ట్‌ డిస్నీ కో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మధ్య భారీ డీల్‌ కుదిరింది. దీని ప్రకారం ఇరు సంస్థలు దేశంలోని తమ మీడియా కార్యకలాపాలను ఒక్కటి చేస్తున్నాయి. ఈ మేరకు ఒప్పందాలనూ బుధవారం ఆయా కంపెనీలు ప్రకటించాయి. విలీన సంస్థ విలువ రూ.70,352 కోట్లు (8.5 బిలియన్‌ డాలర్లు)గా ఉంటుందని అంచనా. కొత్త కంపెనీలో రిలయన్స్‌, దాని అనుబంధ సంస్థలకే మెజారిటీ వాటా దక్కనున్నది. 63.16 శాతం ఉంటుందని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో రిలయన్స్‌, డిస్నీ పేర్కొన్నాయి. డిస్నీకి మిగతా 36.84 శాతం వాటా ఉండనున్నది. ఇక ఇందులో రెండు స్ట్రీమింగ్‌ సర్వీసులు, 120 టెలివిజన్‌ చానల్స్‌ ఉంటాయి. ఈ క్రమంలో అతిపెద్ద ఓటీటీ సబ్‌స్ర్కైబర్లున్న సంస్థగా కూడా రిలయన్స్‌, డిస్నీల విలీన సంస్థే నిలువనున్నది.…

Read More