ఝార్ఖండ్లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన జాంతారలోని కాలా ఝరియా రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది. ప్రాథమికంగా 12 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అధికారులు కన్ఫాం చేయాల్సి ఉంది. ప్రమాదం విషయం తెలియగానే వైద్య సిబ్బంది, అంబులెన్స్ లు సంఘటన స్థలానికి చేరుకుంది. కొంతమంది రైల్వే ట్రాక్ దాటుతుండగా అంగా ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. 12 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి:తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ The post ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని 12 మంది మృతి appeared first on tnewstelugu.com. Source link
Author: Telanganapress
RRR | ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్గా తీసుకుని హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్రమంగా రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని సూచించారు. February 28, 2024 / 10:10 PM IST RRR | అవుటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్గా తీసుకుని హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్రమంగా రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని సూచించారు. అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానం ఉండేలా రేడియల్ రోడ్లు నిర్మించాలని చెప్పారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన సిటీతో పాటు కొత్తగా విస్తరిస్తున్న చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. మాస్టర్ ప్లాన్-2050కి…
Instead of reviving the project by constructing new pillars in place of the three damaged ones, the State government was planning to blame the BRS by spreading false propaganda, said KT Rama Rao Published Date – 28 February 2024, 09:34 PM Rajanna-Sircilla: BRS working president and former Minister KT Rama Rao alleged that the Congress was conspiring to demolish the Kaleshwaram project with a view to get votes in the Parliament elections. Rama Rao released a pamphlet published highlighting the facts on the Kaleshwaram project by Peddapalli ZP Chairman Putta Madhukar in Sircilla on Wednesday. Speaking…
మార్చి 1వ తేదీన బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమానికి అనుమతి కోరుతూ డీజీపీ రవి గుప్తాకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలోని బృందం ఇవాళ(బుధవారం) వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా మేడిగడ్డకు వెళ్లే రూట్ మ్యాప్ను కూడా డీజీపీకి అందజేశారు. బీఆర్ఎస్ వినతిపత్రంపై డీజీపీ సానుకూలంగా స్పందించారు. చలో మేడిగడ్డ పర్యటనకు తగిన బందోబస్తు కల్పిస్తామని బీఆర్ఎస్ నేతలకు డీజీపీ రవి గుప్తా తెలిపారు. ఇది కూడా చదవండి: ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని 12 మంది మృతి Source link
Harish Rao | ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఆచరణలో మాత్రం మాట తప్పిందని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. గతేడాది డిసెంబర్ నెలకు సంబంధించి 10,632 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి 12,660 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు అందలేదని ఆయన తెలిపారు. February 28, 2024 / 09:24 PM IST Harish Rao | ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఆచరణలో మాత్రం మాట తప్పిందని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. గతేడాది డిసెంబర్ నెలకు సంబంధించి 10,632 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి 12,660 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు అందలేదని ఆయన తెలిపారు. సమగ్ర శిశు ఉద్యోగులకు వేతనాలు, మధ్యాహ్న భోజన కార్మికుల వంట ఛార్జీలు, కోడిగుడ్డు బిల్లులు పెండింగ్లో ఉండటంపై…
In place of special passes, a Rs.300 ticket was introduced to have special darshan of the presiding deity Published Date – 28 February 2024, 08:36 PM File Photo Rajanna-Sircilla: Transport and BC Welfare Minister Ponnam Prabhakar said on Wednesday that all special passes issued earlier were cancelled on the occasion of Maha Sivaratri jatara scheduled to be held at the Sri Rajarajeshwara Swamy temple, Vemulawada from March 7 to 9. In place of special passes, a Rs.300 ticket was introduced to have special darshan of the presiding deity. After the jatara, steps would be taken to develop…
తెలంగాణలో బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మెదక్ కలెక్టర్గా రాహుల్ రాజ్, ఆదిలాబాద్ కలెక్టర్గా రాజర్షి షా, కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్గా స్నేహ శబరీశ్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా బీహెచ్ సహదేవ్రావు, హైదరాబాద్ అదనపు కలెక్టర్గా హేమంత కేశవ పాటిల్ నియామకం అయ్యారు. దీనికి సంబందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు Source link
Invitation | శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు (Mahashivratri Brahmotsavam) హాజరుకావాలని ఆలయ అధికారులు ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. February 28, 2024 / 08:27 PM IST అమరావతి : శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు (Mahashivratri Brahmotsavam) హాజరుకావాలని ఆలయ అధికారులు ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nasir) కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ మేరకు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, సభ్యులు గురుమహాంతు ఉమామహేశ్, అర్చకస్వాములు , వేదపండితులు గవర్నర్ను కలిసినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గవర్నరుకు వేద ఆశీర్వవచనం అందజేసి శేషవస్త్రాలు, ప్రసాదాలు, శ్రీస్వామిఅమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. Source link
BRS working president KT Rama Rao on Wednesday met Sivaratri Mallesham and his brother Sivaratri Ravi, who were released after 18 years of imprisonment in a Dubai prison after the intervention of the former Minister. Published Date – 28 February 2024, 07:20 PM Rajanna-Sircilla: BRS working president KT Rama Rao on Wednesday met Sivaratri Mallesham and his brother Sivaratri Ravi, who were released after 18 years of imprisonment in a Dubai prison after the intervention of the former Minister. Rama Rao along with other party workers visited the residence of the brothers in Peddur village and…
హాకీ ఇండియా కు 13 ఏళ్లుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా వ్యవహరిస్తున్న ఎలీనా నార్మన్ రాజీనామా చేసింది. ఇటీవలే మహిళల జట్టు చీఫ్ కోచ్ యానిక్ షాప్మన్ కూడా రాజీనామా చేసింది. ‘భారత హాకీలోని రెండు గ్రూపుల మధ్య విబేధాలతో బాధ్యతలు నిర్వర్తించడం చాలా కష్టం. మూడు నెలలుగా జీతం నిలిపి వేశారు. సంప్రదింపులు, సముదాయింపుతో గతవారం పూర్తిగా జీతం చెల్లించారు’ అని 49 ఏళ్ల ఎలీనా వివరించారు. 2011లో సీఈఓగా నియమితులైన ఎలీనా హయాంలోనే భారత్లో రెండు పురుషుల ప్రపంచకప్లు (2018, 2023), రెండు జూనియర్ పురుషుల ప్రపంచకప్లు (2016, 2021) విజయవంతంగా నిర్వహించారు ఎలీనా. ఇది కూడా చదవండి: రేవంత్ నాడు ప్రచారం లో అబద్దాలు, నేడు పాలనలో అబద్దాలు చెబుతున్నాడు Source link