Author: Telanganapress

According to police, the bus from the Madira depot hit the auto from behind while the workers were on their way to work at Burkacherla Updated On – 29 February 2024, 12:05 AM Representational Image Suryapet: Four women labourers and a man died, while 11 others were injured when a TSRTC bus hit an auto-rickshaw at Mothe in Suryapet district in the morning. Three of the women, all agriculture labourers, died on the spot, while the fourth woman died in hospital. The victims have been identified as Kandula Nagamma (50) and Chevula Narayanamma (50) from Vijayaraghavapuram,…

Read More

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ గత నెలలో ప్రకటించిన సోలార్‌ పాలసీ 2024 లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినరు కుమార్‌ సక్సేనా ఇవాళ(బుధవారం) నిలిపివేశారు. ఈ ప్రకటనపై ఆప్‌ ఎంపి సందీప్‌ పాఠక్‌ స్పందించారు. బీజేపీ తన ఆగ్రహాన్ని కేజ్రీవాల్‌పై మాత్రమే కాకుండా ఢిల్లీ, ప్రజలపై కూడా చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది విచారించదగ్గ విషయమని,  సోలార్‌ పాలసీ అత్యంత ప్రగతిశీలమైన, అధునాతన పాలసీ అని అన్నారు.   కేవలం ఢిల్లీకి మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని  సూచించారు.  దేశాన్ని పక్కన పెట్టండి.. కనీసం ఢిల్లీలోనైనా అమలు చేయనీయకుండా బీజేపీ అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయంలోనూ అడ్డంకులు సృష్టిస్తున్నారని, వారి ఆగ్రహం కేవలం కేజ్రీవాల్‌పై మాత్రమే కాదు.. ఢిల్లీ, ఢిల్లీ ప్రజలపై కూడా అని అన్నారు. దేశ పురోభివృద్ధి బీజేపీ లక్ష్యం కాదని, వారు కేవలం ‘డర్టీ పాలిటిక్స్‌’కి పాల్పడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో 1500 మెగావాట్ల…

Read More

ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో పుణేరీ పల్టన్‌, హర్యానా స్టీలర్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాయి. బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో పుణెరి పల్టన్‌ 37-21తో మూడుసార్లు చాంపియన్‌ పట్నా పైరెట్స్‌పై విజయం సాధించింది. గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన పుణెరి.. February 29, 2024 / 01:25 AM IST హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో పుణేరీ పల్టన్‌, హర్యానా స్టీలర్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాయి. బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో పుణెరి పల్టన్‌ 37-21తో మూడుసార్లు చాంపియన్‌ పట్నా పైరెట్స్‌పై విజయం సాధించింది. గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన పుణెరి.. సెమీస్‌లోనూ అదే జోరు కనబర్చింది. రెండో సెమీఫైనల్లో హర్యానా స్టీలర్స్‌ 31-27తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై గెలుపొందింది. శుక్రవారం జరగనున్న తుదిపోరులో పుణెరీతో హర్యానా స్టీలర్స్‌ తలపడనుంది. Source link

Read More

Policies must be designed to facilitate women and socially disadvantaged groups to leverage new tech for an equitable future of work Published Date – 28 February 2024, 11:59 PM By Dr Anita Hammer A dystopia of job loss and surveillance or a utopia of transformation and progress. This conundrum sums up the intense debate around automation and its impact on the future of work. Optimistic narratives about progress from the Fourth Industrial Revolution or a Second Machine Age are juxtaposed by predictions of a bleak future, where robots and automated processes lead to mass casualisation, surveillance…

Read More

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఇవాళ(బుధవారం) పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వాస్తవస్తావాలపై రూపొందించిన కరపత్రాన్ని సిరిసిల్లలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎంపీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కూల్చే కుట్ర పన్నుతోంది. మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లను తొలగించి మరమ్మత్తులు చేసి ప్రాజెక్ట్ ను పునరుద్దరణ చేపట్టాల్సిన ప్రభుత్వం అసత్య ఆరోపణలతో బీఆర్ఎస్ ను బదనామ్ చేసే కుట్ర పన్నుతోంది. ప్రపంచంలోనే నంబర్ వన్ ప్రాజెక్ట్ గా పేరు గాంచిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏర్పడిన చిన్న చిన్న సాంకేతిక లోపాలను భూతద్దాంలో చూపిస్తూ ప్రాజెక్ట్ ప్రతిష్టను మంటగలుపుతోంది. ఓట్ల కోసం రైతుల నోట్లో మట్టిగొట్టే పనులు మానుకోవాలని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నిజానిజాలను ప్రజలకు వివరించేందుకు మార్చి ఒకటిన…

Read More

జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు. February 29, 2024 / 12:26 AM IST కలెక్టర్‌ ప్రియాంక ఆల భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక ఆల అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో భూ సేకరణ ప్రక్రియపై రెవెన్యూ, సర్వే ల్యాండ్‌ అండ్‌ రికార్డ్స్‌, ఇరిగేషన్‌, సింగరేణి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్‌ మూడు దశల ప్రాజెక్టులకు భూసేకరణ, పులుసుబొంత ప్రాజెక్టు, బీటీపీఎస్‌ రైల్వే లైన్‌, మణుగూరు, కరకగూడెం గ్రామాల ఆర్‌అండ్‌ఆర్‌ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సీతారామ లిప్టు…

Read More

Cyberabad cybercrime police arrested three persons on charges of cheating people on pretext of fake franchise of ITC Company Published Date – 28 February 2024, 11:39 PM Hyderabad: The Cyberabad cybercrime police arrested three persons on charges of cheating people on pretext of fake franchise of ITC Company. Following a complaint from a city-based businessman, the police took up investigation and identified that the franchise fraud was being operated from Patna in Bihar. Subsequently Cybercrime arrested the main organiser Dheeraj Kumar and his associates Ankit Kumar and Gaurav Kumar. According to the police, the suspects created…

Read More

ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఆచరణలో మాత్రం మాట తప్పిందన్నారు బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు. గతేడాది డిసెంబర్ నెలకు సంబంధించి 10,632 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి 12,660 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు అందలేదని ఆయన తెలిపారు. సమగ్ర శిశు ఉద్యోగులకు వేతనాలు, మధ్యాహ్న భోజన కార్మికుల వంట ఛార్జీలు, కోడిగుడ్డు బిల్లులు పెండింగ్‌లో ఉండటంపై హరీశ్‌రావు ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా స్పందించారు. ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజన కార్మికులకు 3 నెలల నుంచి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి వంట ఛార్జీలు, కోడిగుడ్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఇది కూడా చదవండి: కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి Source link

Read More

Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన శివస్వాములు దేవస్థానం ఏర్పాట్లు దర్శన విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యూలైన్లలో ఆందోళనకు దిగారు. క్యూలైన్లలో కిక్కిరిసిపోయిన శివస్వాములు సహనం కోల్పోయి ఆలయ ఈవో డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. February 28, 2024 / 10:01 PM IST Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన శివస్వాములు దేవస్థానం ఏర్పాట్లు దర్శన విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యూలైన్లలో ఆందోళనకు దిగారు. బుధవారం క్షేత్రానికి వచ్చిన స్వాములు సుమారు 5 గంటలకు పైగా క్యూలైన్‌లో వేచి ఉన్నప్పటికీ స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించకపోవడంతోపాటు కనీసం అల్పాహారం, మంచి నీరు కూడా అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూలైన్లలో కిక్కిరిసిపోయిన శివస్వాములు సహనం కోల్పోయి ఆలయ ఈవో డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండు రోజుల్లో మెదలవుతున్నందున స్పర్శ దర్శనం…

Read More

A retired High Court Judge was allegedly duped by two persons to the tune of Rs 2.5 crore, by persons claiming to be members of a leading social organisation and promising jobs for his grandchildren for contribution to a political party through electoral bonds Published Date – 28 February 2024, 10:38 PM A retired High Court Judge was allegedly duped by two persons to the tune of Rs 2.5 crore, by persons claiming to be members of a leading social organisation and promising jobs for his grandchildren for contribution to a political party through electoral bonds …

Read More