Author: Telanganapress

MLA Gandhi | మానవాళి మనుగడకు ఉపయోగపడేలా శాస్త్ర, సాంకేతికత పరిశోధనలు జరగాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. February 28, 2024 / 07:09 PM IST మియాపూర్‌(హైదరాబాద్) : మానవాళి మనుగడకు ఉపయోగపడేలా శాస్త్ర, సాంకేతికత ( Science and Techonogy ) పరిశోధనలు జరగాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ (MLA Gandhi) అన్నారు. విద్యార్థులు చిన్న నాటి నుంచే ఈ తరహా అభ్యాసాన్ని నేర్చుకోవాలని అందుకు ఉపాధ్యాయులు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సైన్స్‌ డే(Science Day) సందర్భంగా బుధవారం వివేకానందనగర్‌ డివిజన్‌ పరిధిలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్‌ఫేర్‌ (Sciencefare) ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు సాంకేతిక, విజ్ఞాన ప్రదర్శనల నిర్వహణ వల్ల విద్యార్థుల్లో ఆలోచనా నైపుణ్యం పెరుగుతుందని, తామేంటో నిరూపించుకునే ఉత్తేజం వారిలో కలుగుతుందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలోనూ అంతర్లీనంగా దాగి ఉండే నైపుణ్యాలకు పదును పెట్టుకునేందుకు ప్రదర్శనలు…

Read More

Noticing his cry for help, nurses Jyoti and Renu Devi, who work at nearby Sharda Hospital, tended to the emergency and with their help the woman delivered a baby girl along the road at the busy Pari Chowk Published Date – 28 February 2024, 06:32 PM Representational Image Noida: Two trained nurses who were on their way to work stopped midway to attend an emergency by helping a 33-year-old woman deliver her baby at a busy road intersection in Greater Noida. The incident took place on Tuesday at Pari Chowk in Greater Noida when Prashant Sharma,…

Read More

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ తీవ్ర ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 84 పిల్లర్లు ఉంటే కేవలం రెండు, మూడు మాత్రమే కుంగిపోయాయన్నారు. కుంగిన పిల్లర్లకు రిపేర్ చేస్తే సరిపోతుందని… అలా చేయకుండా ప్రాజెక్ట్ మొత్తం ప్రమాదంలో ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కొట్టుకుపోవాలనే మరమ్మతులు చేయడం లేదని… బ్యారేజీ కొట్టుకుపోతే గోదావరి నదీ జలాలు కింద ఉన్న ఏపీకి వెళ్తాయని… ఇది జరగాలనేదే రేవంత్ కుట్ర అని చెప్పారు. తన గురువు, టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే రేవంత్ ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చాలా ఎత్తులో ఉండే తెలంగాణలో గోదావరి జలాలను పారించడం కాళేశ్వరం ప్రాజెక్టుతోనే సాధ్యమయిందని వినోద్ చెప్పారు. దాదాపు 400 మీటర్ల ఎత్తుకు నదీ జలాలను ఎత్తి పోశామని, కోటి ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. ఇంత గొప్ప ప్రాజెక్ట్…

Read More

Pawan Kalyan | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పవన్‌ కళ్యాణ్‌ ఘోర పరాజయం పాలయ్యారు. February 28, 2024 / 06:12 PM IST Pawan Kalyan | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పవన్‌ కళ్యాణ్‌ ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో మరోసారి అలాంటి పరాభవం ఎదురుకావద్దనే ఉద్దేశంతో ముందుగానే అలర్ట్‌ అయ్యాడు. గత ఎన్నికల మాదిరిగా రెండు చోట్ల నుంచి కాకుండా ఈ సారి ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా ఓటర్లకు జనసేనాని…

Read More

Officials seized adulterated ginger and garlic paste, packing machinery and raw material, altogether worth Rs 5 lakh form them. Published Date – 28 February 2024, 05:25 PM File Photo Hyderabad: The Task Force (Central Zone) officials along with the local police raided two adulterated ginger and garlic paste manufacturing units and nabbed four persons at Patigadda in Begumpet on Wednesday. Officials seized adulterated ginger and garlic paste, packing machinery and raw material, altogether worth Rs 5 lakh form them. The arrested persons were Panduranga Rao, Raheem Charaniya, both from Begumpet, Ajay Kumar and Pradeep Sankla, both…

Read More

ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) బుధవారం సమన్లు ​జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఫిబ్రవరి 29న తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. అఖిలేష్‌ యాదవ్‌ను ఈ కేసులో సాక్షిగా సీబీఐ రేపు(గురువారం) ప్రశ్నించనున్నది. ఉత్తరప్రదేశ్‌లోని ఏడు జిల్లాలైన షామ్లీ, కౌశాంబి, ఫతేపూర్, డియోరియా, సహరాన్‌పూర్, హమీర్‌పూర్, సిద్ధార్థనగర్‌లో అక్రమ మైనింగ్ కేసులు నమోదయ్యాయి. 2012-2016 మధ్య ప్రభుత్వ అధికారులు నియమాలు, నిబంధనలను ఉల్లంఘించి మైనింగ్ సైట్‌లను కొందరికి అక్రమంగా కేటాయించినట్లు సీబీఐ ఆరోపించింది. ఎన్‌జీటీ ఆదేశాలను ఉల్లంఘించి మైనింగ్ హక్కులు ఇచ్చినట్లు అభియోగాలు మోపింది. 2012- 2013 జూన్‌ మధ్య మైనింగ్ శాఖ నిర్వహించిన అఖిలేష్‌ యాదవ్‌ను సాక్షిగా విచారణకు రావాలంటూ సీబీఐ సమన్లు జారీ చేసింది. సీబీఐ సమన్లు జారీ పై స్పందించి  అఖిలేశ్ యాదవ్ ఇండియా…

Read More

AFG vs IRE | స్కూల్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం ఏకంగా అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌ వేదికనే మార్చారు. అఫ్గానిస్తాన్‌ – ఐర్లాండ్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ ఇందుకు వేదికైంది. February 28, 2024 / 05:19 PM IST AFG vs IRE | ఐసీసీ టెస్టు హోదాలున్న దేశాలు టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నాయంటే అందుకు సంబంధించి కొద్దినెలలు ముందుగానే వేదికల ఎంపిక, షెడ్యూల్‌, అక్కడి వసతులు, తదితర పనులన్నీ సంబంధిత బోర్డులు చకచకా చేసేస్తాయి. కానీ ఒక స్కూల్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం ఏకంగా అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌ వేదికనే మార్చారు. అఫ్గానిస్తాన్‌ – ఐర్లాండ్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ ఇందుకు వేదికైంది. నేటి నుంచి అబుదాబిలోని ప్రఖ్యాత షేక్‌ జయేద్‌ స్టేడియంలో అఫ్గాన్‌ – ఐర్లాండ్‌ల మధ్య ఏకైక టెస్టు జరగాల్సి ఉంది. కానీ స్కూల్‌ ఛాంపియన్‌షిప్‌ కారణంగా వేదికను అప్పటికప్పుడు మార్చారు నిర్వహాకులు.. వివరాల్లోకెళ్తే.. అబుదాబిలోని షేక్‌ జాయెద్‌…

Read More

“The signs are clear that summer is knocking on our doors sooner than expected,” stated Dr. Shravani. Published Date – 28 February 2024, 04:23 PM Hyderabad: As the calendar inches towards March, Hyderabad residents are gearing up for the familiar battle against the scorching summer heat. The India Meteorological Department (IMD) in Hyderabad has issued a forecast indicating an early onset of summer in the city. According to Dr. A. Shravani, a scientist at IMD-Hyderabad, while temperatures during the first week of March are expected to remain relatively normal, the second week is likely to witness…

Read More

లేఆఫ్స్ త‌గ్గుముఖం ప‌ట్టి కొత్త ఏడాది ఉద్యోగాలు వస్తాయని ఆశించిన వారికి నిరాశ ఎద‌రువుతోంది. దిగ్గ‌జ కంపెనీల నుంచి స్టార్ట‌ప్‌ల వ‌ర‌కూ ఆర్ధిక మంద‌గ‌మ‌నం, వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌లు, పున‌ర్వ్య‌వ‌స్ధీక‌ర‌ణ వంటి పేర్ల‌తో ఉద్యోగుల‌ను తొలగిస్తున్నారు. లేటెస్ట్ గా ప్ర‌ముఖ డేటింగ్ యాప్ బంబుల్ 350 మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్టు ప్రకటించింది. రాబ‌డి లేక‌పోవ‌డంతో ఖ‌ర్చుల‌కు తగ్గించుకునే క్ర‌మంలో కొలువుల కోత  తప్పదని స్పష్టం చేసింది. ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్టు బంబుల్ చెప్పడంతో కంపెనీ షేర్ ధ‌ర‌లు ఏకంగా ఏడు శాతంపైగా న‌ష్ట‌పోయాయి. మ్యాచ్ గ్రూప్ నుంచి బంబుల్ తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. త‌మ యాప్స్ ను యువ‌త వాడేందుకు బంబుల్ ప్ర‌త్య‌ర్ధుల‌తో దీటైన పోటీ ఎదుర్కొంటోంది. ఇక టారిఫ్‌లు పెర‌గ‌డంతో ప్ర‌జ‌లు ఖ‌ర్చు చేసేందుకు త‌ట‌ప‌టాయించ‌డం కూడా కంపెనీని ఆర్ధిక క‌ష్టాల్లోకి నెట్టింది. గ‌డ్డుప‌రిస్ధితుల నేప‌ధ్యంలో ఉద్యోగుల‌ను త‌గ్గించ‌క త‌ప్ప‌ని ప‌రిస్ధితి బంబుల్ సీఈవో లిడియ‌న్ జోన్స్ కు ఎదురైంది. ఇది…

Read More

Electric shock | విద్యుత్ షాక్‌తో(Electric shock )ఓ యువరైతు(young farmer) మృతి(Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన జోగులాంబ గద్వాల(Jogulamba district) ధరూర్ మండలం నెట్టెంపాడు (Nettempadu) గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. February 28, 2024 / 04:20 PM IST జోగులాంబ గద్వాల : విద్యుత్ షాక్‌తో(Electric shock )ఓ యువరైతు(young farmer) మృతి(Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన జోగులాంబ గద్వాల(Jogulamba district) ధరూర్ మండలం నెట్టెంపాడు (Nettempadu) గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లొడ్డ తిప్పన్న (30) అనే వ్యక్తి తమ వ్యవసాయ పొలంలోని బోరు మోటర్ దగ్గర ప్రమా దవశాత్తు కేబుల్ వైర్‌కు తగిలి కరెంట్‌ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ జిల్లా దవాఖానకు…

Read More