Author: Telanganapress

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు షురూ అయ్యాయి. నేటి నుంచి మార్చి 19 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి, రెండో సంవత్సరానికి కలిపి 9లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్సరం 4,78,718 మంది, రెండో సంవత్సరం 5,02,260 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1521 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యం అయినా అనుమంతించమని అధికారులు తెలిపారు. ఎవరైనా కాపీ కొట్టినట్లుగా తెలిసినా, ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తి పరీక్ష రాసినా క్రిమినల్ కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. విద్యార్థులు ఆయా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇది కూడా చదవండి: మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం..బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు..31 మంది దుర్మరణం.! The…

Read More

వాషింగ్ట‌న్: అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా భార్య, మాజీ ఫ‌స్ట్ లేడీ మిచెల్ ఒబామా(Michelle Obama)కు రోజు రోజుకీ క్రేజీ పెరుగుతోంది. అమెరిక‌న్లు ఇష్ట‌ప‌డుతున్న మ‌హిళ‌ల్లో ఆమె టాప్ ప్లేస్ కొట్టేశారు. మోస్ట్ అడ్మైర్డ్ వుమెన్‌గా ఆమె తొలి స్థానాన్ని చేజిక్కించుకున్నారు. మాజీ ఫ‌స్ట్ లేడీ హిల్ల‌రీ క్లింట‌న్ ఆ స్థానం నుంచి 17 ఏళ్ల త‌ర్వాత త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. గ్యాల‌ప్ నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ విష‌యం వెల్ల‌డైంది. మిచెల్ ఒబామా ఇటీవ‌ల బిక‌మింగ్ అనే స్వీయ‌చ‌రిత్ర పుస్త‌కాన్ని రాశారు. ఇప్పుడు అది మార్కెట్‌లో బెస్ట్‌సెల్ల‌ర్‌. 1025 మందికి నిర్వ‌హించిన స‌ర్వేలో ఆమెకు 15 శాతం ఓట్లు ప‌డ్డాయి. మాజీ ఫ‌స్ట్ లేడీగా ఉన్న స‌మ‌యంలో మిచెల్ అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. అమెరిక‌న్ పిల్ల‌ల్లో ఒబెసిటీ త‌గ్గించేందుకు కూడా ఆమె పోరాటం చేశారు. మ‌హిళ‌ల హ‌క్కుల కోసం కూడా ఆమె తీవ్రంగా శ్ర‌మించారు. వైట్‌హౌజ్‌తో పాటు బ‌య‌ట కూడా…

Read More

Police said that they received a complaint that Tabrez posed as Aryan, claimed to be a sub inspector with UP police because he wanted to get married for dowry. Published Date – 28 February 2024, 11:14 AM Kushinagar: A person has been arrested on charges of concealing his religious identity and posing as a sub inspector to get married for a hefty sum as dowry in Uttar Pradesh’s Kushinagar district. Police said that they received a complaint that Tabrez posed as Aryan, claimed to be a sub inspector with UP police because he wanted to get…

Read More

సూర్యపేట జిల్లా కేంద్రం సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారంఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మోతేకు దగ్గరలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. మరో తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 12 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. వారంతా కూలి పనులకోసం వెళ్తుండగా ప్రమాదం బారినపడినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: కామారెడ్డి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొట్టిన బైకు.. ఇద్దరు దుర్మరణం.! Source link

Read More

Actor Lena: ఆస్ట్రోనాట్ ప్ర‌శాంత్ నాయ‌ర్‌ను తానే పెళ్లి చేసుకున్న‌ట్లు న‌టి లీనా ప్ర‌క‌టించింది. దానికి సంబంధించిన ఫోటో, వీడియోల‌ను త‌న ఇన్‌స్టాలో పోస్టు చేసింది ఆ మ‌ల‌యాళ న‌టి. February 28, 2024 / 11:08 AM IST తిరువ‌నంత‌పురం: మ‌ల‌యాళ న‌టి లీనా(Actor Lena) ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్టులో టీమ్‌లీడ‌ర్‌గా ఉన్న ఫైట‌ర్ పైలెట్, ఆస్ట్రోనాట్ ప్ర‌శాంత్ బాల‌కృష్ణ‌న్ నాయ‌ర్ త‌న భ‌ర్తే అని న‌టి లీనా ప్ర‌క‌టించింది. ఇక ఇస్రో చైర్మెన్ ఎస్ సోమ‌నాథ్‌తో దిగిన ఫోటోను కూడా ఆమె ఇన్‌స్టాలో పెట్టింది. త‌న పెళ్లి విష‌యాన్ని ర‌హ‌స్యంగా ఉంచాల‌న్న ఉద్దేశంతో ఇన్నాళ్లూ చెప్ప‌లేద‌న్న‌ది. అయితే మంగ‌ళ‌వారం ప్ర‌ధాని మోదీ దేశానికి న‌లుగురు ఆస్ట్రోనాట్ల‌ను ప‌రిచ‌యం చేసిన విష‌యం తెలిసిందే. కేర‌ళ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌శాంత్‌తో పాటు మ‌రో ముగ్గురు వ్యోమ‌గాముల్ని ప‌రిచయం…

Read More

As per Transport ministry, the incident occurred around 5:00 p.m. local time (1700 GMT) on Tuesday on the bridge crossing the Bagoe river, the ministry said in a statement. Published Date – 28 February 2024, 10:15 AM Bamako: Thirty-one people were killed and 10 others injured when a bus fell off a bridge in Mali. As per Transport ministry, the incident occurred around 5:00 p.m. local time (1700 GMT) on Tuesday on the bridge crossing the Bagoe river, the ministry said in a statement. The bus was en route to Burlina Faso from the southwestern Malian…

Read More

కామారెడ్డి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. పిట్లం మండలం అన్నారం కలాన్ దగ్గర మంగళవారం రాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు చెట్టును ఢీకొనడంతో బైకు పై ఉన్న ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. మృతులు సిద్ధాపూర్ తండాకు చెందిన కిషన్, నవాయిసంగ్ గా గుర్తించారు పోలీసులు. కిషన్, సవాయిసింగ్ మంగళవారం ఓ పెళ్ళికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా? రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 2 సరికొత్త బైకులు..! రైల్వే ప్రయాణికులకు శుభవార్త, తగ్గిన ప్యాసింజర్ రైళ్ల ఛార్జీలు.! The post కామారెడ్డి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం..చెట్టును ఢీకొట్టిన బైకు..ఇద్దరు దుర్మరణం.! appeared first on tnewstelugu.com. Source link

Read More

Drugs Seized: సుమారు 3,300 కేజీల మాద‌క‌ద్ర‌వ్యాల్నినేవీ ప‌ట్టుకున్న‌ది. గుజ‌రాత్‌లోని పోరుబంద‌ర్ తీరంలో ఆ డ్ర‌గ్స్‌ను సీజ్ చేశారు. ఎన్‌సీబీతో క‌లిసి నేవీ ఆ ఆప‌రేష‌న్ చేపట్టింది. February 28, 2024 / 10:03 AM IST పోరుబంద‌ర్‌: భార‌తీయ నౌకాద‌ళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) మంగ‌ళ‌వారం భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. సుమారు 3,300 కేజీల మాద‌క‌ద్ర‌వ్యాల్ని(Drugs Seized) ప‌ట్టుకున్నారు. గుజ‌రాత్‌లోని పోరుబంద‌ర్ తీరంలో ఆ డ్ర‌గ్స్‌ను సీజ్ చేశారు. ఇటీవ‌ల కాలంలో ఇదే అతిపెద్ద డ్ర‌గ్స్ ప‌ట్టివేత అని నేవీ వెల్ల‌డించింది. సుమారు 3089 కేజీల ఛార‌స్‌, 158 కేజీల మెటాఫెట‌మైన్‌, 25 కేజీల మార్ఫైన్‌ను స్మ‌గ్లింగ్ చేస్తున్న ఓ చిన్న షిప్‌ను నేవీ ప‌ట్టుకున్న‌ది. Pursuing PM @narendramodi Ji’s vision of a drug-free Bharat our agencies today achieved the grand success of making the biggest offshore seizure of drugs…

Read More

Police sources said fire erupted in one of the shops and soon spread to other stalls nearby.  Updated On – 28 February 2024, 09:21 AM Hyderabad: At least four shops were gutted in a major fire which broke at HAL Raghavendra Colony at Quthbullapur on Wednesday early hours. No casualties were reported.The cause of fire was not yet known.  Police sources said fire erupted in one of the shops and soon spread to other stalls nearby.  Passersby noticed and alerted the fire department and police. Fire engine rushed to the spot and brought the raging flames…

Read More

మాలిలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మాలిలోని పశ్చిమ నగరమైన కెనిబా సమీపంలో ప్రయాణీకుల బస్సు వంతెనపై నుండి కిందపడింది. ఈ ప్రమాదంలో 31 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ఘటనను మాలి రవాణా మంత్రిత్వ శాఖ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలియజేసింది. బుర్కినా ఫాసోకు వెళ్తున్న బస్సు మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వంతెనను దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. బస్సులో చాలా మంది మాలియన్, పశ్చిమ ఆఫ్రికా సబ్-రీజియన్ పౌరులు ఉన్నారు. “డ్రైవర్ వాహనాన్ని నియంత్రించడంలో విఫలమవడమే దీనికి కారణం” అని పేర్కొంది. బుర్కినా ఫాసోకు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. మాలిలో రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. ప్రధానంగా రోడ్డు, వాహన పరిస్థితుల కారణంగా రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. అంతకుముందు ఫిబ్రవరి 19న సెంట్రల్ మాలిలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు, లారీ మధ్య జరిగిన ట్రాఫిక్ ప్రమాదంలో కనీసం 15 మంది…

Read More